అమరావతి

నాలుగు కార్పొరేషన్లకు డైరెక్టర్ల నియామకం.

యాదవ, గౌడ , మాల, గిరిజన సహకార కార్పొరేషన్ లకు డైరెక్టర్ల నియామకం

ఒక్కో కార్పొరేషన్ కు 15మంది చొప్పున 60 మంది డైరెక్టర్ల నియామకం.

ప్రతి కార్పొరేషన్ లో ఇద్దరు జనసేన ఒక బిజెపి సభ్యులకు అవకాశం.