Praja Vedika: నేడు (04/03) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Medical Colleges: మెడికల్ కాలేజీలపై మంత్రి సంచలన వ్యాఖ్యలు... గత ప్రభుత్వంపై విమర్శలు! Chandrababu: మహిళా దినోత్సవం వేళ ఏపీలో పథకాల జాతర.. చంద్రబాబు కీలక నిర్ణయాలు! Lokesh: లోకేష్ డిన్నర్ మీట్.. ఉండవల్లి నివాసంలో సందడి చేసిన నెల్లూరు, తిరుపతి నేతలు! New Rule: ఏపీలో వారికి బిగ్ అలెర్ట్! కొత్త రూల్.. తప్పక పాటించాల్సిందే! లేదంటే డబ్బులు రావు! AP Energy Department: విద్యుత్ రంగంలో ఏఐ విప్లవం.. చంద్రబాబు మార్క్ తో మారనున్న రాష్ట్ర భవిష్యత్తు: మంత్రి గొట్టిపాటి..!! Elevated Corridor: విజయవాడ ట్రాఫిక్ జామ్‌లకు చెక్! రూ.668 కోట్ల మెగా ప్లాన్... 7 కి.మీ ఎలివేటెడ్ బ్రిడ్జి! AP Government: ఏపీలో ఆ ఉద్యోగులకు గుడ్ న్యూస్! ప్రభుత్వం సంచలన నిర్ణయం... ఇక నుండి...! AP Government: త్వరలోనే ఇళ్ల పట్టాల పంపిణీ! మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి క్షేత్రస్థాయి పరిశీలన! Amaravathi: 25 భారీ ట్రక్కుల్లో అమరావతికి చేరిన యంత్రాలు! సూపర్ బ్లాక్ ఈ లో అన్ స్టాపబుల్ పనులు! Praja Vedika: నేడు (04/03) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Medical Colleges: మెడికల్ కాలేజీలపై మంత్రి సంచలన వ్యాఖ్యలు... గత ప్రభుత్వంపై విమర్శలు! Chandrababu: మహిళా దినోత్సవం వేళ ఏపీలో పథకాల జాతర.. చంద్రబాబు కీలక నిర్ణయాలు! Lokesh: లోకేష్ డిన్నర్ మీట్.. ఉండవల్లి నివాసంలో సందడి చేసిన నెల్లూరు, తిరుపతి నేతలు! New Rule: ఏపీలో వారికి బిగ్ అలెర్ట్! కొత్త రూల్.. తప్పక పాటించాల్సిందే! లేదంటే డబ్బులు రావు! AP Energy Department: విద్యుత్ రంగంలో ఏఐ విప్లవం.. చంద్రబాబు మార్క్ తో మారనున్న రాష్ట్ర భవిష్యత్తు: మంత్రి గొట్టిపాటి..!! Elevated Corridor: విజయవాడ ట్రాఫిక్ జామ్‌లకు చెక్! రూ.668 కోట్ల మెగా ప్లాన్... 7 కి.మీ ఎలివేటెడ్ బ్రిడ్జి! AP Government: ఏపీలో ఆ ఉద్యోగులకు గుడ్ న్యూస్! ప్రభుత్వం సంచలన నిర్ణయం... ఇక నుండి...! AP Government: త్వరలోనే ఇళ్ల పట్టాల పంపిణీ! మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి క్షేత్రస్థాయి పరిశీలన! Amaravathi: 25 భారీ ట్రక్కుల్లో అమరావతికి చేరిన యంత్రాలు! సూపర్ బ్లాక్ ఈ లో అన్ స్టాపబుల్ పనులు!

జలరవాణా, విద్యుత్, పర్యాటకంపై సీఎం చంద్రబాబు కీలక దిశానిర్దేశం..!!

రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, తాజా పరిణామాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు  (CM Chandrababu Naidu)మంత్రులతో విస్తృతంగా సమీక్షించారు. రాష్ట్ర అభివృద్ధి దిశగా

Published : 2026-01-08 17:31:00
తొలిసారిగా రాజధాని అమరావతిలో గణతంత్ర దినోత్సవం - 10 ఎకరాల విస్తీర్ణంలో పరేడ్‌గ్రౌండ్‌కు ఏర్పాట్లు!

రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, తాజా పరిణామాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు  (CM Chandrababu Naidu)మంత్రులతో విస్తృతంగా సమీక్షించారు. రాష్ట్ర అభివృద్ధి దిశగా తీసుకోవాల్సిన నిర్ణయాలు, భవిష్యత్ అవసరాలు, ప్రజలకు ప్రత్యక్షంగా లాభం చేకూరే అంశాలపై సీఎం స్పష్టమైన ఆలోచనలు వెల్లడించారు. ముఖ్యంగా జలరవాణా, విద్యుత్, వ్యవసాయం, పర్యాటకం, పరిశ్రమలు వంటి కీలక రంగాలపై దృష్టి పెట్టాలని ఆయన సూచించారు.

ఏపీలో ఆ జిల్లాకు మహర్దశ.. రూ. 6,675 కోట్ల భారీ పెట్టుబడి! దేశంలోనే అతిపెద్ద ప్రాజెక్ట్ - వేలల్లో ఉద్యోగాలు!

జలరవాణా రంగాన్ని బలోపేతం చేయడం ద్వారా రాష్ట్రం అభివృద్ధి పథంలో మరింత ముందుకు వెళ్లవచ్చని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. జలమార్గాల వినియోగం పెరిగితే రవాణా ఖర్చులు తగ్గడమే కాకుండా, లాజిస్టిక్స్ రంగంలో ప్రపంచస్థాయిలో పోటీపడే అవకాశం ఏర్పడుతుందని చెప్పారు. (AP Cabinet Meeting) ప్రతి తీరప్రాంత జిల్లాలో ఒక పోర్టు ఉండేలా దీర్ఘకాలిక కార్యాచరణ రూపొందించాలని అధికారులకు ఆదేశించారు. సముద్ర మార్గాలను సమర్థంగా వినియోగిస్తే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు బలమని సీఎం స్పష్టం చేశారు.

