మెల్బోర్న్లో భారత్, ఆసీస్ మధ్య జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్ చరిత్ర సృష్టించింది. ఈ మ్యాచ్ను వీక్షించడానికి ఐదు రోజుల్లో రికార్డుస్థాయిలో 3,51,100 మందికి పైగా ప్రేక్షకులు హాజరయ్యారు. ఆస్ట్రేలియాలో జరుగుతున్న ఓ టెస్టు మ్యాచ్కు ఇంతమంది రావడం ఇదే తొలిసారి. దీంతో 87 ఏళ్ల రికార్డు బ్రేక్ అయింది. 1936/37లో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మధ్య జరిగిన టెస్ట్ మ్యాచ్కు హాజరైన ప్రేక్షకుల సంఖ్యను నాలుగో టెస్టు దాటేసింది. 1937 జనవరిలో వేదికపై జరిగిన యాషెస్ టెస్టును వీక్షించేందుకు ఆరు రోజుల పాటు 3,50,534 మంది అభిమానులు రావడంతో ఈ రికార్డు గతంలో మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ) సొంతం చేసుకుంది. ఇప్పుడు ఈ మ్యాచ్ ఆ రికార్డును అధిగమించింది. ఈ మ్యాచ్కు మొదటి మూడు రోజులు స్టేడియం నిండిపోయింది. నాలుగవ రోజు కేవలం 40,000 మంది మాత్రమే హాజరైనప్పటికీ, ఇవాళ మొదటి సెషన్లోనే 50వేల మందికి పైగా అభిమానులు హాజరయ్యారు. అయితే, మొత్తంగా ఈ మ్యాచ్ టెస్టు క్రికెట్ చరిత్రలో అత్యధిక మంది ప్రేక్షకులు హాజరైన రెండవ మ్యాచ్గా నిలిచింది. 1999లో ఈడెన్ గార్డెన్స్లో జరిగిన చారిత్రాత్మకమైన భారత్, పాకిస్థాన్ మ్యాచ్ ఈ జాబితాలో టాప్లో ఉంది. ఈ మ్యాచ్ కు ఐదు రోజులలో నమ్మశక్యం కాని విధంగా ఏకంగా 4,65,000 అటెండెన్స్ నమోదైంది.
ఇంకా చదవండి: నామినేటెడ్ డైరెక్టర్స్ లిస్టు! ఆ కార్పొరేషన్ నియామక జీవో జారీ! పూర్తి లిస్ట్ మీ కోసం!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
మెడ నొప్పితో పాటు ఈ లక్షణాలు.. స్ట్రోక్కి సంకేతం కావచ్చు, తస్మా జాగ్రత్త!
గుడ్ న్యూస్.. ఏపీకి మరో అంతర్జాతీయ సంస్థ.. మంత్రి కీలక ప్రకటన! వేలల్లో ఉద్యోగావకాశాలు!
ఏపీలో పెట్రేగిపోతున్న ట్రోలింగ్.. బొత్స కాళ్లు నేనెందుకు పట్టుకుంటాను? క్లారిటీ ఇచ్చిన మంత్రి!
అమెరికా వీసాల్లో రికార్డ్! ఈ ఏడాది కూడా 10 లక్షలు! అధిక శాతం భారతీయులే.. అందులో తెలుగువారు!
వణికిస్తున్న విమాన ప్రమాదాలు.. తీవ్ర విషాదం.. రన్ వే మీదే కుప్పకూలిన విమానం! పెద్ద సంఖ్యలో మృతులు!
చంద్రబాబు నేడు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖపై సమీక్ష! ఆరోగ్యశ్రీ లో కీలక మార్పులు - అమలు ఇక ఇలా!
నేను ఈ వ్యక్తికి ఫ్యాన్ అయ్యాను.. సోషల్ మీడియాలో వైరల్.. లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు!
ఏపీలో సంక్రాంతి సెలవులు ఎప్పటినుంచంటే? కొన్ని జిల్లాల్లో విద్యా సంస్థలకు!
మహిళలకు చంద్రబాబు గుడ్ న్యూస్! వారికి ఉచిత శిక్షణ మరియు కుట్టు మిషన్! ఎప్పటి నుంచి అంటే!
ఏపీలో మందుబాబులకు ఫుల్లు కిక్కు.. ఇకపై అన్ని బ్రాండ్లు రూ. 99కే! ప్రభుత్వ నిర్ణయంతో..
అలర్ట్: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీకి కష్టాలే! అవసరమైతేనే ఇళ్లల్లో నుంచి బయటకు రాదు!
ఏపీలో రిజిస్ట్రేషన్ల జోరు.. ఆ నిర్ణయం వాయిదా.. కార్యాలయాలకు భారీగా వస్తున్న ప్రజలు!
వైకాపాకు మరో బిగ్ షాక్! మరియమ్మ హత్య కేసులో... 34 మంది అరెస్టు!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: