సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ కార్యదర్శి నిమ్మగడ్డ రమేష్కుమార్ కీలక వ్యాఖ్యలు - ఏపీలో 45 మంది సలహాదారులున్నారు - ఎన్నికల షెడ్యూల్ ప్రకటించాక సలహాదారులను నియమించారు - ఈ నియామకం ఎన్నికల కోడ్ ఉల్లంఘించినట్లే - కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి ప్రయోజనం పొందే ఎవరైనా ఎన్నికల కోడ్, సేవా నిబంధనలకు కట్టుబడి ఉండాలి - చాలా మంది సలహాదారులు రాజకీయ పాత్ర పోషిస్తున్నారు - రాజకీయ చర్చలో మునిగిపోతున్నారు - రాజీనామా తర్వాతే సలహాదారులు రాజకీయ ప్రసంగం చేయొచ్చు
ఇంకా చదవండి: ఏపీలోనూ కోడ్ ను కఠినంగా అమలు!! కడప జిల్లాలో 11 మంది వాలంటీర్లపై వేటు!!
- కొంతమంది సలహాదారులు ప్రభుత్వ సదుపాయాలు పొందుతూ వైసీపీ ఆఫీసుల ఆవరణలోనే రాజకీయ ప్రసంగాలు చేస్తున్నారు - ఇది అనాలోచితం, MCCని పేటెంట్గా ఉల్లంఘిస్తున్నట్లే - ఈ లోపాన్ని ఏపీ సీఈవో దృష్టికి సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ తీసుకెళ్లింది - ఇది ఎన్నికల నిర్వహణకు ఆటంకం కలిగిస్తుంది - ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన ప్రభుత్వ సలహాదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఏపీ సీఈవోకు విజ్ఞప్తి : నిమ్మగడ్డ రమేష్కుమార్
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
అమెరికా: 2025 కు ముగియనున్న H-1B వీసా రిజిస్ట్రేషన్! త్వరపడండి!
వైసీపీ పై టీవీ -5 ఎఫెక్ట్!! జగన్ కు ఓటు వేయాలంటూ... కలెక్టర్ స్పందనతో సస్పెండ్!!
ఆస్ట్రేలియా: పీవీ నరసింహ రావుకి ఘన నివాళి!
ఖతార్: Cric Qatar ఆధ్వర్యంలో ఆహ్లాదకర క్రికెట్ టోర్నమెంట్! ఫైనల్లో క్లాసిక్ మంగళూరు విజయం!
తోకతో జన్మించిన శిశువు!! ఎక్కడో తెలిస్తే ఆశ్చర్యపోతారు!!
ఆ దేశంలో రెండు పెళ్లిళ్లు చేసుకోవాల్సిందే.. లేదంటే శిక్ష!! అరె అబ్బాయిలు సర్దేసుకొండి బట్టలు ఇంకా!
వైసీపీను వెంటాడుతున్న ఓటమి భయం!! ఎలక్ట్రానిక్ మీడియా సాక్షిగా బహిర్గతం అవుతున్న నిజాలు!!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: