AP News: రూ. 1,01,899 కోట్ల ప్రాజెక్టులకు సీఎం ఆమోదం! మెగా సిటీలుగా ఆ మూడు నగరాలు.. మాస్టర్ ప్లాన్ సిద్ధం! Assam Semiconductor: మేక్ ఇన్ ఇండియా దిశగా మరో ముందడుగు – అసోం టాటా సెమీకండక్టర్ ప్లాంట్ పరిశీలించిన నిర్మలా సీతారామన్!! Fake Jobs: నకిలీ ఉద్యోగ ప్రకటనలు, తప్పుడు యాప్‌లతో మోసాలు..! గూగుల్‌ సేఫ్టీ అలర్ట్..! Bhagavad Gita: కామక్రోధాలను జయించినవారికే నిజమైన యోగస్థితి, పరమశాంతి.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -54! Delhi-Mumbai flights: ATC వ్యవస్థ కుప్పకూలింది.. ఢిల్లీ ముంబై విమానాల అంతరాయంపై మంత్రి రామ్మోహన్ స్పష్టీకరణ! Rural development: ప్రజల చేతుల్లోకి పల్లె రహదారుల సమాచారం – పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం!! Indian Student: రష్యాలో విషాదం - భారత విద్యార్థి అదృశ్యం! 19 రోజుల తర్వాత డ్యామ్‌లో.. Supreme court: వీధికుక్కలపై సుప్రీంకోర్టు సీరియస్‌..! అన్ని రాష్ట్రాలకు 8 వారాల గడువు..! జర్మనీ లో వైభవంగా TAG ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం! విదేశీ భక్తులు కూడా.. Development: ఏపీ పారిశ్రామిక రంగానికి గోల్డెన్ ఎరా..! రూ.1 లక్ష కోట్ల ప్రాజెక్టులకు ఎస్ఐపీబీ ఆమోదం..! AP News: రూ. 1,01,899 కోట్ల ప్రాజెక్టులకు సీఎం ఆమోదం! మెగా సిటీలుగా ఆ మూడు నగరాలు.. మాస్టర్ ప్లాన్ సిద్ధం! Assam Semiconductor: మేక్ ఇన్ ఇండియా దిశగా మరో ముందడుగు – అసోం టాటా సెమీకండక్టర్ ప్లాంట్ పరిశీలించిన నిర్మలా సీతారామన్!! Fake Jobs: నకిలీ ఉద్యోగ ప్రకటనలు, తప్పుడు యాప్‌లతో మోసాలు..! గూగుల్‌ సేఫ్టీ అలర్ట్..! Bhagavad Gita: కామక్రోధాలను జయించినవారికే నిజమైన యోగస్థితి, పరమశాంతి.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -54! Delhi-Mumbai flights: ATC వ్యవస్థ కుప్పకూలింది.. ఢిల్లీ ముంబై విమానాల అంతరాయంపై మంత్రి రామ్మోహన్ స్పష్టీకరణ! Rural development: ప్రజల చేతుల్లోకి పల్లె రహదారుల సమాచారం – పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం!! Indian Student: రష్యాలో విషాదం - భారత విద్యార్థి అదృశ్యం! 19 రోజుల తర్వాత డ్యామ్‌లో.. Supreme court: వీధికుక్కలపై సుప్రీంకోర్టు సీరియస్‌..! అన్ని రాష్ట్రాలకు 8 వారాల గడువు..! జర్మనీ లో వైభవంగా TAG ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం! విదేశీ భక్తులు కూడా.. Development: ఏపీ పారిశ్రామిక రంగానికి గోల్డెన్ ఎరా..! రూ.1 లక్ష కోట్ల ప్రాజెక్టులకు ఎస్ఐపీబీ ఆమోదం..!

Development: ఏపీ పారిశ్రామిక రంగానికి గోల్డెన్ ఎరా..! రూ.1 లక్ష కోట్ల ప్రాజెక్టులకు ఎస్ఐపీబీ ఆమోదం..!

2025-11-07 19:51:00
Mangalagiri: రేపు మంగళగిరి టిడిపి కార్యాలయంలో సీఎం చంద్రబాబు అందుబాటులో – కార్యకర్తలు, ప్రజలు నేరుగా వినతులను సమర్పించగలరు!

ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామికాభివృద్ధి వేగం పెరుగుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో పెట్టుబడిదారులు రాష్ట్రం వైపు మరలుతున్న తీరు గణనీయంగా ఉంది. తాజాగా రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు (SIPB) 12వ సమావేశంలో భారీ నిర్ణయాలు తీసుకుంది. సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో మొత్తం రూ.1,01,899 కోట్ల విలువైన 26 పరిశ్రమల ప్రతిపాదనలకు ఆమోదం లభించింది. ఈ పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామిక రంగానికి కొత్త ఊపునిచ్చే అవకాశముందని అధికారులు వెల్లడించారు.

