Arunachalam: గిరిప్రదక్షిణలో చేసే చిన్న పొరపాట్లు.. కలిగే దోషాల గురించి మీకు తెలుసా? Tirumala Darshanam Timings: తిరుమల భక్తులకు ముఖ్య గమనిక.. మూడు రోజుల పాటు ఆర్జిత సేవలు రద్దు! Srisailam: శ్రీశైల మల్లన్నకు కాసుల వర్షం..! రికార్డు స్థాయిలో హుండీ ఆదాయం! Hindu Mythology: తిరుమల రహస్యం.. 200 కోట్ల ఏళ్ల చరిత్ర కలిగిన కలియుగ వైకుంఠం వెనుక ఉన్న అసలు కథ! ప్రపంచంలోనే మొట్టమొదట ఈద్ ఎక్కడ మొదలవుతుంది? ఆ దేశం స్పెషాలిటీ ఏంటి? Ramzan festival 2026: అరేబియాలో ఒకలా.. ఇండియాలో మరోలా! ఈద్ తేదీల్లో మార్పు వెనుక ఉన్న అసలు రహస్యం మీకు తెలుసా? Tirumala: శ్రీవారి దర్శనానికి 18 గంటల సమయం.. వైకుంఠం కంపార్ట్‌మెంట్లు ఫుల్! Tirupati: తిరుమల భక్తులకు గుడ్ న్యూస్..! ఆధునిక టెక్నాలజీతో లగేజీ ట్రాకింగ్..! Pooja Gadi: దేవుడి ఫోటోలను ఎలా శుభ్రం చేయాలి? ఫ్రేమ్‌లు పాడవకుండా ఉండే మార్గాలు..! Tirumala: నేడు శ్రీవారి ఆలయంలో 'ఉగాది ఆస్థానం'! తిరుమలలో సాధారణంగా భక్తుల రద్దీ... Arunachalam: గిరిప్రదక్షిణలో చేసే చిన్న పొరపాట్లు.. కలిగే దోషాల గురించి మీకు తెలుసా? Tirumala Darshanam Timings: తిరుమల భక్తులకు ముఖ్య గమనిక.. మూడు రోజుల పాటు ఆర్జిత సేవలు రద్దు! Srisailam: శ్రీశైల మల్లన్నకు కాసుల వర్షం..! రికార్డు స్థాయిలో హుండీ ఆదాయం! Hindu Mythology: తిరుమల రహస్యం.. 200 కోట్ల ఏళ్ల చరిత్ర కలిగిన కలియుగ వైకుంఠం వెనుక ఉన్న అసలు కథ! ప్రపంచంలోనే మొట్టమొదట ఈద్ ఎక్కడ మొదలవుతుంది? ఆ దేశం స్పెషాలిటీ ఏంటి? Ramzan festival 2026: అరేబియాలో ఒకలా.. ఇండియాలో మరోలా! ఈద్ తేదీల్లో మార్పు వెనుక ఉన్న అసలు రహస్యం మీకు తెలుసా? Tirumala: శ్రీవారి దర్శనానికి 18 గంటల సమయం.. వైకుంఠం కంపార్ట్‌మెంట్లు ఫుల్! Tirupati: తిరుమల భక్తులకు గుడ్ న్యూస్..! ఆధునిక టెక్నాలజీతో లగేజీ ట్రాకింగ్..! Pooja Gadi: దేవుడి ఫోటోలను ఎలా శుభ్రం చేయాలి? ఫ్రేమ్‌లు పాడవకుండా ఉండే మార్గాలు..! Tirumala: నేడు శ్రీవారి ఆలయంలో 'ఉగాది ఆస్థానం'! తిరుమలలో సాధారణంగా భక్తుల రద్దీ...

Tirumala: తిరుమలలో వెయ్యేళ్ళ సంప్రదాయ వైభవం!

తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయం వెయ్యేళ్లుగా తన వైభవాన్ని కాపాడుతూ వస్తోంది. దీపాల వెలుగు, పూలూ, నైవేద్యాలు వంటి సంప్రదాయాలు లోటు లేకుండా కొనసాగించడానికి రాజు

Published : 2025-09-21 09:48:00
ICICI: ఐసీఐసీఐ ఫెస్టివ్ బొనాంజా ఆఫర్లు..! రూ.50,000 వరకు డిస్కౌంట్‌లు, క్యాష్‌బ్యాక్‌లు..!

తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయం వెయ్యేళ్లుగా తన వైభవాన్ని కాపాడుతూ వస్తోంది. దీపాల వెలుగు, పూలూ, నైవేద్యాలు వంటి సంప్రదాయాలు లోటు లేకుండా కొనసాగించడానికి రాజులు, రాణులు, భక్తులు చేసిన విరాళాలే ఈ వైభవానికి ప్రధాన కారణం. ఆలయంలో 7వ శతాబ్దం నుండి 14వ శతాబ్దం వరకు వివిధ సందర్భాల్లో అనేక భక్తులు, దాతలు దీపాలు, పూలు, ఆభరణాలు సమర్పించారు. ఆలయంలో దీపాల ఆరిపోకపోవడం ఎంతో శుభకారణంగా భావించబడింది, ఆపైనవారు తప్పితే కఠిన శిక్షలు కూడా విధించారు.