FASTag: జర జాగ్రత్త గురూ - ఫిబ్రవరి 1 నుండి కొత్త ట్రాఫిక్ రూల్స్.. ఇక వాహనాలకు ఇవి లేకపోతే ఫాస్ట్ ట్యాగ్ కట్!

విద్యుత్ రంగంపై కూడా చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. గత పాలనలో విధించిన ట్రూ అప్ ఛార్జీలు AP (Power Tariff Reduction) ప్రజలపై భారం కాకుండా ప్రభుత్వం భరిస్తోందని తెలిపారు. ఇందుకోసం రూ.4,490 కోట్లను ప్రభుత్వం వెచ్చించిందని వెల్లడించారు. యూనిట్ విద్యుత్ ఛార్జీని ఇప్పటికే రూ.5.19 నుంచి రూ.4.90కి తగ్గించామని, మార్చి నాటికి రూ.4.80కి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. 2029 నాటికి యూనిట్‌కు రూ.1.19 తగ్గేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. విద్యుత్ ఉత్పత్తిని పెంచడం, ట్రాన్స్‌మిషన్ లాస్ తగ్గించడం ద్వారా ఈ లక్ష్యాన్ని సాధించవచ్చని సూచించారు.

Sankranthi: సంక్రాంతి మార్కెట్‌లో నాటుకోడి రాజ్యం.. సామాన్యుడికి అందని ధర!

వ్యవసాయ రంగంలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను సీఎం వివరించారు. ఈసారి ధాన్యం సేకరణ రికార్డు స్థాయిలో జరిగిందని, కేవలం ధాన్యం మాత్రమే కాకుండా అన్ని రకాల పంటలను ప్రభుత్వం కొనుగోలు చేస్తోందని చెప్పారు. రైతులు ఒక్క పంటకే పరిమితం కాకుండా ప్రత్యామ్నాయ పంటల వైపు వెళ్లేలా ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని అన్నారు. నీటి లభ్యత పెరిగితే రైతులు కొత్త పంటలు సాగు చేసే అవకాశం ఉంటుందని తెలిపారు.

US Tariffs: రష్యా చమురుపై అమెరికా కొత్త ఆంక్షల బిల్లు – భారత్‌పై 500 శాతం సుంకాల ముప్పు..!

సముద్రంలో కలిసే నీటిని సద్వినియోగం చేసుకుంటే తెలుగురాష్ట్రాలకు మేలు జరుగుతుందని అన్నారు. నీరు ఊరకే సముద్రం పాలవడం వల్ల ఎవరికీ ఉపయోగం ఉండదని వ్యాఖ్యానించారు. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే కృష్ణా జలాలను విశాఖపట్నం వరకు తీసుకెళ్లే అవకాశం ఉంటుందని తెలిపారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అంశంలో గత పాలనలో జరిగిన తప్పులను ప్రస్తావిస్తూ, ఇప్పుడు వాటికి తమపై నిందలు వేయడం సరికాదని సీఎం వ్యాఖ్యానించారు.

ఒప్పో గూటికి రియల్‌మి.. స్మార్ట్‌ఫోన్ ప్రపంచంలో భారీ విలీనం.. వ్యూహం ఇదే..

పరిశ్రమల విషయానికి వస్తే, ఫెర్రో ఎల్లాయిస్ యూనిట్లు ఇప్పటికే సుమారు 70 వేల మందికి ఉపాధి కల్పిస్తున్నాయని చంద్రబాబు తెలిపారు. మొదటి ఏడాది విద్యుత్ రాయితీలు ఇస్తే, తర్వాత అవే యూనిట్లు స్వయం సమృద్ధిగా ఉత్పత్తి చేసుకుంటాయని అభిప్రాయపడ్డారు.

Grok: అశ్లీల కంటెంట్‌పై కేంద్రం సీరియస్.. గ్రోక్ నివేదికపై అసంతృప్తి!

పర్యాటక రంగాన్ని సీఎం గేమ్ ఛేంజర్‌గా అభివర్ణించారు. రాష్ట్రంలో ఉన్న అవకాశాలను పూర్తిగా వినియోగించుకుంటే (Tourism Development AP) పర్యాటకం ద్వారా భారీ ఆదాయం, ఉపాధి అవకాశాలు వస్తాయని చెప్పారు. చీరాల పట్టణం ఇప్పటికే టూరిజం హబ్‌గా మారుతోందని, అక్కడ పర్యాటక రంగాన్ని మరింత ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని మంత్రులకు సూచించారు. మొత్తంగా అధికారుల సమన్వయంతో ప్రతి ప్రాజెక్టు భూమిపై కనిపించేలా పనిచేయాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.

AP Cabinet Meeting: సచివాలయంలో కీలక మంత్రివర్గ సమావేశం – పరిశ్రమలు, ఉపాధి, మౌలిక వసతులపై కీలక నిర్ణయాలు..!
Sports Projects: ఆ ప్రాంత ప్రజలకు గుడ్ న్యూస్ – రూ.7.5 కోట్లతో అత్యాధునిక మల్టీ స్పోర్ట్స్ స్టేడియం నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..!
Flipkart: ఫ్లిప్ కార్ట్ రిపబ్లిక్ డే సేల్ వచ్చేస్తుందోచ్... వాటిపై భారీ డిస్కాంట్లు!

Spotlight

Read More →