Wildlife: ఒంటరి ఆడ సింహి vs ఏడు సింహాలు: సిర్గా ప్రాణాలు ఎలా దక్కాయి? తీరం వద్ద అరుదైన దృశ్యం.. బ్రిటిష్ బంకర్, శిలలు.. సెల్ఫీలు, రీల్స్‌తో హంగామా! Youth Europe: రైళ్ల ద్వారా ఐక్యత.. యూరోప్ యువతకు యూనియన్ ప్రత్యేక బహుమతి! Viral video: టికెట్‌తో ఇంత సౌకర్యమా? వందే భారత్‌ చూసి ఆశ్చర్యపోయిన బ్రిటిష్‌ ఫ్యామిలీ!! ఇంటర్నెట్‌లో వైరల్.. మొదటి రోజు ఉద్యోగంలో చేరిన 8 గంటల్లోనే తొలగింపు! అసలు స్టోరీ తెలిస్తే నవ్వుకుంటారు! ఇండియాకు ప్రపంచ రికార్డు ఇవ్వాలి.. భారతీయ ఆతిథ్యాన్ని ప్రశంసిస్తూ ఆస్ట్రేలియా పర్యాటకుడి వీడియో వైరల్! Sea bathing banned: కార్తీక దీపోత్సవం సందర్భంగా సముద్ర స్నానాలకు నిషేధం.. నవంబర్‌ 4, 5 తేదీల్లో ప్రత్యేక! Smoke Ban: 2007 జనవరి తర్వాత పుట్టిన వారికి షాక్.. ఇక జీవితంలో పొగాకు కొనడానికి, అమ్మడానికి వీల్లేదు! 1980 murder case: 1980 హత్య కేసులో తప్పుగా శిక్ష.. 43 ఏళ్ల తర్వాత నిర్దోషిగా బయటపడ్డ భారత సంతతి వ్యక్తి! 5 డాలర్ల జీతం నుంచి యజమాని స్థాయికి.. ఇండియన్-అమెరికన్ అమోల్ కోహ్లీ సక్సెస్ స్టోరీ! పాత్రలు కడిగిన చోటే.! Wildlife: ఒంటరి ఆడ సింహి vs ఏడు సింహాలు: సిర్గా ప్రాణాలు ఎలా దక్కాయి? తీరం వద్ద అరుదైన దృశ్యం.. బ్రిటిష్ బంకర్, శిలలు.. సెల్ఫీలు, రీల్స్‌తో హంగామా! Youth Europe: రైళ్ల ద్వారా ఐక్యత.. యూరోప్ యువతకు యూనియన్ ప్రత్యేక బహుమతి! Viral video: టికెట్‌తో ఇంత సౌకర్యమా? వందే భారత్‌ చూసి ఆశ్చర్యపోయిన బ్రిటిష్‌ ఫ్యామిలీ!! ఇంటర్నెట్‌లో వైరల్.. మొదటి రోజు ఉద్యోగంలో చేరిన 8 గంటల్లోనే తొలగింపు! అసలు స్టోరీ తెలిస్తే నవ్వుకుంటారు! ఇండియాకు ప్రపంచ రికార్డు ఇవ్వాలి.. భారతీయ ఆతిథ్యాన్ని ప్రశంసిస్తూ ఆస్ట్రేలియా పర్యాటకుడి వీడియో వైరల్! Sea bathing banned: కార్తీక దీపోత్సవం సందర్భంగా సముద్ర స్నానాలకు నిషేధం.. నవంబర్‌ 4, 5 తేదీల్లో ప్రత్యేక! Smoke Ban: 2007 జనవరి తర్వాత పుట్టిన వారికి షాక్.. ఇక జీవితంలో పొగాకు కొనడానికి, అమ్మడానికి వీల్లేదు! 1980 murder case: 1980 హత్య కేసులో తప్పుగా శిక్ష.. 43 ఏళ్ల తర్వాత నిర్దోషిగా బయటపడ్డ భారత సంతతి వ్యక్తి! 5 డాలర్ల జీతం నుంచి యజమాని స్థాయికి.. ఇండియన్-అమెరికన్ అమోల్ కోహ్లీ సక్సెస్ స్టోరీ! పాత్రలు కడిగిన చోటే.!

Ration Card: స్మార్ట్ రేషన్ కార్డులు.. అది చేయని వారికి షాక్..! లబ్ధిదారులపై కఠిన చర్యలు..!

2025-11-07 13:44:00
కృష్ణానదిపై హైలెవల్ బ్రిడ్జి.. రూ. 109 కోట్ల నిధులు మంజూరు! తీరనున్న ఆ ప్రాంతవాసుల ఏళ్ల నాటి కల..

రేషన్‌ వ్యవస్థలో పారదర్శకతకు ప్రాధాన్యతనిస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం స్మార్ట్ రేషన్‌ కార్డులను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా ఈ స్మార్ట్ కార్డుల పంపిణీ దాదాపు పూర్తి కాగా, ఇంకా వేల సంఖ్యలో కార్డులు లబ్ధిదారుల చేతికి చేరకపోవడం ఆందోళన కలిగిస్తోంది. అధికారుల పిలుపులు, సూచనలతోనూ కొంతమంది లబ్ధిదారులు ఈ కార్డులను సేకరించకపోవడంతో, ఆయా రేషన్‌ డీలర్లు వాటిని తహసీల్దార్‌ కార్యాలయాలకు పంపించడం ప్రారంభించారు. ఇకపై తమ స్మార్ట్‌ రేషన్‌ కార్డు తీసుకోని వారు సంబంధిత తహసీల్దార్‌ కార్యాలయాన్ని సంప్రదించి తీసుకోవచ్చని అధికారులు తెలిపారు.

