Iran issues : అమెరికా జోక్యం సహించం... ట్రంప్‌కు ఇరాన్ గట్టి వార్నింగ్! గుజరాత్‌లో Rastriya Khanij Chintan Shivir–2026లో మంత్రి కీలక ప్రసంగం! Trade Relations: అమెరికాతో ట్రేడ్ డీల్ దాదాపు ఖాయం.. కీలక ప్రకటన చేసిన భారత విదేశాంగ శాఖ!! CM Chandrababu: కోహినూర్ అడిగితే నాపై నిఘా.. లండన్ అనుభవం చెప్పిన సీఎం చంద్రబాబు! ఏపీలో కొత్త పథకం.. రూ.10 వేలు ఇవ్వనున్న ప్రభుత్వం.. మంత్రి కీలక ప్రకటన! త్వరలోనే.. ఇది వారికి మాత్రమే.. ఏపీలో స్కూల్ విద్యార్థులకు బిగ్ రిలీఫ్.. ప్రభుత్వం సరికొత్త భరోసా! రాష్ట్రవ్యాప్తంగా అమలు.. తొలి విడత ప్రారంభం! Trumps decision: ట్రంప్ సంచలన నిర్ణయం... గ్లోబల్ సంస్థల నుంచి వైదొలిగిన US! Liquor News : మందుబాబులకు షాక్… ఏపీలో మద్యం భారీ మార్పులు.!! The Great Seizure 2026: అమెరికా - రష్యా మధ్య హైటెన్షన్! భయం గుప్పెట్లో ప్రపంచ దేశాలు..! Government College: ఏపీలో ఆ ప్రాంతం విద్యార్ధులకు గుడ్ న్యూస్! కొత్తగా ప్రభుత్వ కాలేజీ ఏర్పాటు... కేబినెట్ గ్రీన్ సిగ్నల్! Iran issues : అమెరికా జోక్యం సహించం... ట్రంప్‌కు ఇరాన్ గట్టి వార్నింగ్! గుజరాత్‌లో Rastriya Khanij Chintan Shivir–2026లో మంత్రి కీలక ప్రసంగం! Trade Relations: అమెరికాతో ట్రేడ్ డీల్ దాదాపు ఖాయం.. కీలక ప్రకటన చేసిన భారత విదేశాంగ శాఖ!! CM Chandrababu: కోహినూర్ అడిగితే నాపై నిఘా.. లండన్ అనుభవం చెప్పిన సీఎం చంద్రబాబు! ఏపీలో కొత్త పథకం.. రూ.10 వేలు ఇవ్వనున్న ప్రభుత్వం.. మంత్రి కీలక ప్రకటన! త్వరలోనే.. ఇది వారికి మాత్రమే.. ఏపీలో స్కూల్ విద్యార్థులకు బిగ్ రిలీఫ్.. ప్రభుత్వం సరికొత్త భరోసా! రాష్ట్రవ్యాప్తంగా అమలు.. తొలి విడత ప్రారంభం! Trumps decision: ట్రంప్ సంచలన నిర్ణయం... గ్లోబల్ సంస్థల నుంచి వైదొలిగిన US! Liquor News : మందుబాబులకు షాక్… ఏపీలో మద్యం భారీ మార్పులు.!! The Great Seizure 2026: అమెరికా - రష్యా మధ్య హైటెన్షన్! భయం గుప్పెట్లో ప్రపంచ దేశాలు..! Government College: ఏపీలో ఆ ప్రాంతం విద్యార్ధులకు గుడ్ న్యూస్! కొత్తగా ప్రభుత్వ కాలేజీ ఏర్పాటు... కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

Red Sandalwood: ఎర్రచందనం ఉప ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ – ఈ నెల 23న ఈ-వేలం!!

2026-01-08 18:27:00
ఏపీలో ఆ జిల్లాకు మహర్దశ.. రూ. 6,675 కోట్ల భారీ పెట్టుబడి! దేశంలోనే అతిపెద్ద ప్రాజెక్ట్ - వేలల్లో ఉద్యోగాలు!

శేషాచలం  అడవులు (Seshachalam Forest) మరోసారి విలువైన ఎర్రచందనం కారణంగా వార్తల్లో నిలిచాయి. ప్రపంచంలోనే అరుదైన అటవీ సంపదగా గుర్తింపు పొందిన ఎర్రచందనం ఇక్కడ విస్తారంగా లభిస్తుండటంతో దేశీ, విదేశీ మార్కెట్లలో దీనికి ఎప్పటికీ డిమాండ్ తగ్గడం లేదు. ముఖ్యంగా చెట్టు దుంగలే కాకుండా ఉప ఉత్పత్తులుగా పిలిచే చిప్స్, వేర్లు, చిన్న కర్రలు, కొమ్మలు వంటి భాగాలకు కూడా మంచి విలువ ఉండటం విశేషం. ఈ నేపథ్యంలో ఎర్రచందనం ఉప ఉత్పత్తుల విక్రయానికి ఈ నెల 23న ఈ-వేలం నిర్వహించనున్నట్లు అటవీశాఖ ప్రకటించింది.

FASTag: జర జాగ్రత్త గురూ - ఫిబ్రవరి 1 నుండి కొత్త ట్రాఫిక్ రూల్స్.. ఇక వాహనాలకు ఇవి లేకపోతే ఫాస్ట్ ట్యాగ్ కట్!

ఎర్రచందనం చెట్టులోని (Red Sandalwood) ప్రతి భాగం ఉపయోగపడే విధంగా ఉండటమే దీనికి ప్రత్యేకత. వేరు నుంచి బెరడు వరకు అన్నీ వాణిజ్యపరంగా పనికివస్తాయి. వీటిని ఉపయోగించి వాయిద్య పరికరాలు, ఖరీదైన ఫర్నిచర్, అలంకార వస్తువులు, ఔషధాలు, సౌందర్య ఉత్పత్తులు తయారు చేస్తున్నారు. అందుకే గతంలో స్మగ్లర్లు ఎర్రచందనాన్ని వేర్లతో సహా పెకిలించి అక్రమంగా తరలించేందుకు ప్రభుత్వం సైతం ప్రయత్నించింది. అయితే అలా తరలించే సమయంలో పట్టుబడిన దుంగలు, ఉప ఉత్పత్తులను అటవీశాఖ స్వాధీనం చేసుకొని గోదాముల్లో భద్రపరిచింది.

Sankranthi: సంక్రాంతి మార్కెట్‌లో నాటుకోడి రాజ్యం.. సామాన్యుడికి అందని ధర!

ప్రతి సంవత్సరం ఎర్రచందనం దుంగలకు  నుంచి వచ్చే  చిప్స్‌ను కూడా వృథా చేయకుండా నిల్వ చేస్తున్నారు. ఈ ఉప ఉత్పత్తులకు స్థానికంగా మంచి మార్కెట్ ఉండటంతో వాటిని ఈ-వేలం ద్వారా విక్రయిస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో ఎర్రచందనం దుంగలకు గత కొన్నేళ్లుగా ఆశించిన స్థాయిలో స్పందన లేకపోయినా, ఉప ఉత్పత్తులకు మాత్రం డిమాండ్ కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా ఫార్మా కంపెనీలు, కళాకారులు వీటిని పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తున్నారు.

US Tariffs: రష్యా చమురుపై అమెరికా కొత్త ఆంక్షల బిల్లు – భారత్‌పై 500 శాతం సుంకాల ముప్పు..!

గత ఏడాది అక్టోబరులో నిర్వహించిన ఈ-వేలంలో 35 లాట్లుగా విభజించిన వేర్లు, చిప్స్‌ను విక్రయించగా అటవీశాఖకు కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. అదే తరహాలో ఈసారి కూడా మూడు లక్షల కిలోలకుపైగా ఎర్రచందనం ఉప ఉత్పత్తులను వేలం వేయనున్నారు. చిప్స్, వేర్లు, పలకలు, బిల్లెట్స్, బండిల్స్ రూపంలో భద్రపరిచిన సామగ్రిని లాట్లుగా విభజించి టెండర్లకు ఆహ్వానం పలికారు. ఈ నెల 23న కపిలతీర్థంలో ఉన్న జిల్లా అటవీ అధికారి కార్యాలయంలో ఈ-వేలం జరగనుంది.

ఒప్పో గూటికి రియల్‌మి.. స్మార్ట్‌ఫోన్ ప్రపంచంలో భారీ విలీనం.. వ్యూహం ఇదే..

ఇదిలా ఉండగా, ఎర్రచందనం అక్రమ నరికివేత, స్మగ్లింగ్‌ను పూర్తిగా అరికట్టేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా మీడియా సమావేశం ద్వారా తెలిపారు. అక్రమ కార్యకలాపాల్లో పాల్గొన్న వారు స్వచ్ఛందంగా లొంగిపోవాలని, లేకపోతే ప్రత్యేక ఆపరేషన్లు చేపడతామని హెచ్చరికలు జారీ అయ్యాయి. ఇప్పటికే గోదాముల్లో భద్రపరిచిన ఎర్రచందనం నిల్వలను అధికారులు తరచూ తనిఖీ చేస్తున్నారు.

Grok: అశ్లీల కంటెంట్‌పై కేంద్రం సీరియస్.. గ్రోక్ నివేదికపై అసంతృప్తి!

ఎర్రచందనం సంపదను రక్షించడమే కాకుండా, చట్టబద్ధంగా వేలం ద్వారా ఆదాయం సమకూర్చుకోవడం ప్రభుత్వ లక్ష్యమని అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. ఈ ఈ-వేలం ద్వారా ప్రభుత్వానికి ఆదాయం రావడంతో పాటు, పరిశ్రమలు, కళాకారులకు అవసరమైన ముడిసరుకు అందుబాటులోకి రావడం వల్ల ఆర్థిక చక్రం చురుకుగా మారుతుందని భావిస్తున్నారు.

AP Cabinet Meeting: సచివాలయంలో కీలక మంత్రివర్గ సమావేశం – పరిశ్రమలు, ఉపాధి, మౌలిక వసతులపై కీలక నిర్ణయాలు..!
Sports Projects: ఆ ప్రాంత ప్రజలకు గుడ్ న్యూస్ – రూ.7.5 కోట్లతో అత్యాధునిక మల్టీ స్పోర్ట్స్ స్టేడియం నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..!
Flipkart: ఫ్లిప్ కార్ట్ రిపబ్లిక్ డే సేల్ వచ్చేస్తుందోచ్... వాటిపై భారీ డిస్కాంట్లు!
జలరవాణా, విద్యుత్, పర్యాటకంపై సీఎం చంద్రబాబు కీలక దిశానిర్దేశం..!!

Spotlight

Read More →