Trains: అయ్యప్ప భక్తులకు సూపర్‌ గుడ్‌ న్యూస్‌..! తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు 60 ప్రత్యేక రైళ్లు..!

ఈ ప్రాజెక్టులు అమలులోకి వస్తే ప్రత్యక్షంగా, పరోక్షంగా 85,000 మందికి పైగా ఉపాధి అవకాశాలు కలుగనున్నాయి. ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్‌, సెమీ కండక్టర్‌, రియల్ ఎస్టేట్‌, స్టీల్‌, సాఫ్ట్‌వేర్‌, సౌరశక్తి వంటి విభిన్న రంగాల్లో పెట్టుబడులు వస్తున్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడిన 16 నెలల్లో ఇప్పటివరకు జరిగిన 12 SIPB సమావేశాల ద్వారా రాష్ట్రానికి మొత్తం రూ.8.08 లక్షల కోట్ల పెట్టుబడులు, 7.05 లక్షల ఉద్యోగాలు రానున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఇది రాష్ట్ర పరిశ్రమల వృద్ధికి పెద్ద బూస్ట్‌గా నిలుస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

చిరంజీవికి భార్యగా, తల్లిగా , చెల్లిగా, అక్కగా నటించిన ఏకైక హీరోయిన్ ఎవరో తెలుసా..?

ఈ సమావేశంలో ఆమోదం పొందిన ప్రాజెక్టులలో ఏఎమ్‌జీ మెటల్స్ అండ్ మెటీరియల్స్ లిమిటెడ్ రూ.44,000 కోట్లతో, ఇండిచిప్ సెమీ కండక్టర్స్ రూ.22,976 కోట్లతో, సూపర్ స్మెల్టర్స్ లిమిటెడ్ రూ.8,570 కోట్లతో, నవయుగ ఇంజనీరింగ్ కంపెనీ రూ.7,972 కోట్లతో పెట్టుబడులు పెట్టనున్నాయి. అలాగే కె.రహేజా కార్ప్, విశాఖ రియాల్టీ, ఫ్లూయింట్‌గ్రిడ్, సుగ్నా స్పాంజ్ అండ్ పవర్, బిర్లాను లిమిటెడ్, భారత్ డైనమిక్స్, డాజ్కో ప్రైవేట్ లిమిటెడ్ వంటి సంస్థలు కూడా పెట్టుబడులకు ముందుకు వచ్చాయి. ఈ సంస్థల ద్వారా మాత్రమే వేలాది మందికి ఉపాధి లభించనుంది.

Modi ji: మోదీ జీ మీ స్కిన్‌కేర్ రహస్యం ఏంటి.. హర్లీన్ ప్రశ్నకు స్నేహ్ రాణా స్మార్ట్ సమాధానం!

చంద్రబాబు ప్రభుత్వం పెట్టుబడులకు అనుకూల వాతావరణం సృష్టించడంలో దృష్టి సారించింది. పారిశ్రామిక మౌలిక సదుపాయాల విస్తరణ, శక్తి సరఫరా, రోడ్డు-రైలు కనెక్టివిటీ, సులభమైన అనుమతుల విధానం వంటి అంశాలతో పెట్టుబడిదారుల విశ్వాసం పెరిగిందని అధికారులు చెబుతున్నారు. ఈ పెట్టుబడులు అమలులోకి వస్తే ఆంధ్రప్రదేశ్‌ దక్షిణ భారత పారిశ్రామిక హబ్‌గా అవతరించే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. రాష్ట్రానికి కొత్త పరిశ్రమలు రావడం వల్ల యువతకు ఉపాధి, ఆర్థిక వ్యవస్థకు బలమైన ఊతం లభించనుంది.

Team meets President: రాష్ట్రపతిని కలిసిన WWC విజేత భారత మహిళల జట్టు.. భారత గర్వం మీరు అంటూ ముర్ము ప్రశంస!
World Cup winner: మహిళా క్రికెట్ వరల్డ్ కప్ గెలిచిన శ్రీ చరణి ఘన సత్కారం – సీఎం చంద్రబాబు చేతుల మీదుగా కోట్ల బహుమతి, స్థలం, ఉద్యోగం!
Jobs: గ్రామీణ యువతకు బంగారు అవకాశమిది..! ప్రభుత్వ రాయితీలతో స్వయం ఉపాధి కల!
Indigo: ఇండిగో ఎయిర్‌లైన్స్‌లో కలకలం! భారీ ఫారెక్స్‌ నష్టం.. వ్యవస్థాపకుడు వైదొలిక..!
Andhra Pradesh Tourism: ఏపీకి రండి, పెట్టుబడులు పెట్టండి.. లండన్‌లో పెట్టుబడిదారులకు పర్యాటక మంత్రి దుర్గేష్ ఆహ్వానం!!
Google: గూగుల్‌లో ఇవి వెతికితే జైలు శిక్ష తప్పదు..! చట్టపరంగా నిషేధిత సెర్చ్‌లు ఇవే..!

Spotlight

Read More →