GO 117: జీవో 117 రద్దు.. ప్రభుత్వ పాఠశాలలకు పూర్వవైభవం: మంత్రి లోకేష్! AP Assembly 2026: నాడు-నేడు, స్వర్ణగ్రామం పై హాట్ డిబేట్! Budget 2026: MSME రంగానికి కేంద్రం బిగ్ సపోర్ట్... రూ.10వేల కోట్ల ప్రత్యేక నిధి! Chandrababu: ఆ 5 గ్రామాలను తిరిగిచ్చేయండి.... ఏపీ సీఎంకు తుమ్మల విజ్ఞప్తి! AP Development: చంద్రబాబు నేతృత్వంలో మరో గ్లోబల్ సిలికాన్ వ్యాలీగా మారనున్న వైజాగ్! అసలేం జరుగుతుంది? AP Government: ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం! రెవెన్యూ శాఖలో భారీ మార్పు... ఇక నుండి...! Dwacra Womens: డ్వాక్రా మహిళలకు బంపర్ ఆఫర్! వడ్డీ లేని రుణాలు.. ఒక్కొక్కరికి రూ.1 లక్ష వరకు... Prajavedhika: టీడీపీ కార్యాలయంలో వైసీపీ అరాచకాలపై వేల సంఖ్యలో ఫిర్యాదులు! రేపటి (17 ఫిబ్రవరి 26) షెడ్యూల్ లో ఎవరెవరంటే? Nara Lokesh: ఢిల్లీకి మంత్రి లోకేష్... ఈరోజు సాయంత్రం అమిత్ షాతో కీలక భేటీ! Under water Tunnel: రూ. 18,000 కోట్లతో దేశంలోనే తొలి అండర్ వాటర్ టన్నెల్! గంటల సమయం ఇక నిమిషాల్లోనే! GO 117: జీవో 117 రద్దు.. ప్రభుత్వ పాఠశాలలకు పూర్వవైభవం: మంత్రి లోకేష్! AP Assembly 2026: నాడు-నేడు, స్వర్ణగ్రామం పై హాట్ డిబేట్! Budget 2026: MSME రంగానికి కేంద్రం బిగ్ సపోర్ట్... రూ.10వేల కోట్ల ప్రత్యేక నిధి! Chandrababu: ఆ 5 గ్రామాలను తిరిగిచ్చేయండి.... ఏపీ సీఎంకు తుమ్మల విజ్ఞప్తి! AP Development: చంద్రబాబు నేతృత్వంలో మరో గ్లోబల్ సిలికాన్ వ్యాలీగా మారనున్న వైజాగ్! అసలేం జరుగుతుంది? AP Government: ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం! రెవెన్యూ శాఖలో భారీ మార్పు... ఇక నుండి...! Dwacra Womens: డ్వాక్రా మహిళలకు బంపర్ ఆఫర్! వడ్డీ లేని రుణాలు.. ఒక్కొక్కరికి రూ.1 లక్ష వరకు... Prajavedhika: టీడీపీ కార్యాలయంలో వైసీపీ అరాచకాలపై వేల సంఖ్యలో ఫిర్యాదులు! రేపటి (17 ఫిబ్రవరి 26) షెడ్యూల్ లో ఎవరెవరంటే? Nara Lokesh: ఢిల్లీకి మంత్రి లోకేష్... ఈరోజు సాయంత్రం అమిత్ షాతో కీలక భేటీ! Under water Tunnel: రూ. 18,000 కోట్లతో దేశంలోనే తొలి అండర్ వాటర్ టన్నెల్! గంటల సమయం ఇక నిమిషాల్లోనే!

Rushikonda Palace: రుషికొండ భవనాలపై కీలక అప్‌డేట్.. లగ్జరీ హోటళ్ల నిర్వహణకు నో చెప్పిన ఆ సంస్థలు!.!!

రుషికొండ  ప్యాలెస్‌ల వినియోగంపై ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం సమావేశం తాజాగా ముగిసింది. ఈ సమావేశంలో రుషికొండ ప్రాంతంలో ప్రస్తుతం ఉన్న భవనాలను ఎలా వినియోగ

Published : 2025-12-24 16:41:00
శ్రీవారి దర్శనానికి 18 గంటల నిరీక్షణ.. భక్తుల కోసం లేటెస్ట్ అప్‌డేట్స్! నిన్న 61 వేల మందికి పైగా..

రుషికొండ  ప్యాలెస్‌ల వినియోగంపై ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం సమావేశం తాజాగా ముగిసింది. ఈ సమావేశంలో రుషికొండ ప్రాంతంలో ప్రస్తుతం ఉన్న భవనాలను ఎలా వినియోగించాలి, వాటిని పర్యటక రంగానికి అనుకూలంగా ఎలా మలచాలి అన్న అంశాలపై విస్తృతంగా చర్చ జరిగింది. ఈ సమావేశం అనంతరం మంత్రి పయ్యావుల కేశవ్ మీడియాతో మాట్లాడుతూ సమావేశంలో జరిగిన చర్చల వివరాలను వెల్లడించారు.

ట్రంప్ భారీ ఆఫర్.. అమెరికాను స్వచ్ఛందంగా వీడేవారికి భారీ నగదు ప్రోత్సాహకం - మిస్ అయితే అరెస్ట్ తప్పదు!

