NTR భవన్,కోటబొమ్మాళి: రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు,టెక్కలి శాసనసభ్యులు కింజరాపు అచ్చెన్నాయుడు ఆధ్వర్యంలో టెక్కలి మండలం తొలిసూరుపల్లి పంచాయతీ నుండి పర్రి కృపారావు మాజీ సర్పంచ్ గూన గోపాల్, చింతాడ రేవతి, గూన అశోక్,హనుమంతు ఆనంద్,బమ్మిడి కిషోర్,శిష్టు ప్రభాకర్ శిష్ఠు మన్మధరావు, పందిరి చిట్టయ్య (మాజీ వార్డుమెంబర్), బమ్మిడి కృష్ణారావు, కొమనాపల్లి నాగభూషణ,కార్పెంటర్ గౌరీపతితో పాటు సుమారు 25 కుటుంబాలు వైకాపాను వీడి టీడీపీ లో చేరారు.
మరిన్ని పొలిటికల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
పగలు ప్రతీకారాలుతో నిండి ఉన్న వైకాపా పార్టీలో ఇమడలేక ప్రజలను ఆప్యాయంగా పలుకరించే కింజరాపు వారి కుటుంబంతోనే నడవాలని టీడీపీ లో చేరామని తెలిపారు... కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షులు బగాది శేషగిరిరావు గారితో పాటు మండల మరియు పంచాయతీ నాయకులు,యువనాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
ఇవి కూడా చదవండి:
వైసీపీ పై టీవీ -5 ఎఫెక్ట్!! జగన్ కు ఓటు వేయాలంటూ... కలెక్టర్ స్పందనతో సస్పెండ్!!
ఏపీలో ఎన్డీఏ కూటమికి లోక్సత్తా మద్దతు!! నిజాయితీగా రాష్ట్ర భవిష్యత్ కోసమే.. జయప్రకాష్ నారాయణ
కొడాలి నాని, వంశీతో నాకు ఎలాంటి సంబంధాలు లేవు!! బోడె ప్రసాద్ కీలక వ్యాఖ్యలు!!
జయప్రకాశ్ నారాయణ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నా!! కలిసి రావాలి! చంద్రబాబు ట్వీట్
ఆ దేశంలో రెండు పెళ్లిళ్లు చేసుకోవాల్సిందే.. లేదంటే శిక్ష!! అరె అబ్బాయిలు సర్దేసుకొండి బట్టలు ఇంకా!
సోషల్ మీడియా పై స్పెషల్ ఫోకస్ పెట్టిన సీఈసీ!! హద్దు దాటారో డేంజర్ బెల్!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి