TTD Latest Updates: శ్రీవాణి టికెట్ల అక్రమాలకు చెక్... ఇక నుండి ఈ పద్ధతిలోనే... Tirumala: తిరుమలలో భారీగా భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 15 గంటల సమయం! Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 14 గంటల సమయం! Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 8 గంటల నిరీక్షణ! TTD Latest Updates: శ్రీవారి భక్తులకు అలెర్ట్... ఆగస్టు నెల దర్శన కోటా తేదీలు వచ్చేశాయి! TTD Latest Updates: అలిపిరి వద్ద ట్రాఫిక్ కష్టాలకు చెక్: భక్తులకు టీటీడీ ఇచ్చిన ఆ 'రూ. 4.25 కోట్ల' తీపి కబురు! Tirumala: తిరుమలలో సాధారణంగా కొనసాగుతున్న భక్తుల రద్దీ! దర్శనానికి 8 గంటల సమయం! TTD Latest Updates: రూ. 300 టిక్కెట్లు దొరకలేదని బాధపడుతున్నారా... అయితే ఈ ఛాన్స్ అస్సలు వదలకండి! TTD Updates: తిరుమలలో పెరిగిన రద్దీ.. 16 గంటల సమయం - ఏటీజీహెచ్ వరకు క్యూలైన్లు! TTD Latest Update: తిరుమల భక్తులకు అలర్ట్: ఈ నెల 15 నుంచి ఆ టోకెన్లు రద్దు! టీటీడీ షాకింగ్ నిర్ణయం! TTD Latest Updates: శ్రీవాణి టికెట్ల అక్రమాలకు చెక్... ఇక నుండి ఈ పద్ధతిలోనే... Tirumala: తిరుమలలో భారీగా భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 15 గంటల సమయం! Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 14 గంటల సమయం! Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 8 గంటల నిరీక్షణ! TTD Latest Updates: శ్రీవారి భక్తులకు అలెర్ట్... ఆగస్టు నెల దర్శన కోటా తేదీలు వచ్చేశాయి! TTD Latest Updates: అలిపిరి వద్ద ట్రాఫిక్ కష్టాలకు చెక్: భక్తులకు టీటీడీ ఇచ్చిన ఆ 'రూ. 4.25 కోట్ల' తీపి కబురు! Tirumala: తిరుమలలో సాధారణంగా కొనసాగుతున్న భక్తుల రద్దీ! దర్శనానికి 8 గంటల సమయం! TTD Latest Updates: రూ. 300 టిక్కెట్లు దొరకలేదని బాధపడుతున్నారా... అయితే ఈ ఛాన్స్ అస్సలు వదలకండి! TTD Updates: తిరుమలలో పెరిగిన రద్దీ.. 16 గంటల సమయం - ఏటీజీహెచ్ వరకు క్యూలైన్లు! TTD Latest Update: తిరుమల భక్తులకు అలర్ట్: ఈ నెల 15 నుంచి ఆ టోకెన్లు రద్దు! టీటీడీ షాకింగ్ నిర్ణయం!

Tirumala: తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ.. దర్శనం కోసం 07 కంపార్ట్ మెంట్లలో భక్తులు!

Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ కొంత తగ్గుముఖం పట్టింది. ఆదివారం ఉదయం విడుదలైన తాజా సమాచారం ప్రకారం, శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు గత కొన్ని రోజుల కంటే కొంత తక్కువగా కనిపిస్తున్నారు.

Published : 2026-05-11 09:35:00

సర్వదర్శనం భక్తులకు 06-08 గంటల సమయం..

300 రూ..శీఘ్రదర్శనంకు 2-3 గంటల సమయం..

తిరుమలలో భక్తుల రద్దీ కొంత తగ్గుముఖం పట్టింది. ఆదివారం ఉదయం విడుదలైన తాజా సమాచారం ప్రకారం, శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు గత కొన్ని రోజుల కంటే కొంత తక్కువగా కనిపిస్తున్నారు. ప్రస్తుతం ఉచిత దర్శనం కోసం 7 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనం భక్తులకు సుమారు 6 నుంచి 8 గంటల వరకు సమయం పడుతోంది.

అదే విధంగా రూ.300 ప్రత్యేక శీఘ్రదర్శనం టికెట్‌ ద్వారా వచ్చే భక్తులకు 2 నుంచి 3 గంటల వ్యవధిలో దర్శనం లభిస్తోంది. సర్వదర్శనం (SSD) టోకెన్లు పొందిన భక్తులకు 3 నుంచి 5 గంటల మధ్యలో దర్శనం పూర్తవుతోంది.

టీటీడీ వెల్లడించిన వివరాల ప్రకారం, నిన్న ఒక్కరోజే 85,942 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. అలాగే 29,238 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. భక్తుల సమర్పించిన కానుకల ద్వారా శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.94 కోట్లుగా నమోదైంది.

భక్తుల రద్దీ తగ్గినా, తిరుమలలో భక్తిశ్రద్ధలతో సందడి కొనసాగుతోంది. దేశం నలుమూలల నుంచి వచ్చిన భక్తులు “ఓం నమో వేంకటేశాయ” నామస్మరణతో స్వామివారి దర్శనం పొందుతూ ఆధ్యాత్మిక ఆనందాన్ని అనుభవిస్తున్నారు.

Spotlight

Read More →