రుషికొండ ప్యాలెస్‌లను హోటళ్లుగా అభివృద్ధి చేయాలన్న దిశగా పలు ప్రతిపాదనలు ముందుకు వచ్చాయని మంత్రి తెలిపారు. దేశంలో పేరొందిన తాజ్ గ్రూప్, లీలా ప్యాలెస్, అట్మాస్ కోర్, ఫెమా వంటి సంస్థలు ఆసక్తి వ్యక్తం చేశాయని చెప్పారు. అయితే ప్రస్తుతం రుషికొండలో ఉన్న భవనాలు పూర్తిగా లగ్జరీ హోటళ్ల అవసరాలకు అనుకూలంగా లేవని ఆయా సంస్థలు స్పష్టం చేశాయని మంత్రి వివరించారు. అతిథుల సౌకర్యాలు, వసతి సామర్థ్యం, ఇతర అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గట్టు మార్పులు అవసరమని సంస్థలు అభిప్రాయపడ్డాయని తెలిపారు.

Airtel Offer: జాగ్రత్త.. ఎయిర్‌టెల్ యూజర్లకు షాక్! ఆ ఆఫర్‌లో కొత్త కండీషన్.. మీ డబ్బులు కట్ అయ్యే ఛాన్స్.!

ఈ నేపథ్యంలో కొండ కింద భాగంలో ఉన్న సుమారు తొమ్మిది ఎకరాల భూమిలో అదనపు భవనాలు నిర్మించే అంశాన్ని ఉపసంఘం పరిశీలించింది. అయితే ఆ తొమ్మిది ఎకరాల్లో ఏడు ఎకరాలు సీఆర్‌జెడ్ పరిధిలోకి వస్తాయని అధికారులు స్పష్టం చేశారని మంత్రి తెలిపారు. సీఆర్‌జెడ్ నిబంధనల ప్రకారం అక్కడ కొత్త నిర్మాణాలకు అనుమతులు లభించే అవకాశాలు లేవని వెల్లడించారు. దీంతో కొండ కింద ఉన్న భూముల్లో నిర్మాణాలు చేయడం సాధ్యం కాదన్న అభిప్రాయం సమావేశంలో వ్యక్తమైందని తెలిపారు.

Atal Modis: అటల్ మోదీ సుపరిపాలన యాత్ర రెండు దశల్లో విజయవంతం.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్!

అయితే ప్రస్తుతం సీఆర్‌జెడ్ పరిధిలోకి రాని రెండు ఎకరాల భూమితో పాటు అదనంగా మరికొంత భూమి అందుబాటులోకి తేవచ్చా అనే అంశాన్ని కూడా ఉపసంఘం చర్చించినట్టు  వెల్లడించారు. మరోవైపు ఇప్పటికే ఉన్న ప్యాలెస్ భవనాలపై అదనంగా నిర్మాణాలు చేపడితే ఎలా ఉంటుందన్న అంశంపైనా చర్చ సాగిందన్నారు. సుమారు అరవై వేల చదరపు అడుగుల మేర అదనపు నిర్మాణాలు చేపడితే హోటల్ ప్రాజెక్ట్‌కు మరింత ఉపయోగకరంగా ఉంటుందన్న అభిప్రాయాలు వచ్చినట్టు తెలిపారు.

New Rules from January 2026: కొత్త ఏడాది.. కొత్త మార్పులు! మీరు తెలుసుకోవాల్సిన కీలక అప్‌డేట్స్ - మరో వారం రోజుల్లో..

రుషికొండ ప్యాలెస్‌ల వినియోగంపై తుది నిర్ణయం తీసుకునే ముందు అన్ని కోణాల్లో సమగ్రంగా పరిశీలించాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని మంత్రి పయ్యావుల కేశవ్ స్పష్టం చేశారు. ఈ ప్రతిపాదనలపై మరోసారి ఆన్‌లైన్ ద్వారా గోఎం సమావేశం నిర్వహించి, ఆయా సంస్థల అభిప్రాయాలు, చట్టపరమైన పరిమితులు, పర్యావరణ నిబంధనలను పరిగణలోకి తీసుకుని నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. రుషికొండ వంటి విలువైన ప్రాంతాన్ని సమర్థవంతంగా వినియోగిస్తూ రాష్ట్రానికి ఆదాయం తీసుకురావడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకెళ్తోందని ఆయన తెలిపారు.

మద్యం ప్రియులకు హెచ్చరిక.. సైడ్ డిష్‌గా ఇవి తింటున్నారా? అయితే మీరు ప్రమాదంలో ఉన్నట్లే! ఆరోగ్య రహస్యాలివే..
Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ టూరిజం పాలసీలో కొత్త దిశ!!
ISRO: భారత్‌కు అతిపెద్ద వాణిజ్య అంతరిక్ష ప్రయోగం ఇదే.. గత రికార్డు 4400 కేజీలు.. ఇప్పుడు 6100 కేజీలు!
Film industry: సామాన్యులకు భారం లేకుండా, సినీ పరిశ్రమకు మేలు.... మంత్రి కందుల దుర్గేష్!
New Airlines: అల్ హింద్, ప్లె ఎక్స్‌ప్రెస్‌కు కేంద్ర పౌర విమానయాన శాఖ గ్రీన్ సిగ్నల్!

Spotlight

Read More →