తేదీ 11-04-2026 న మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించబడనున్న "ప్రజా వేదిక" కార్యక్రమంలో పాల్గొననున్న ముఖ్య నాయకుల షెడ్యూల్
ప్రజా వేదిక షెడ్యూల్
తేదీ: 11 ఏప్రిల్ 2026 (శనివారం)
స్థలం: తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం, మంగళగిరి
1. శ్రీ డాక్టర్ డోల బాల వీరాంజనేయ స్వామి గారు (గౌరవ మంత్రివర్యులు)
2. శ్రీమతి కావలి గ్రీష్మ గారు (ఎమ్మెల్సీ)