Railway Updates: RAC రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఫుల్ టికెట్.. సగం బెర్తు.. ఇకపై డబ్బులు వాపస్? రోడ్డుపైకి దూసుకొచ్చిన విమానం... మూడు కార్లు ధ్వంసం, ఇద్దరికి గాయాలు! వాహన దారులకు గుడ్ న్యూస్! ఫిబ్రవరి 10 నుండి విజయవాడ బైపాస్ ప్రారంభం.. ఆ వాహనాలకే ఛాన్స్! కాలుష్యం లేని హైడ్రోజన్ ట్రైన్..! గంటకు 180 కిమీ వేగం.. ఇది కేవలం రైలు కాదు! South Central Railway: రైల్వే ప్రయాణికులకు షాక్.. సికింద్రాబాద్, విజయవాడ రూట్లలో 8 రైళ్లు రద్దు! వందే భారత్ స్లీపర్ రైళ్లపై మరో బిగ్ అప్డేట్..! స్పెషల్ ఫీచర్లు ఇవే! వెహికల్ కొనేవారికి గుడ్ న్యూస్..! అదనపు లైఫ్ ట్యాక్స్ రద్దు.. ప్రభుత్వం కీలక నిర్ణయం! Public Transport: పల్లె పల్లెకు బస్సు సౌకర్యం.. కొత్త బస్ స్టేషన్ల నిర్మాణం.. అక్టోబర్ నాటికి పూర్తి చేయాలని టార్గెట్.!! ప్రయాణికులకు బిగ్ షాక్! అమల్లోకి 'నో-బోర్డింగ్' రూల్... సింగపూర్ ప్రయాణం ఇక అంత ఈజీ కాదు! భారత ట్రెక్కింగ్‌కు గ్లోబల్ ఛాన్స్..! తక్కువ ఖర్చుతో గ్రేట్ అడ్వెంచర్..! Railway Updates: RAC రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఫుల్ టికెట్.. సగం బెర్తు.. ఇకపై డబ్బులు వాపస్? రోడ్డుపైకి దూసుకొచ్చిన విమానం... మూడు కార్లు ధ్వంసం, ఇద్దరికి గాయాలు! వాహన దారులకు గుడ్ న్యూస్! ఫిబ్రవరి 10 నుండి విజయవాడ బైపాస్ ప్రారంభం.. ఆ వాహనాలకే ఛాన్స్! కాలుష్యం లేని హైడ్రోజన్ ట్రైన్..! గంటకు 180 కిమీ వేగం.. ఇది కేవలం రైలు కాదు! South Central Railway: రైల్వే ప్రయాణికులకు షాక్.. సికింద్రాబాద్, విజయవాడ రూట్లలో 8 రైళ్లు రద్దు! వందే భారత్ స్లీపర్ రైళ్లపై మరో బిగ్ అప్డేట్..! స్పెషల్ ఫీచర్లు ఇవే! వెహికల్ కొనేవారికి గుడ్ న్యూస్..! అదనపు లైఫ్ ట్యాక్స్ రద్దు.. ప్రభుత్వం కీలక నిర్ణయం! Public Transport: పల్లె పల్లెకు బస్సు సౌకర్యం.. కొత్త బస్ స్టేషన్ల నిర్మాణం.. అక్టోబర్ నాటికి పూర్తి చేయాలని టార్గెట్.!! ప్రయాణికులకు బిగ్ షాక్! అమల్లోకి 'నో-బోర్డింగ్' రూల్... సింగపూర్ ప్రయాణం ఇక అంత ఈజీ కాదు! భారత ట్రెక్కింగ్‌కు గ్లోబల్ ఛాన్స్..! తక్కువ ఖర్చుతో గ్రేట్ అడ్వెంచర్..!

ఈ రెండు దేశాల మధ్య కొత్త వంతెన! ఎప్పటినుంచో అనుకుంటే ఇప్పుడు ఓకే అయ్యిందా ప్రాజెక్ట్..

పర్యాటక రంగ అభివృద్ధిపై ఫోకస్‌ చేసిన కేంద్రం భారత్‌-శ్రీలంక మధ్య కొత్తగా వంతెనను నిర్మించాలని యోచిస్తోంది. ఇందుకోసం 40 వేల కోట్ల రూపాయలను వెచ్చించనుంద

Published : 2024-01-25 13:00:00

పర్యాటక రంగ అభివృద్ధిపై ఫోకస్‌ చేసిన కేంద్రం భారత్‌-శ్రీలంక మధ్య కొత్తగా వంతెనను నిర్మించాలని యోచిస్తోంది. ఇందుకోసం 40 వేల కోట్ల రూపాయలను వెచ్చించనుంది.

భారత్‌లోని ధనుష్కోడి నుంచి శ్రీలంకలోని తలైమన్నార్‌ను కలిపేలా వంతెన నిర్మాణం చేపట్టాలని మోదీ ప్రభుత్వం యోచిస్తోంది. సముద్రంపై 23 కిలోమీటర్ల పొడవున వంతెన నిర్మాణానికి సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేస్తోంది.

ఇప్పటికే రామేశ్వరం నుంచి శ్రీలంక మధ్య రామసేతు వారధి ఉండగా ధనుష్కోడి... తలైమన్నార్‌- శ్రీలంక పాల్క్‌ జలసంధిని కలుపుతూ 23 కిలోమీటర్ల పొడువున రోడ్డు, రైలు మార్గం నిర్మించాలనేది కేంద్ర ప్రభుత్వ ప్లాన్‌.

40వేలకోట్ల రూపాయలతో ఈ ప్రాజెక్టును చేపట్టాలని నిర్ణయించారు. కొత్త వంతెన నిర్మాణంతో రెండు దేశాల మధ్య పర్యాటక రంగానికి కొత్త ఊపు వస్తుందని అంచనా వేస్తున్నారు.

తొమ్మిదేళ్ల క్రితమే భారత్- శ్రీలంక మధ్య రోడ్డు, రైలు వంతెనలు నిర్మించే ప్రణాళికపై చర్చలు జరిగాయి. ప్రాజెక్టు ప్రారంభానికి ముందు సాంకేతికత, ఆర్థిక, పర్యావరణం తదితర అంశాలను పరిశీలించాల్సి ఉంటుందని నివేదిక పేర్కొంది.

ట్రింకోమలి, కొలంబో ఓడరేవుల అభివృద్ధికి సాధ్యాసాధ్యాలను పరిశీలించడానికి భారతదేశం, శ్రీలంక 2022లో అంగీకరించాయి.

భారత్‌-శ్రీలంక మధ్య కొత్తగా వంతెన నిర్మాణంతో పర్యటక రంగమే కాకుండా వ్యాపార- వాణిజ్య కార్యకలాపాలు కూడా ఊపందుకుంటాయి.

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. సంక్షోభంలో ఉన్న శ్రీలంకకు తాజా ప్రాజెక్ట్‌ మరింత ఉపయోగపడనుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవలే తమిళనాడులో పర్యటించారు.

ధనుష్కోడిని కూడా సందర్శించారు. కోదండ రామస్వామి ఆలయాన్ని దర్శించి... పూజలు చేశారు. ధనుష్కోడి సమీపంలో ఉన్న అరిచల్‌ మునైని కూడా సందర్శించారు.

తమిళనాడులోని శ్రీరంగనాథ స్వామి ఆలయాన్ని ఆయన సందర్శించారు. రామేశ్వరంలోని అగ్నితీర్థం బీచ్ దగ్గర సముద్రంలో స్నానమాచరించిన ప్రధాని, రామనాథస్వామి ఆలయంలో పూజలు చేశారు.

రామాయణంలో రావణుడి లంకకు ఉన్న చారిత్రక ప్రాధాన్యత నేపథ్యంలో కేంద్రం తాజాగా చేపట్టబోయే వంతెన నిర్మాణం రామభక్తులకు కూడా పండుగలాంటి వార్తే కానుంది.

తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి  సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా  దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group

Spotlight

Read More →