Ocean Gold Mines: మహాసముద్రాల్లో దాగి ఉన్న 20 మిలియన్ టన్నుల బంగారం! ఎక్కడ నుండి వచ్చిందో తెలుసా!

నైవేద్యాల నిర్వహణ కోసం యాదవరాయుల కాలంలో పలు గ్రామాలను దానంగా ఇచ్చారు. అన్నం, పాలు, పెరుగు, పాయసం, అప్పాలు వంటి భోజనాలు నిరంతరం అందించే విధంగా ఏర్పాటు చేశారు. పూలు కోసం ప్రత్యేక ఉద్యానవనాలు ఏర్పాటు చేసి, వాటిలో పండిన పూలతో విగ్రహాల ఆర్చన, నైవేద్యం, భక్తులకు ప్రసాద విరాళాలు అందించడం కొనసాగింది. కొన్ని ఉద్యానవనాల్లో ప్రత్యేక మండపాలు నిర్మించి ఉత్సవ విగ్రహాలను తీసుకువచ్చి, తిరువోలక్కం పేరుతో పూజా విధానాలు నిర్వహించారు.

StateDebts: రాష్ట్రాలపై అప్పుల ముంపు..! 10 ఏళ్లలో మూడింతలు పెరిగిన రుణభారం..!

చరిత్రలో అనేక ముఖ్యమైన విరాళాలు ఆలయానికి దాని వైభవాన్ని మరింత పెంచాయి. 614లో పల్లవ రాజకుమార్తె సామవాయి వెండి విగ్రహాన్ని ప్రతిష్టించి “మానవాళపెరుమాళ్‌” అని నామకరణం చేశారు. 830లో పల్లవరాజు వియదంటి విక్రమదేవుని కాలంలో సొలనూరు భక్తుడు 30 కళంజుల బంగారాన్ని దానం చేసి దీపాలు ఆరకుండా వెలిగించే ఏర్పాట్లు చేశారు. చోళరాణి పరిణకదేవి 1001లో బంగారు, వజ్ర, మాణిక్య, ముత్యాలతో శ్రీవారి ఆభరణాన్ని సమర్పించింది. 1256లో పాండ్యరాజు గోపుర విమానంపై బంగారు కలశాన్ని ప్రతిష్టించారు. 13వ శతాబ్దం నుండి తిరుమల, తిరుపతిలో ఆళ్వార్ల విగ్రహాలను కూడా ప్రతిష్టించారు.

H-1b Visa: ట్రంప్ ప్రకటనతో అమెరికా ఎయిర్‌పోర్టుల్లో ఉద్రిక్త వాతావరణం..ఉద్యోగుల భవిష్యత్తుపై ప్రశ్నార్థకం?

ప్రతి బ్రహ్మోత్సవంలో భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేస్తారు. ముఖ్యంగా సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు అధికారులు సమన్వయం చేయగా, పటిష్ట ప్రణాళికలతో విస్తృతంగా నిర్వహిస్తున్నారు. పూల, విద్యుత్ అలంకరణలతో భక్తులను ఆకట్టేలా చేస్తారు. వాహన సేవలు, పరిశుభ్రత, సాంస్కృతిక కార్యక్రమాల ప్రణాళికలతో దర్శనానందాన్ని మరింత అందిస్తున్నారు.

Sanjeevani Scheme: ఏపీ ప్రభుత్వం కొత్త పథకం! ఇంటి వద్ద నుండి ఆ సేవలు... ఒక్కో కుటుంబానికి రూ.2.5 లక్షల వరకు...

భక్తుల భద్రతా విధానాలు కట్టుదిట్టంగా ఉన్నాయి. దేశవిదేశాల నుండి వచ్చే పెద్ద సంఖ్యలో భక్తులను భద్రతతో పాటు క్రమబద్ధంగా చూడటానికి 1,600 మంది సిబ్బందితో ప్రత్యేక నిఘా వ్యవస్థ ఏర్పాటు చేశారు. విజిలెన్స్‌తో కట్టుబడి, సీసీ కెమెరాల ద్వారా ప్రతీ కదలికను కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా పర్యవేక్షిస్తారు. వాహన సేవలు, గ్యాలరీలు, అన్నప్రసాద, లడ్డూ వంటి అన్ని ఏర్పాట్లు భక్తుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచి చేయబడతాయి.

AP News: ఆవుపేడలో దాగి ఉన్న సంపద – స్వయం సహాయక సంఘాలకి సువర్ణావకాశం!
Vahanamitra: వాహన మిత్ర దరఖాస్తులో సమస్యలా! వెంటనే ఈ పని చేయండి! రెండు రోజులే ఛాన్స్!
H-1B Visa Fee Hike: ట్రంప్ షాకింగ్ డెసిషన్! సెప్టెంబర్ 21 డెడ్‌లైన్.. ఎన్నారైల లో ఆందోళనలు!
Cashews: ఈ సమస్య ఉన్నవారు జీడిపప్పు తింటే లాభమా... నష్టమా!
Caravon Park: ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్! ఏపీలో కొత్తగా కారవాన్ పార్కులు! ఆ జిల్లా దశ తిరిగినట్లే!

Spotlight

Read More →