Bhagavad Gita: దేహం నశించేది, ఆత్మ నిత్యమైనది.. క్షేత్ర క్షేత్రజ్ఞ యోగం లోతైన సందేశం.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -52! TTD Updates: టీటీడీ కీలక ప్రకటన! ఇక నుండి వాటికి నో ఎంట్రీ.. Bhagavad Gita: అనన్యభక్తి సారాంశం.. భగవంతునియందు నిశ్చల విశ్వాసం, నిరంతర ధ్యానం.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -51!  తిరుమల తాజా సమాచారం! సర్వదర్శనానికి 12 గంటల సమయం! Bhagavad Gita: నేను దేహం కాదని తెలిపే పరమజ్ఞానమే నిజమైన ఆత్మసాక్షాత్కారం.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -50! TTd: ఇలా చేస్తే తిరుమలలో వేగంగా దర్శనం.. 1985లో ప్రారంభమైన ప్రత్యేక దర్శనం! Bhagavad Gita: అపరా భక్తి మనసును స్థిరం చేస్తుంది, పరా భక్తి మనసును మోక్షానికి తీసుకెళ్తుంది.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -49! కాశీబుగ్గ ఘటనపై సీఎం చంద్రబాబు పలువురు మంత్రులు దిగ్భ్రాంతి! గాయపడిన వారికి మెరుగైన వైద్యం ఆదేశం! TTD: డిగ్రీ చదివినవారికి టీటీడీ బంపరాఫర్..! మరో మహోన్నత కార్యక్రమం..! ప్రబోధిని ఏకాదశి.. ఈరోజు ఇలా చేస్తే కోటి రెట్ల పుణ్యం! Bhagavad Gita: దేహం నశించేది, ఆత్మ నిత్యమైనది.. క్షేత్ర క్షేత్రజ్ఞ యోగం లోతైన సందేశం.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -52! TTD Updates: టీటీడీ కీలక ప్రకటన! ఇక నుండి వాటికి నో ఎంట్రీ.. Bhagavad Gita: అనన్యభక్తి సారాంశం.. భగవంతునియందు నిశ్చల విశ్వాసం, నిరంతర ధ్యానం.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -51!  తిరుమల తాజా సమాచారం! సర్వదర్శనానికి 12 గంటల సమయం! Bhagavad Gita: నేను దేహం కాదని తెలిపే పరమజ్ఞానమే నిజమైన ఆత్మసాక్షాత్కారం.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -50! TTd: ఇలా చేస్తే తిరుమలలో వేగంగా దర్శనం.. 1985లో ప్రారంభమైన ప్రత్యేక దర్శనం! Bhagavad Gita: అపరా భక్తి మనసును స్థిరం చేస్తుంది, పరా భక్తి మనసును మోక్షానికి తీసుకెళ్తుంది.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -49! కాశీబుగ్గ ఘటనపై సీఎం చంద్రబాబు పలువురు మంత్రులు దిగ్భ్రాంతి! గాయపడిన వారికి మెరుగైన వైద్యం ఆదేశం! TTD: డిగ్రీ చదివినవారికి టీటీడీ బంపరాఫర్..! మరో మహోన్నత కార్యక్రమం..! ప్రబోధిని ఏకాదశి.. ఈరోజు ఇలా చేస్తే కోటి రెట్ల పుణ్యం!

AndhraPradesh News: ఏపీ ఉద్యోగులకు డబుల్ బొనాంజా - ఆరేళ్ల నిరీక్షణకు తెర! ఏకంగా ఏడు వేల మందికి...

2025-11-06 14:28:00
Andhra Pradesh: డ్రగ్స్ వద్దు బ్రో అంటున్న ప్రభుత్వం – డ్రగ్స్ తీసుకో బ్రో అని యువతను నాశనం చేస్తున్న వైసీపీ.. హోం మంత్రి అనిత!!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పుడు అభివృద్ధి (Development) మరియు సంక్షేమం (Welfare) అనే రెండు చక్రాలపై బండిని సమ ప్రాధాన్యత (Equal priority) ఇస్తూ ముందుకు నడుపుతోంది. ఒకవైపు రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షిస్తూ, అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూనే, మరోవైపు ప్రజలతో పాటుగా ఉద్యోగుల అవసరాలకు కూడా తగిన ప్రాధాన్యం ఇస్తోంది.

H-1B వీసా హోల్డర్ చేదు అనుభవం! అమెరికాకు తిరిగి వచ్చి నెలలోనే... ఇంత అమానుషమా!

ఈ క్రమంలోనే ఇటీవల దసరా పండుగ సందర్భంగా ఏపీ ఉద్యోగులకు డీఏ ప్రకటించడం మనందరికీ తెలిసిందే.. ఆ తర్వాత, దీపావళి పండుగ కానుకగా, ఆర్టీసీ ఉద్యోగులకు (RTC employees) పదోన్నతులు కల్పిస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఈ పరిణామాల మధ్య ఏపీ రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి చేసిన కీలక వ్యాఖ్యలు ఇప్పుడు హైలైట్ అయ్యాయి.

Cyclone Montha: మొంథా తుఫాన్‌ ప్రభావం.. పత్తి రైతులకు ఆర్థిక భరోసా కావాలి.. అచ్చెన్నాయుడు విజ్ఞప్తి!

