తేదీ 03-11-2025 న మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించబడనున్న "ప్రజా వేదిక" కార్యక్రమంలో పాల్గొననున్న ముఖ్య నాయకుల షెడ్యూల్.
ప్రజా వేదిక షెడ్యూల్ తేదీ: 03 నవంబర్ 2025 (సోమవారం). స్థలం: తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం, మంగళగిరి. 1. శ్రీమతి కావలి గ్రీష్మా గారు (ఎంఎల్సీ) 2. శ్రీ బ్రహ్మం చౌదరి గారు (ఏపీ కమ్మ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్)