Rail Parcel: రైల్వే స్టేషన్లకు వెళ్లనవసరం లేదు..! ఇక ఇంటి నుండే రైల్ పార్శిల్ బుకింగ్! Digital India: ఏపీ ప్రజలకు శుభవార్త...! ఇకపై 24 గంటలూ పోస్టల్ సేవలు షురూ! Nara Lokesh: చిల్లర దొంగలు - గజదొంగలు.. బొత్స వ్యాఖ్యలకు లోకేష్ అదిరిపోయే కౌంటర్..!! Chandrababu: అరటి, బొప్పాయి సాగుకు భరోసా - రైతులతో ముఖాముఖిగా మాట్లాడిన సీఎం చంద్రబాబు.!! AP Govt: ప్రతి ఇంటికీ తాగునీరు! అసెంబ్లీలో మంత్రి విడదల సునీత కీలక విజ్ఞప్తి...! Innovation AP: ఏపీ అభివృద్ధిలో మరో మైలురాయి...! సైన్స్ అండ్ ఇన్నోవేషన్ శాఖ ప్రారంభం! Postal Services: ఏపీ ప్రజలకు శుభవార్త! ఈ 11 నగరాల్లో 24 గంటల పాటు పోస్టల్ సేవలు...! AP Govt Schemes: ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వ పథకాల వర్తింపుపై అసెంబ్లీలో కీలక చర్చ.!! Land Rights: భూ సమస్యలకు ఎండ్ కార్డ్..! 22ఏ జాబితాపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం! AP Assembly: బయట తిరగొద్దు.. సభలోనే ఉండండి.. మధ్యాహ్నం 12 నుంచి 2 వరకు వాటి పైనే చర్చ.!! Rail Parcel: రైల్వే స్టేషన్లకు వెళ్లనవసరం లేదు..! ఇక ఇంటి నుండే రైల్ పార్శిల్ బుకింగ్! Digital India: ఏపీ ప్రజలకు శుభవార్త...! ఇకపై 24 గంటలూ పోస్టల్ సేవలు షురూ! Nara Lokesh: చిల్లర దొంగలు - గజదొంగలు.. బొత్స వ్యాఖ్యలకు లోకేష్ అదిరిపోయే కౌంటర్..!! Chandrababu: అరటి, బొప్పాయి సాగుకు భరోసా - రైతులతో ముఖాముఖిగా మాట్లాడిన సీఎం చంద్రబాబు.!! AP Govt: ప్రతి ఇంటికీ తాగునీరు! అసెంబ్లీలో మంత్రి విడదల సునీత కీలక విజ్ఞప్తి...! Innovation AP: ఏపీ అభివృద్ధిలో మరో మైలురాయి...! సైన్స్ అండ్ ఇన్నోవేషన్ శాఖ ప్రారంభం! Postal Services: ఏపీ ప్రజలకు శుభవార్త! ఈ 11 నగరాల్లో 24 గంటల పాటు పోస్టల్ సేవలు...! AP Govt Schemes: ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వ పథకాల వర్తింపుపై అసెంబ్లీలో కీలక చర్చ.!! Land Rights: భూ సమస్యలకు ఎండ్ కార్డ్..! 22ఏ జాబితాపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం! AP Assembly: బయట తిరగొద్దు.. సభలోనే ఉండండి.. మధ్యాహ్నం 12 నుంచి 2 వరకు వాటి పైనే చర్చ.!!

ఏపీలో కొత్తగా ఆరు వరుసల జాతీయ రహదారి.. ఆ నగరవాసులకు గొప్ప ఊరట! రూ.964 కోట్లతో - ఇక దూసుకెళ్లొచ్చు..

ఉత్తరాంధ్ర (North Andhra) ప్రాంతానికి గుండెకాయ లాంటి విశాఖపట్నం (Visakhapatnam) లో ట్రాఫిక్ సమస్యలు ఎంత తీవ్రంగా ఉంటాయో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా గాజువాక హైవే

Published : 2025-10-29 15:51:00
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం! వారికి శుభవార్త... రేపటి నుంచే అమలు!

