Cabinet Beti: రేపు ఏపీ కేబినెట్ భేటీ..! పెట్టుబడులు, జిల్లాల పునర్వ్యవస్థీకరణపై చర్చ..! Telangana Police: సైబర్ నేరగాళ్లకు తెలంగాణ పోలీసులు ఉక్కుపాదం.. 754 కేసులు బయటపడ్డాయి! Central Government: ప్రభుత్వం వారికి తీపికబురు... రూ.20 వేలు వరకు! ఎలా అప్లై చేసుకోవాలంటే! ఏపీలో కొత్తగా మరో ఆరు వరుసల నేషనల్ హైవే.. ఆ రూట్లోనే.. డీపీఆర్‌లో మార్పులు? పేదలకు ఇళ్ల మంజూరుపై ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం! రూ. 2.89 లక్షల సాయం, అర్హతలు ఇవే! Lokesh Beti: కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రదాన్ తో ఏపీ మంత్రి నారా లోకేశ్ భేటీ..! బీహార్ ఎన్నికల్లో..! Cyber Crime: సైబర్ నేరగాళ్లకు షాక్..! తెలంగాణ పోలీసుల మల్టీ–స్టేట్ ఆపరేషన్‌లో 81 మంది పట్టుబాటు..! Modis Bihar: గన్స్ కావాలా.. ల్యాప్టాప్స్ కావాలా.. బిహార్‌లో మోదీ ఘాటైన ప్రశ్న! H1B Visa: అమెరికాలో హెచ్-1బీ వీసా కఠిన ఆంక్షలు.. 175 దుర్వినియోగ కేసులపై ట్రంప్ సర్కార్ దర్యాప్తు ప్రారంభం!! G20 Summit: అంతర్జాతీయ వేదికపై మళ్లీ ట్రంప్ బాంబు: జీ–20 బహిష్కరణతో దౌత్య ఉద్రిక్తతలు!! Cabinet Beti: రేపు ఏపీ కేబినెట్ భేటీ..! పెట్టుబడులు, జిల్లాల పునర్వ్యవస్థీకరణపై చర్చ..! Telangana Police: సైబర్ నేరగాళ్లకు తెలంగాణ పోలీసులు ఉక్కుపాదం.. 754 కేసులు బయటపడ్డాయి! Central Government: ప్రభుత్వం వారికి తీపికబురు... రూ.20 వేలు వరకు! ఎలా అప్లై చేసుకోవాలంటే! ఏపీలో కొత్తగా మరో ఆరు వరుసల నేషనల్ హైవే.. ఆ రూట్లోనే.. డీపీఆర్‌లో మార్పులు? పేదలకు ఇళ్ల మంజూరుపై ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం! రూ. 2.89 లక్షల సాయం, అర్హతలు ఇవే! Lokesh Beti: కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రదాన్ తో ఏపీ మంత్రి నారా లోకేశ్ భేటీ..! బీహార్ ఎన్నికల్లో..! Cyber Crime: సైబర్ నేరగాళ్లకు షాక్..! తెలంగాణ పోలీసుల మల్టీ–స్టేట్ ఆపరేషన్‌లో 81 మంది పట్టుబాటు..! Modis Bihar: గన్స్ కావాలా.. ల్యాప్టాప్స్ కావాలా.. బిహార్‌లో మోదీ ఘాటైన ప్రశ్న! H1B Visa: అమెరికాలో హెచ్-1బీ వీసా కఠిన ఆంక్షలు.. 175 దుర్వినియోగ కేసులపై ట్రంప్ సర్కార్ దర్యాప్తు ప్రారంభం!! G20 Summit: అంతర్జాతీయ వేదికపై మళ్లీ ట్రంప్ బాంబు: జీ–20 బహిష్కరణతో దౌత్య ఉద్రిక్తతలు!!

Ayyananapatrdud Letter: విశాఖ భూముల లూటీపై ఆగ్రహం.. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని స్పీకర్ అయ్యన్న డిమాండ్!

2025-08-03 11:45:00
Malaysia Tour: అమరావతి కోసం సరికొత్త ఆలోచనలు.. ప్రవాసాంధ్రులకు మంత్రి నారాయణ పిలుపు!

విశాఖపట్నంలో భూ ఆక్రమణలపై సమగ్ర విచారణ జరిపించాలని రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్‌కు స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఆదేశాలు జారీ చేశారు. విశాఖ కార్పొరేటర్ మూర్తి యాదవ్, మాజీ సైనికులకు చెందిన భూములకు సంబంధించిన అనుమతి పత్రాల జారీలో అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన అయ్యన్నపాత్రుడి పేరును కూడా ప్రస్తావించారు.

ఫ్రెండ్‌షిప్ డే! స్నేహానికి అంకితమైన ఒక ప్రత్యేక దినోత్సవం..

ఈ ఆరోపణలకు స్పందించిన అయ్యన్నపాత్రుడు, విశాఖ మండలం ఎండాడ-2లోని 5.10 ఎకరాల భూమికి సంబంధించి ఎన్‌ఓసీ (నిరభ్యంతర పత్రం) జారీ ప్రక్రియపై పూర్తిస్థాయి విచారణ అవసరమని మంత్రి అనగాని సత్యప్రసాద్‌కు లేఖ రాశారు. ఆర్థిక రాజధానిగా, ఐటీ హబ్‌గా అభివృద్ధి చెందుతున్న విశాఖపట్నంలో అత్యంత విలువైన భూములు ఆక్రమణలకు గురవుతున్నాయని, కాబట్టి తక్షణమే విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. గతంలో కూడా తాను విశాఖలో జరిగిన భూ ఆక్రమణలపై గళం విప్పానని అయ్యన్నపాత్రుడు ఈ సందర్భంగా గుర్తు చేశారు.

Kashmir Encounter: కశ్మీర్‌లో భద్రతా బలగాల విజయం..! ఆరుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టిన సైన్యం!
Board examination: జిల్లాకో పరీక్షల బోర్డు ఏర్పాటు..! టెన్త్‌ పబ్లిక్ పరీక్షల మూల్యాంకనంలో తేడాలొస్తె తాట తీసుడే!
Luxury Boat Tour: గోదావరి తరహాలో లగ్జరీ బోట్ టూర్! రూట్ ఇదే.. పూర్తి వివరాలు!
APPSC Jobs: ఉద్యోగాల భర్తీలో ఏపీపీఎస్సీ కీలక నిర్ణయం..! అసలు సంగతి తెలిస్తే ఎగిరి గంతేస్తారు!
NH65 Expansion: ట్రాఫిక్ సమస్యలకు చెక్! ఎన్‌హెచ్ 65 విస్తరణ... ఎక్కడవరికంటే?
Annadata Sukhibhava: అన్నదాత సుఖీభవ నిధుల జమ కాలేదా..! అయితే ఇలా చేయండి..! ఆగస్టు 3 నుంచే..!
DSC Results: మెగా DSC ఫలితాలు ఎప్పుడంటే... నూతన టీచర్లు!
Defense Cluster: జగ్గయ్యపేటలో బ్రహ్మోస్‌ మిసైల్స్‌..! పరిశీలించిన కేంద్ర బృందాలు..! భారీగా ఉపాధి అవకాశాలు...!

Spotlight

Read More →