మంత్రి రాంప్రసాద్ రెడ్డి తాజాగా మాట్లాడుతూ, ఏపీఎస్ఆర్టీసీలో (APSRTC) ఏడువేల మంది ఉద్యోగులకు పదోన్నతులు కల్పించనున్నట్టు తెలిపారు. ఆరేళ్లుగా ఎదురుచూస్తున్న ఈ పదోన్నతులకు దీపావళి కానుకగా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ఉద్యోగుల్లో ఆనందాన్ని నింపింది.

Harmanpreet: ప్రతి రోజు నిన్ను చూసుకుంటా.. టాటూ ఫోటోతో భావోద్వేగ పోస్ట్‌ చేసిన హర్మన్‌ప్రీత్‌!

ఎవరెవరికి ప్రమోషన్లు?:
మెకానిక్‌లు (Mechanics)
ఆర్టీసీ డ్రైవర్లు (RTC Drivers)

వైసీపీ నేతల ప్రవర్తనపై తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి!

కండక్టర్లు (Conductors)
ఆర్జీజన్స్‌ (Artisans)
ఈ నాలుగు కేడర్ల ఉద్యోగులకు పదోన్నతులు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.

Vijayanagaram: 75 ఏళ్ల తర్వాత గిరిజన ‘గూడెం’లో విద్యుత్ వెలుగు – చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కృషికి గ్రామస్థుల కృతజ్ఞతలు!!

ఈ పదోన్నతులలో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే, క్రమశిక్షణ చర్యలు, పెనాల్టీలు, పనిష్మెంట్లు పక్కన బెడుతూ, వాటితో సంబంధం లేకుండానే ప్రమోషన్లు పొందేందుకు అర్హత కల్పించడం. 

Regions: ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు కౌంట్‌డౌన్‌..! ఆ రెండు ప్రాంతాలు కేంద్రాలుగా ఫైనల్‌..!

గతంలో ప్రభుత్వంలో విలీనం కాకముందు ఈ మినహాయింపు ఆర్టీసీ ఉద్యోగులకు ఉండేది. కానీ 2020లో విలీనమైనప్పటి నుంచి ఇతర శాఖల ఉద్యోగుల రూల్స్ ఆర్టీసీ ఉద్యోగులకు కూడా వర్తించాయి. ఇప్పుడు పాత విధానాన్ని తిరిగి తీసుకురావడం ఉద్యోగులకు చాలా పెద్ద ఊరట..

AP Rains: ఏపీకి వాతావరణ హెచ్చరిక.. నేడు 9 జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు!

ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యం మరో సంఘటనలో స్పష్టమైంది. సోమవారం రోజున చిత్తూరు ఆర్టీసీ బస్టాండులో ఉద్యోగుల వైద్యశాలను మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రారంభించారు.

Dagadarthi visit: మాలేపాటి సుబ్బానాయుడు కుటుంబాన్ని పరామర్శించేందుకు దగదర్తి వెళ్లిన లోకేష్‌కి దారి పొడవునా ప్రజల ఘనస్వాగతం!!

ఈ వైద్యశాలను రూ.54.51 లక్షలు ఖర్చు చేసి నిర్మించారు. ఈ వైద్యశాల ద్వారా ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులు, మరియు వారి కుటుంబ సభ్యులకు కూడా వైద్య సేవలు అందిస్తారు. వైద్య సేవలను దగ్గరగా, తక్కువ ఖర్చుతో అందించడం వల్ల ఉద్యోగుల కుటుంబాలకు పెద్ద భరోసా దొరుకుతుంది.

SBI: రోజుకు కాఫీ ఖర్చుతో రూ.40 లక్షల బీమా..! ఎస్‌బీఐ అద్భుత అవకాశం..!

రవాణా వ్యవస్థ ఆధునీకరణ గురించి మాట్లాడుతూ, మంత్రి త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా అన్ని డిపోలలో ఎలక్ట్రికల్‌ బస్సులు నడపనున్నట్లు వెల్లడించారు. అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు.

పాపికొండలు బోటు విహారయాత్ర పునఃప్రారంభం! ప్రకృతి ఒడిలో పర్యాటక ఆనందం... పూర్తి వివరాలు!

ఎన్డీఏ కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన 16 నెలల కాలంలో 1,450 బస్సులు కొనుగోలు చేసినట్లు మంత్రి వివరించారు. ఈ కొత్త బస్సులు ప్రయాణికులకు మరింత సౌకర్యాన్ని అందిస్తాయి.

Viral video: టికెట్‌తో ఇంత సౌకర్యమా? వందే భారత్‌ చూసి ఆశ్చర్యపోయిన బ్రిటిష్‌ ఫ్యామిలీ!!

మొత్తం మీద, ఏపీఎస్ఆర్టీసీలో ఉద్యోగులకు ప్రమోషన్లు, వైద్యశాల సౌకర్యం, మరియు కొత్త బస్సులు - ఇవన్నీ సంస్థలో ఒక నూతన ఉత్తేజాన్ని (New enthusiasm) నింపుతున్నాయి.

Mega PTM: విద్యార్థులు, తల్లిదండ్రులకు శుభవార్త..! ఆ రోజున రాష్ట్ర వ్యాప్తంగా మెగా పీటీఎం..!

Spotlight

Read More →