TTD Latest Updates: శ్రీవాణి టికెట్ల అక్రమాలకు చెక్... ఇక నుండి ఈ పద్ధతిలోనే... Tirumala: తిరుమలలో భారీగా భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 15 గంటల సమయం! Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 14 గంటల సమయం! Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 8 గంటల నిరీక్షణ! TTD Latest Updates: శ్రీవారి భక్తులకు అలెర్ట్... ఆగస్టు నెల దర్శన కోటా తేదీలు వచ్చేశాయి! TTD Latest Updates: అలిపిరి వద్ద ట్రాఫిక్ కష్టాలకు చెక్: భక్తులకు టీటీడీ ఇచ్చిన ఆ 'రూ. 4.25 కోట్ల' తీపి కబురు! Tirumala: తిరుమలలో సాధారణంగా కొనసాగుతున్న భక్తుల రద్దీ! దర్శనానికి 8 గంటల సమయం! TTD Latest Updates: రూ. 300 టిక్కెట్లు దొరకలేదని బాధపడుతున్నారా... అయితే ఈ ఛాన్స్ అస్సలు వదలకండి! TTD Updates: తిరుమలలో పెరిగిన రద్దీ.. 16 గంటల సమయం - ఏటీజీహెచ్ వరకు క్యూలైన్లు! TTD Latest Update: తిరుమల భక్తులకు అలర్ట్: ఈ నెల 15 నుంచి ఆ టోకెన్లు రద్దు! టీటీడీ షాకింగ్ నిర్ణయం! TTD Latest Updates: శ్రీవాణి టికెట్ల అక్రమాలకు చెక్... ఇక నుండి ఈ పద్ధతిలోనే... Tirumala: తిరుమలలో భారీగా భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 15 గంటల సమయం! Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 14 గంటల సమయం! Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 8 గంటల నిరీక్షణ! TTD Latest Updates: శ్రీవారి భక్తులకు అలెర్ట్... ఆగస్టు నెల దర్శన కోటా తేదీలు వచ్చేశాయి! TTD Latest Updates: అలిపిరి వద్ద ట్రాఫిక్ కష్టాలకు చెక్: భక్తులకు టీటీడీ ఇచ్చిన ఆ 'రూ. 4.25 కోట్ల' తీపి కబురు! Tirumala: తిరుమలలో సాధారణంగా కొనసాగుతున్న భక్తుల రద్దీ! దర్శనానికి 8 గంటల సమయం! TTD Latest Updates: రూ. 300 టిక్కెట్లు దొరకలేదని బాధపడుతున్నారా... అయితే ఈ ఛాన్స్ అస్సలు వదలకండి! TTD Updates: తిరుమలలో పెరిగిన రద్దీ.. 16 గంటల సమయం - ఏటీజీహెచ్ వరకు క్యూలైన్లు! TTD Latest Update: తిరుమల భక్తులకు అలర్ట్: ఈ నెల 15 నుంచి ఆ టోకెన్లు రద్దు! టీటీడీ షాకింగ్ నిర్ణయం!

Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 8 గంటల నిరీక్షణ!

Tirumala: తిరుమల శ్రీవారి దర్శనం కోసం భక్తుల రద్దీ కొనసాగుతోంది. వేసవి సెలవులు, శుభకార్యాల కాలం నేపథ్యంలో దేశం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు. ఆలయ పరిసరాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి.

Published : 2026-05-12 10:11:00

ఉచిత దర్శనం కోసం 22 కంపార్ట్మెంట్ల లో వేచి ఉన్న భక్తులు..

సర్వదర్శనం భక్తులకు 08 గంటల సమయం..

తిరుమల శ్రీవారి దర్శనం కోసం భక్తుల రద్దీ కొనసాగుతోంది. వేసవి సెలవులు, శుభకార్యాల కాలం నేపథ్యంలో దేశం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు. ఆలయ పరిసరాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి.

టీటీడీ విడుదల చేసిన తాజా వివరాల ప్రకారం, ఉచిత దర్శనం కోసం వచ్చిన భక్తులతో ప్రస్తుతం 22 కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. సర్వదర్శనం కోసం భక్తులు సుమారు 8 గంటల పాటు వేచి ఉండాల్సి వస్తోంది.

అలాగే ₹300 ప్రత్యేక ప్రవేశ దర్శనం (శీఘ్రదర్శనం) కోసం వచ్చిన భక్తులకు 3 నుంచి 4 గంటల సమయం పడుతోంది. సర్వదర్శనం టోకెన్లు పొందిన భక్తులకు కూడా 4 నుంచి 6 గంటల వరకు దర్శన సమయం పడుతున్నట్లు అధికారులు తెలిపారు.

ఇక నిన్న ఒక్కరోజే స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 78,985గా నమోదైంది. అదే రోజు 33,761 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.

శ్రీవారి హుండీ ఆదాయం కూడా గణనీయంగా నమోదైంది. నిన్న ఒక్కరోజులోనే హుండీ ద్వారా ₹3.55 కోట్ల ఆదాయం వచ్చినట్లు టీటీడీ వెల్లడించింది.

భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో దర్శనానికి వచ్చే వారు తగిన ఏర్పాట్లతో రావాలని, టీటీడీ సూచనలు పాటించాలని అధికారులు కోరుతున్నారు.

Spotlight

Read More →