Praja Darbar: గత వైసీపీ హయాంలో భూదందాలు పీక్స్.. విజయనగరంలో రూ. 700 కోట్ల అక్రమ లేఅవుట్‌పై మంత్రికి ఫిర్యాదు! Pawan Kalyan: తెలంగాణ ఎవరి జాగీరు కాదు.. అక్కడి రాజకీయాలపై పవన్ కల్యాణ్ పవర్‌ఫుల్ కామెంట్స్! Farmers: తోతపూరి మామిడి రైతులకు ప్రభుత్వం భరోసా.. న్యాయమైన ధర కోసం ప్రత్యేక చర్యలు! Pawan Kalyan: తమ ఇద్దరి మధ్య మంచి సోదర సంబంధం ఉందని వెల్లడి.. కేటీఆర్ గారు ఏమన్నారో.! Polavaram: గోదావరి పుష్కరాల నాటికి టూరిజం హబ్‌గా పోలవరం.. మంత్రి నిమ్మల సమీక్ష! ap Liquor: ఏపీలో మందుబాబులకు గుడ్ న్యూస్.. సరికొత్త సైజుల్లో మద్యం సీసాలకు ఎక్సైజ్ శాఖ గ్రీన్ సిగ్నల్! Palnadu: పల్నాడులో మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడిపై మరో భూ కబ్జా ఆరోపణ.. న్యాయం కోసం బాధిత కుటుంబం విజ్ఞప్తి! Amaravathi: రాజధాని ప్రాంతంలో మంత్రి నారాయణ పర్యటన.. కొండవీటి వాగు, పాలవాగు పరిశీలన! AP Government: ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు.. నిరుపేదలకు పెద్ద ఊరట! Chandrababu: నేడు గుంటూరులో సీఎం చంద్రబాబు పర్యటన... ఫుల్ షెడ్యూల్!! Praja Darbar: గత వైసీపీ హయాంలో భూదందాలు పీక్స్.. విజయనగరంలో రూ. 700 కోట్ల అక్రమ లేఅవుట్‌పై మంత్రికి ఫిర్యాదు! Pawan Kalyan: తెలంగాణ ఎవరి జాగీరు కాదు.. అక్కడి రాజకీయాలపై పవన్ కల్యాణ్ పవర్‌ఫుల్ కామెంట్స్! Farmers: తోతపూరి మామిడి రైతులకు ప్రభుత్వం భరోసా.. న్యాయమైన ధర కోసం ప్రత్యేక చర్యలు! Pawan Kalyan: తమ ఇద్దరి మధ్య మంచి సోదర సంబంధం ఉందని వెల్లడి.. కేటీఆర్ గారు ఏమన్నారో.! Polavaram: గోదావరి పుష్కరాల నాటికి టూరిజం హబ్‌గా పోలవరం.. మంత్రి నిమ్మల సమీక్ష! ap Liquor: ఏపీలో మందుబాబులకు గుడ్ న్యూస్.. సరికొత్త సైజుల్లో మద్యం సీసాలకు ఎక్సైజ్ శాఖ గ్రీన్ సిగ్నల్! Palnadu: పల్నాడులో మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడిపై మరో భూ కబ్జా ఆరోపణ.. న్యాయం కోసం బాధిత కుటుంబం విజ్ఞప్తి! Amaravathi: రాజధాని ప్రాంతంలో మంత్రి నారాయణ పర్యటన.. కొండవీటి వాగు, పాలవాగు పరిశీలన! AP Government: ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు.. నిరుపేదలకు పెద్ద ఊరట! Chandrababu: నేడు గుంటూరులో సీఎం చంద్రబాబు పర్యటన... ఫుల్ షెడ్యూల్!!

Palnadu: పల్నాడులో మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడిపై మరో భూ కబ్జా ఆరోపణ.. న్యాయం కోసం బాధిత కుటుంబం విజ్ఞప్తి!

Palnadu: పల్నాడు జిల్లాలో మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడికి సంబంధించిన భూ కబ్జా ఆరోపణలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయనపై తాజాగా వినుకొండలో మరో భూమి ఆక్రమణ వ్యవహారం బయటపడింది.

Published : 2026-06-03 12:54:00

40 సెంట్ల భూమి కబ్జా చేశారంటూ మాజీ ఎమ్మెల్యే బొల్లాపై ముస్లిం కుటుంబం ఆరోపణలు..

బయటపడుతున్న బొల్లా భూ వివాదాలు.. న్యాయం కోరుతున్న బాధితులు..

పల్నాడు: పల్నాడు జిల్లాలో మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడికి సంబంధించిన భూ కబ్జా ఆరోపణలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయనపై తాజాగా వినుకొండలో మరో భూమి ఆక్రమణ వ్యవహారం బయటపడింది.

వినుకొండకు చెందిన ఓ ముస్లిం కుటుంబం తమ 40 సెంట్ల భూమిని వైసీపీ ప్రభుత్వ హయాంలో బొల్లా బ్రహ్మనాయుడు అక్రమంగా కబ్జా చేశారని ఆరోపించింది. ఆ సమయంలో ఆయన ఎమ్మెల్యేగా ఉన్న అధికారాన్ని ఉపయోగించి తమను బెదిరింపులకు గురి చేశారని బాధిత కుటుంబ సభ్యులు వాపోయారు.

భూమి విషయంలో అప్పట్లో సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని వారు ఆరోపించారు. అధికార ఒత్తిళ్ల కారణంగా తమ ఫిర్యాదులను పట్టించుకోలేదని, దీంతో ఎన్నో సంవత్సరాలుగా న్యాయం కోసం ఎదురు చూస్తున్నామని తెలిపారు.

ప్రస్తుతం ఈ వ్యవహారం మళ్లీ వెలుగులోకి రావడంతో బాధిత కుటుంబం మీడియా ముందుకు వచ్చి తమ గోడును వినిపించింది. తమ భూమిని తిరిగి ఇప్పించి, న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరింది.

ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు పరారీలో ఉన్న నేపథ్యంలో ఈ కొత్త ఆరోపణలు రాజకీయంగా, సామాజికంగా చర్చనీయాంశంగా మారాయి. ఈ భూ వివాదంపై అధికారులు పూర్తి స్థాయిలో విచారణ జరిపి వాస్తవాలను వెలికి తీయాలని స్థానికులు కూడా కోరుతున్నారు. బాధిత కుటుంబం చేసిన ఆరోపణలపై అధికారుల విచారణ అనంతరం పూర్తి వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

Spotlight

Read More →