Prajavedhika: ఆధార్ కార్డు బ్లాక్ చేసి భూమి కబ్జా.. రెవెన్యూ అధికారుల 'హైటెక్' దందా! కోర్టు తీర్పు ఉన్నా దక్కని భూమి.. Indian Rupee: బెంబేలెత్తుతున్న రూపాయి... అంతర్జాతీయ మార్కెట్‌లో డాలర్ హవా! కారణం ఇదే! Reliance Data Center: ఉత్తరాంధ్ర తలరాతను మార్చేస్తున్న ఆ 1.6 లక్షల కోట్ల ప్రాజెక్ట్! Weather Update: ఏపీ ప్రజలకు అలర్ట్: రేపు 10 మండలాల్లో తీవ్ర వడగాల్పులు.. అప్రమత్తంగా ఉండండి! Special Trains: ప్రయాణికులకు గుడ్ న్యూస్.... కాకినాడ-లింగంపల్లి మధ్య ప్రత్యేక రైళ్లు ప్రారంభం! Perugu Vada: వేసవి స్పెషల్: ఇంట్లోనే హోటల్ స్టైల్ పెరుగు వడ.. ఇలా చేస్తే రుచి అద్భుతం! Credit Card: క్రెడిట్ కార్డుల రివార్డుల తిప్పలు.. ఎక్కువ కార్డులు ఉంటే లాభమా? నష్టమా? Good Governance: ఏపీ ప్రజలకు అదిరిపోయే న్యూస్! ఇక ఆఫీస్‌ల చుట్టూ తిరిగే పనిలేదు.. అన్ని సేవలు అక్కడే! SSC Results 2026: ఏపీ పదో తరగతి రిజల్ట్స్ వచ్చేశాయి... డైరెక్ట్ లింక్ ఇదే! LV Prasad Eye Hospital: ఏపీలో కొత్తగా మరో ఎల్వీ ప్రసాద్ ఐ కేర్... ఇక హైదరాబాద్ వెళ్లే పని లేదు! Prajavedhika: ఆధార్ కార్డు బ్లాక్ చేసి భూమి కబ్జా.. రెవెన్యూ అధికారుల 'హైటెక్' దందా! కోర్టు తీర్పు ఉన్నా దక్కని భూమి.. Indian Rupee: బెంబేలెత్తుతున్న రూపాయి... అంతర్జాతీయ మార్కెట్‌లో డాలర్ హవా! కారణం ఇదే! Reliance Data Center: ఉత్తరాంధ్ర తలరాతను మార్చేస్తున్న ఆ 1.6 లక్షల కోట్ల ప్రాజెక్ట్! Weather Update: ఏపీ ప్రజలకు అలర్ట్: రేపు 10 మండలాల్లో తీవ్ర వడగాల్పులు.. అప్రమత్తంగా ఉండండి! Special Trains: ప్రయాణికులకు గుడ్ న్యూస్.... కాకినాడ-లింగంపల్లి మధ్య ప్రత్యేక రైళ్లు ప్రారంభం! Perugu Vada: వేసవి స్పెషల్: ఇంట్లోనే హోటల్ స్టైల్ పెరుగు వడ.. ఇలా చేస్తే రుచి అద్భుతం! Credit Card: క్రెడిట్ కార్డుల రివార్డుల తిప్పలు.. ఎక్కువ కార్డులు ఉంటే లాభమా? నష్టమా? Good Governance: ఏపీ ప్రజలకు అదిరిపోయే న్యూస్! ఇక ఆఫీస్‌ల చుట్టూ తిరిగే పనిలేదు.. అన్ని సేవలు అక్కడే! SSC Results 2026: ఏపీ పదో తరగతి రిజల్ట్స్ వచ్చేశాయి... డైరెక్ట్ లింక్ ఇదే! LV Prasad Eye Hospital: ఏపీలో కొత్తగా మరో ఎల్వీ ప్రసాద్ ఐ కేర్... ఇక హైదరాబాద్ వెళ్లే పని లేదు!

TUDA: కువైట్ ప్రవాసాంధ్ర టీడీపీ నేతలతో తుడా చైర్మన్ భేటీ!

Tirupati Urban Development Authority (TUDA): ప్రవాసాంధ్ర తెలుగుదేశం పార్టీ (ఎన్‌ఆర్‌ఐ టీడీపీ) కువైట్ అధ్యక్షుడు ములకల సుబ్బరాయుడు నాయుడు, మాజీ వైస్ ప్రెసిడెంట్ పిడికిటి శ్రీనివాస్ చౌదరి ఈ రోజు ఉదయం తుడా చైర్మన్ డాలర్ దివాకర్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిశారు.

Published : 2026-04-30 21:48:00

ఎన్‌ఆర్‌ఐ టీడీపీ–కువైట్ నిర్వహించనున్న “మినీ మహానాడు" కు ఆహ్వానం..

టీడీపీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన సందర్భంగా..

తిరుపతి: ప్రవాసాంధ్ర తెలుగుదేశం పార్టీ (ఎన్‌ఆర్‌ఐ టీడీపీ) కువైట్ అధ్యక్షుడు ములకల సుబ్బరాయుడు నాయుడు, మాజీ వైస్ ప్రెసిడెంట్ పిడికిటి శ్రీనివాస్ చౌదరి ఈ రోజు ఉదయం తుడా చైర్మన్ డాలర్ దివాకర్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన సందర్భంగా ఆయనను శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా కువైట్‌లో మే 22న ఎన్‌ఆర్‌ఐ టీడీపీ–కువైట్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న “మినీ మహానాడు” కార్యక్రమానికి ఆయనను ఆహ్వానించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ఆయన సహకారం కోరారు. అలాగే కువైట్‌లో ఉన్న ఎన్ఆర్ఐల తరఫున ఎదురవుతున్న కొన్ని చిన్న చిన్న సమస్యలను కూడా ఆయన దృష్టికి తీసుకెళ్లారు. అక్కడి పరిస్థితులు, అవసరమైన సదుపాయాలు, తీసుకోవాల్సిన చర్యలపై నేతలు వివరంగా చర్చించారు.

వారి మాటలను శ్రద్ధగా విన్న డాలర్ దివాకర్ రెడ్డి గారు, ఏ సహాయం కావాలన్నా నేను ఎప్పుడూ మీకు అండగా ఉంటాను అంటూ హామీ ఇచ్చారు. ఈ భేటీ స్నేహపూర్వక వాతావరణంలో కొనసాగి, ప్రవాసాంధ్రుల సమస్యల పరిష్కారానికి ఒక మంచి దిశగా మారుతుందని నేతలు ఆశాభావం వ్యక్తం చేశారు.

Spotlight

Read More →