Vande Bharath: గోదావరి ప్రజలకు గుడ్ న్యూస్! వందే భారత్ రైలు సర్వీస్ నరసాపురం వరకు విస్తరణ!

రాష్ట్ర ప్రభుత్వం రేషన్‌ పంపిణీలో అక్రమాలు జరగకుండా, నిజమైన లబ్ధిదారులకు మాత్రమే రేషన్‌ సరుకులు చేరేలా చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో ప్రతి రేషన్‌ కార్డు సభ్యుడు తప్పనిసరిగా ఈ–కేవైసీ పూర్తి చేయాలని నిబంధనను అమలు చేస్తున్నారు. ఈ కొత్త విధానం ద్వారా అనర్హులను గుర్తించడం, నకిలీ కార్డులను రద్దు చేయడం సులభమవుతుందని అధికారులు తెలిపారు. ఒకే వేలిముద్రతో ఈ–పోస్‌ యంత్రాల ద్వారా ఈ–కేవైసీ పూర్తి చేయవచ్చని స్పష్టం చేశారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో కూడా ఈ ప్రక్రియను పూర్తి చేయడం సాధ్యమని చెప్పారు.

Canada Plans: అమెరికాకు షాక్.. కెనడా మాస్టర్ ప్లాన్.. హెచ్-1బీ వీసాదారులకు గుడ్‌ న్యూస్.!

అయితే ఇప్పటికీ వేలాది మంది లబ్ధిదారులు తమ ఈ–కేవైసీ పూర్తి చేయకపోవడంతో అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పదే పదే సూచనలు చేసినప్పటికీ స్పందన లేకపోవడంతో ప్రభుత్వం ఈ–కేవైసీ పూర్తి చేయని కార్డులపై చర్యలు చేపట్టేందుకు సన్నాహాలు ప్రారంభించింది. లబ్ధిదారులు ఇంకా ఆ ప్రాంతంలో ఉన్నారా, వలస వెళ్లారా, మరణించారా, అనర్హులా అనే అంశాలపై జిల్లా స్థాయి సర్వేలు ప్రారంభమయ్యాయి. ఈ సర్వే ముగిసిన తర్వాత అనర్హుల గుర్తింపు, కార్డు రద్దు ప్రక్రియ చేపట్టే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

మోటోరోలా బంపర్ ఆఫర్.. రూ. 3000 తగ్గింపుతో.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్ ఫోన్ మీ సొంతం! 256GB స్టోరేజీ, వైర్‌లైస్ ఛార్జింగ్‌ సహా!

ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్మార్ట్‌ రేషన్‌ కార్డులు పేదలకు ఎన్నో విధాలుగా ఉపయోగపడతాయని అధికారులు చెబుతున్నారు. రేషన్‌ సరుకుల పంపిణీ ప్రక్రియ మరింత పారదర్శకంగా మారడంతో పాటు, అక్రమాలకు తావు ఉండదని వారు పేర్కొన్నారు. రేషన్‌ వ్యవస్థలోని లోపాలను సరిదిద్దడమే కాకుండా, ఆధునిక సాంకేతికతతో పేదలకు సురక్షితమైన పంపిణీని లక్ష్యంగా పెట్టుకున్నామని ప్రభుత్వం స్పష్టం చేసింది. కాబట్టి రేషన్‌ కార్డు ఉన్న ప్రతి కుటుంబం తమ ఈ–కేవైసీని త్వరగా పూర్తి చేసుకోవడం అవసరమని అధికారులు సూచిస్తున్నారు.

Hoxo robot: న్యూక్లియర్ రంగంలో ఏఐ విప్లవం.. హోక్సో రోబోట్ రంగప్రవేశం!
Pakistan fan: జనగణమనకు పాక్ అభిమాని సెల్యూట్.. క్రీడాస్ఫూర్తి సరిహద్దులు దాటింది!
Highway: విజయవాడ–హైదరాబాద్ నేషనల్ హైవే అప్‌గ్రేడ్..! ఆరు వరుసలతో ప్రయాణం వేగవంతం..!
ది గర్ల్ ఫ్రెండ్ మూవీ రివ్యూ! రష్మిక జీవితంలోనే అత్యంత ఇంటెన్స్ పాత్ర... అదరగొట్టేశారుగా!
Auto Sales: ఆటో అమ్మకాలు రికార్డు స్థాయికి.. పండుగ సీజన్‌, జీఎస్టీ తగ్గింపులు ప్రభావం అంటున్నా ఆటో నిపుణులు!!
BHEL Exam: సాంకేతిక లోపాలతో బీహెచ్‌ఈఎల్‌ ఆర్టిసన్‌ పరీక్ష రద్దు..! త్వరలో కొత్త తేదీలు..!

Spotlight

Read More →