CUET Application: విద్యార్థులకు గుడ్ న్యూస్...! సీయూఈటీ దరఖాస్తుకు మరో ఛాన్స్! YUVIKA Training: అంతరిక్షంపై ఆసక్తి ఉన్న విద్యార్థులకు ఇస్రో అవకాశం.. YUVIKA ట్రైనింగ్.. రిజిస్ట్రేషన్లు ప్రారంభం! Education News: నేటి నుంచే ఏపీ మోడల్ స్కూల్స్ ప్రవేశాలకు దరఖాస్తులు.!! Inter Exams 2026: ఏపీలో రేపటి నుంచే ఇంటర్ పరీక్షలు! కొత్త నిబంధనలు... ఒక్క నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ! School Holidays: విద్యార్థులకు పండగే పండగ..! మార్చి నెలలో స్కూళ్లకు సెలవులే సెలవులు..! EMagicBox: చిన్నారుల చదువులో సరికొత్త విప్లవం...! ఎన్సీఈఆర్టీ ఈ-మ్యాజిక్ బాక్స్ పూర్తి వివరాలివే..! Halfday Schools: ఏపీలో ఒంటి పూట బడులు షురూ! మార్చి 16 నుంచే... విద్యాశాఖ తాజా ఆదేశాలు! ISRO Internship: బీటెక్, ఎంటెక్ విద్యార్థులకు గుడ్ న్యూస్..! ఇస్రోలో ఇంటర్న్‌షిప్ చేసే ఛాన్స్..! JEE Main: జేఈఈ మెయిన్ 2026 పేపర్-2 కీ విడుదల..! ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి! AP RJC CET: ఏపీఆర్‌జేసీ సెట్ 2026 నోటిఫికేషన్ విడుదల..! ఇంటర్‌లో ఉచిత విద్యకు సువర్ణావకాశం! CUET Application: విద్యార్థులకు గుడ్ న్యూస్...! సీయూఈటీ దరఖాస్తుకు మరో ఛాన్స్! YUVIKA Training: అంతరిక్షంపై ఆసక్తి ఉన్న విద్యార్థులకు ఇస్రో అవకాశం.. YUVIKA ట్రైనింగ్.. రిజిస్ట్రేషన్లు ప్రారంభం! Education News: నేటి నుంచే ఏపీ మోడల్ స్కూల్స్ ప్రవేశాలకు దరఖాస్తులు.!! Inter Exams 2026: ఏపీలో రేపటి నుంచే ఇంటర్ పరీక్షలు! కొత్త నిబంధనలు... ఒక్క నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ! School Holidays: విద్యార్థులకు పండగే పండగ..! మార్చి నెలలో స్కూళ్లకు సెలవులే సెలవులు..! EMagicBox: చిన్నారుల చదువులో సరికొత్త విప్లవం...! ఎన్సీఈఆర్టీ ఈ-మ్యాజిక్ బాక్స్ పూర్తి వివరాలివే..! Halfday Schools: ఏపీలో ఒంటి పూట బడులు షురూ! మార్చి 16 నుంచే... విద్యాశాఖ తాజా ఆదేశాలు! ISRO Internship: బీటెక్, ఎంటెక్ విద్యార్థులకు గుడ్ న్యూస్..! ఇస్రోలో ఇంటర్న్‌షిప్ చేసే ఛాన్స్..! JEE Main: జేఈఈ మెయిన్ 2026 పేపర్-2 కీ విడుదల..! ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి! AP RJC CET: ఏపీఆర్‌జేసీ సెట్ 2026 నోటిఫికేషన్ విడుదల..! ఇంటర్‌లో ఉచిత విద్యకు సువర్ణావకాశం!

AP Schools: ఒక్క గురువుతో 13 వేల బడులు..! విద్యార్థుల భవిష్యత్తు సస్పెన్స్‌లో..!

 ఆంధ్రప్రదేశ్‌లో విద్యా రంగం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో ఒకటి – ఏకోపాధ్యాయ పాఠశాలల పెరుగుదల. రాష్ట్రంలోని వేలాది ప్రభుత్వ పాఠశాలలు ఒకే ఉపాధ్యాయుడితో నడు

Published : 2025-10-28 09:29:00
AP Transport authority : మొంథా తుఫాన్‌ దెబ్బకు ఆర్టీసీ అలర్ట్‌ – ఆ బస్సులు రద్దు, ప్రయాణికులకు కీలక సూచనలు!