ఉత్తరాంధ్ర (North Andhra) ప్రాంతానికి గుండెకాయ లాంటి విశాఖపట్నం (Visakhapatnam) లో ట్రాఫిక్ సమస్యలు ఎంత తీవ్రంగా ఉంటాయో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా గాజువాక హైవే మీదుగా పోర్టు (Port)కు వచ్చే భారీ సరుకు రవాణా వాహనాల (Cargo Vehicles) వల్ల నగరంలో రద్దీ పెరిగి, ప్రమాదాలు (Accidents) కూడా ఎక్కువగా జరుగుతుండేవి. అయితే, ఇప్పుడు ఈ కష్టాలన్నీ తీరే సమయం దగ్గర పడింది.

ఏపీలో కొత్త జాతీయ రహదారి - ఆరు వరుసలుగా.. మరో 3 నెలల్లో అందుబాటులోకి - ఇక 12 కాదు 6 గంటల్లో..!

నేషనల్ హైవేస్ అథారిటీ (NHAI), విశాఖపట్నం పరిధిలోని షీలానగర్ నుంచి అనకాపల్లి జిల్లా సబ్బవరం వరకు ఆరు వరుసల జాతీయ రహదారి 516C నిర్మాణ పనులను వేగవంతం చేసింది. ఈ ప్రాజెక్టుకు ఇప్పటికే రూ.960 కోట్లు మంజూరయ్యాయి. ఈ కొత్త రహదారి నిర్మాణంతో నగరవాసులకు ఎంతో ప్రయోజనం కలగనుంది.

Washington: మోదీని చూసి వావ్‌ అన్న ట్రంప్‌! ఇండియాతో కొత్త ఒప్పందం ప్రకటనకు సిగ్నల్‌!!

ఈ కొత్త ఆరు వరుసల జాతీయ రహదారి షీలానగర్ నుంచి సబ్బవరం వరకు నిర్మించి, ప్రస్తుతం ఉన్న జాతీయ రహదారికి అనుసంధానం చేస్తారు. ఈ మార్పు వల్ల పోర్టుకు వచ్చే సరుకు రవాణా వాహనాల రూట్‌లో పెద్ద మార్పు వస్తుంది.

MTS posts: CSIR-IIIMలో ఉద్యోగావకాశం.. 19 MTS పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానం!

సరుకు రవాణా వాహనాలు ఇకపై గాజువాక హైవే మీదుగా నగరంలోకి ప్రవేశించకుండా, సబ్బవరం వద్ద కొత్తగా నిర్మించిన ఆరు వరుసల మార్గంలో షీలానగర్ వరకు వచ్చి, అక్కడి నుంచి ఎయిర్‌పోర్ట్ పక్కగా కాన్వెంట్ జంక్షన్‌ మీదుగా నేరుగా పోర్టుకు చేరుకుంటాయి.

AP New Project: ఏపీకి ఏకంగా రూ.96,862 కోట్ల భారీ పరిశ్రమ.. దక్షిణ భారత్‌లోనే మొట్టమొదటిది! ఆ జిల్లా దశ తిరిగిందిగా..

సబ్బవరం వద్ద ఈ కొత్త మార్గాన్ని జాతీయ రహదారికి అనుసంధానం చేస్తూ, అక్కడ ఒక 'ట్రంప్ ఎట్ ఇంటర్‌ ఛేంజ్' ను ఏర్పాటు చేస్తారు. దీనివల్ల విశాఖ పోర్టు నుంచి కార్గో రవాణా సులభతరం అవుతుంది. ఈ కొత్త రహదారి వల్ల కేవలం ట్రాఫిక్ ఒత్తిడి మాత్రమే కాదు, వ్యాపారాలు, పరిశ్రమలకు కూడా ఎంతో మేలు చేకూరుతుంది.

Cyclone Cm: తుఫాన్ తర్వాత పరిస్థితి సాధారణం వైపు.. సమర్థంగా వ్యవహరించిన టీమ్‌ను అభినందించిన సీఎం చంద్రబాబు!