ఆంధ్రప్రదేశ్‌లో విద్యా రంగం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో ఒకటి – ఏకోపాధ్యాయ పాఠశాలల పెరుగుదల. రాష్ట్రంలోని వేలాది ప్రభుత్వ పాఠశాలలు ఒకే ఉపాధ్యాయుడితో నడుస్తున్న దురవస్థ యథాతథంగా కొనసాగుతుండటమే కాకుండా, ఇటీవలి కాలంలో మరింత పెరిగిందని తాజా గణాంకాలు చెబుతున్నాయి. కేంద్ర విద్యాశాఖ తాజాగా విడుదల చేసిన యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ (యూడైస్) 2024-25 నివేదిక ప్రకారం, రాష్ట్రంలో ప్రస్తుతం 12,912 ఏకోపాధ్యాయ పాఠశాలలు ఉన్నాయని వెల్లడించింది. గత ఐదేళ్లలో ఈ సంఖ్య దాదాపు ద్విగుణం కావడం ఆందోళన కలిగిస్తోంది.

Earthquake: మళ్లీ కంపించిన తుర్కియే..! రిక్టర్ స్కేలుపై 6.1 తీవ్రతతో భూకంపం..!

వివరాల్లోకి వెళితే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సమయంలో రాష్ట్రంలో ఏకోపాధ్యాయ పాఠశాలల సంఖ్య 7,000 లోపే ఉండగా, 2024–25 నాటికి అది 12,912 కు పెరిగిందని యూడైస్ నివేదిక స్పష్టం చేసింది. ఈ పాఠశాలల్లో కలిపి 1,97,113 మంది విద్యార్థులు మాత్రమే చదువుకుంటున్నారు. అంటే, ఒక్కో పాఠశాలలో సగటున 15 మంది విద్యార్థులకే ఒక ఉపాధ్యాయుడు ఉండే పరిస్థితి నెలకొంది. గ్రామీణ, దూరప్రాంత పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా కనిపిస్తోందని విద్యావేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Amazon: అమెజాన్‌లో మరోసారి భారీ లేఆఫ్స్‌..! 30 వేల మంది ఉద్యోగులకు ఎగ్జిట్‌ ఆర్డర్లు..!

మొత్తం రాష్ట్రంలో 61,317 పాఠశాలలు, జూనియర్ కాలేజీలు కలిపి ఉన్నాయి. వీటిలో 1 నుండి 12వ తరగతి వరకు 84.54 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఈ సంఖ్యను పరిగణనలోకి తీసుకుంటే, రాష్ట్రంలోని ప్రతి విద్యాసంస్థలో సగటున 138 మంది విద్యార్థులు ఉంటున్నారు. కానీ ఏకోపాధ్యాయ పాఠశాలల్లో ఈ సంఖ్య కేవలం 15 మందికే పరిమితం కావడం స్పష్టంగా అసమతుల్యతను చూపిస్తోంది. ఇది విద్యా నాణ్యతపై నేరుగా ప్రభావం చూపుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

International New : జపాన్‌ ప్రధాని ట్రంప్‌కి నోబెల్‌ మద్దతు.. తకైచి సంచలన ప్రకటనతో ఆసియా దేశాలు షాక్!

యూడైస్ నివేదికలో మరో ఆందోళనకర అంశం ఏమిటంటే — పది మందికంటే తక్కువ విద్యార్థులు ఉన్న పాఠశాలలు 9.8%, 11 నుంచి 20 మంది విద్యార్థులున్నవి 12.9%, అలాగే 21 నుంచి 30 మంది విద్యార్థులున్నవి 15.8% గా నమోదయ్యాయి. ఈ పరిస్థితుల్లో, ఉపాధ్యాయుల తగిన నియామకాలు జరగకపోతే గ్రామీణ విద్యా వ్యవస్థ మరింత దెబ్బతింటుందని నిపుణులు సూచిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలోని అన్ని పాఠశాలలు, కాలేజీల్లో కలిపి 3,42,721 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నప్పటికీ, పాఠశాలల సంఖ్యతో పోలిస్తే ఈ బలం సరిపోవడం లేదు. విద్యార్థి–ఉపాధ్యాయ నిష్పత్తిని సమతుల్యం చేయడం ప్రభుత్వానికి పెద్ద సవాలుగా మారింది.

Montha Cyclone: మొంథా తుఫాను దెబ్బ..! విజయవాడ విమానాశ్రయంలో సర్వీసుల రద్దు..!
SBI: ప్రపంచ ఉత్తమ బ్యాంకుగా ఎస్‌బీఐకు డబుల్ అవార్డులు..! ప్రతిష్ఠాత్మక గ్లోబల్ గుర్తింపు..!
Ration Distribution: ఆ 12 జిల్లాలకు నేటి నుండి రేషన్ సరఫరా! మంత్రి కీలక ప్రకటన!
Donald Trump: అమెరికా చరిత్రలోనే అతి పెద్ద స్కామ్! దర్యాప్తుకు ట్రంప్ ఆదేశాలు!
Goldrates: తగ్గిన బంగారం ధరలు! ఈరోజు తులం ఎంతంటే!
AndhraPradesh: వారికి భారీ ఊరట! ప్రభుత్వం మరోసారి గడువు పొడిగింపు.. ఉత్తర్వులు జారీ!

Spotlight

Read More →