సరకు రవాణా వాహనాలు నగరంలోకి ప్రవేశించకుండా నేరుగా పోర్టుకు వెళ్లడం వల్ల, నగరంలోని రోడ్లపై వాహనాల రద్దీ గణనీయంగా తగ్గుతుంది. ముఖ్యంగా, గాజువాక హైవేపై ఉండే ట్రాఫిక్ భారం తగ్గి, ప్రయాణికులకు సౌకర్యవంతంగా మారుతుంది.

భక్తులకు టీటీడీ కీలక ప్రకటన.. ముందస్తు జాగ్రత్తలు తప్పనిసరి! తిరుమలలో మొంథా ఎఫెక్ట్...

ప్రస్తుతం గాజువాక హైవేపై సరుకు రవాణా వాహనాలకు ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు ఉన్నాయి. ఈ కొత్త మార్గం అందుబాటులోకి వస్తే, ఆ ఆంక్షలు తొలగిపోతాయి. దీనివల్ల సరుకు రవాణా వాహనాలు 24 గంటలూ నడిచే అవకాశం ఉంటుంది. ఇది వ్యాపారాలకు, పోర్టు కార్యకలాపాలకు చాలా వేగంగా సహాయపడుతుంది.

Karthika Pournami: కార్తీక పౌర్ణమి 2025 శివ–కేశవుల ఆరాధనకు విశిష్ట దినం, తిథి పూజ సమయాలు ఇలా!

ఈ కొత్త ఆరు వరుసల జాతీయ రహదారిని కాన్వెంట్ జంక్షన్‌ నుంచి సబ్బవరం బైపాస్ వరకు సుమారు 13 కిలోమీటర్ల పొడవున విస్తరించనున్నారు.

FolkSinger: ఫోక్ సింగర్ కు బంపర్ ఆఫర్! తమిళ చిత్రసీమలో హీరోయిన్ గా ఎంట్రీ!

ఈ మొత్తం ప్రాజెక్టుకు సంబంధించి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఈ ఏడాది జనవరిలోనే నిధులు కేటాయించినట్లు ప్రకటించారు. ఇందులో కాన్వెంట్ జంక్షన్ నుంచి ఆరు లైన్ల రోడ్డును రూ.679 కోట్లతో నిర్మిస్తున్నారు.

రెడ్ అలర్ట్.. శ్రీకాకుళం జిల్లాలో మోంథా బీభత్సం.. భారీ వర్షాలకు ఉగ్రరూపం దాల్చిన బాహుదా నది!

ప్రస్తుతం జరుగుతున్న కాన్వెంట్ జంక్షన్‌ నుంచి షీలానగర్‌ వరకు ఉన్న రహదారి విస్తరణ పనులకు కొనసాగింపుగా ఈ కొత్త పనులను చేపట్టారు. ఈ హైవే అందుబాటులోకి వస్తే, విశాఖపట్నంలో ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. అంతేకాకుండా, విశాఖ పోర్టు నుంచి వివిధ ప్రాంతాలకు అనుసంధానం కూడా పెరుగుతుంది.

Chandrababu: సీఎం చంద్రబాబు కీలక సమీక్ష! రెండు కొత్త జిల్లాలతో పాటు నాలుగు కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు ప్రతిపాదన!
ఇడ్లీ vs దోసె: షుగర్ పేషెంట్లకు ఏది బెస్ట్? ఎలా తీసుకోవాలి!
Cyclone Alert: వాతావరణ శాఖ హెచ్చరిక! ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.. నేడు ఈ జిల్లాలకు భారీ వర్షాలు!
Pawankalyan: పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం! ఆ జిల్లాకు భారీ నిధుల విడుదల... ఆ ప్రాంతానికి మహర్దశ!
Government Jobs: ఏపీలో వారందరికి ప్రభుత్వ ఉద్యోగాలు..! జీవో 1207 నియామకాలకు సుప్రీంకోర్టు ఆమోదం..!

Spotlight

Read More →