JanaSena FormationDay: గిరిజన గడ్డపై జనసేన ఆవిర్భావ వేడుకలు! అల్లూరి జిల్లా పర్యటనలో పవన్ కల్యాణ్! Chandrababu Naidu: నేనూ రైతు బిడ్డనే, మీ కష్టాలు నాకు తెలుసు! అన్నదాతలకు చంద్రబాబు భరోసా...! APSP Promotions: ఏపీఎస్పీ సిబ్బందికి మంత్రి లోకేష్ మెగా గిఫ్ట్..! 2,341 మందికి పదోన్నతులు! Praja Vedika: రేపు (14/03) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! LPG Updates: ఇంధన కొరతపై కేంద్రం క్లారిటీ... 30 శాతం పెరిగిన ఎల్పీజీ ఉత్పత్తి! BITS Pilani: దేశంలోనే మొట్ట మొదటి బిట్స్ పిలానీ ఏఐ ప్లస్ క్యాంపస్.. ప్లాన్లు పరిశీలించిన మంత్రి లోకేష్! Railway Rules: రైలు చివరి పెట్టెపై 'X' గుర్తు ఎందుకు ఉంటుందో తెలుసా? అసలు రహస్యం ఇదే! AP Government: బీసీ హాస్టల్‌లో ఆహార కొరతపై ప్రభుత్వం సీరియస్..! పాత సిబ్బందిని మారుస్తూ ఆదేశాలు! Steel Bridge: నెలాఖరులోగా బకింగ్‌హామ్ కెనాల్ స్టీల్ బ్రిడ్జ్ పూర్తి! మంత్రి నారాయణ కీలక ప్రకటన! Sagar Defence: సముద్రంలో చేపలను పట్టేందుకు AI టెక్నాలజీ..! మత్స్యకారులకు లోకేష్ హామీ! JanaSena FormationDay: గిరిజన గడ్డపై జనసేన ఆవిర్భావ వేడుకలు! అల్లూరి జిల్లా పర్యటనలో పవన్ కల్యాణ్! Chandrababu Naidu: నేనూ రైతు బిడ్డనే, మీ కష్టాలు నాకు తెలుసు! అన్నదాతలకు చంద్రబాబు భరోసా...! APSP Promotions: ఏపీఎస్పీ సిబ్బందికి మంత్రి లోకేష్ మెగా గిఫ్ట్..! 2,341 మందికి పదోన్నతులు! Praja Vedika: రేపు (14/03) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! LPG Updates: ఇంధన కొరతపై కేంద్రం క్లారిటీ... 30 శాతం పెరిగిన ఎల్పీజీ ఉత్పత్తి! BITS Pilani: దేశంలోనే మొట్ట మొదటి బిట్స్ పిలానీ ఏఐ ప్లస్ క్యాంపస్.. ప్లాన్లు పరిశీలించిన మంత్రి లోకేష్! Railway Rules: రైలు చివరి పెట్టెపై 'X' గుర్తు ఎందుకు ఉంటుందో తెలుసా? అసలు రహస్యం ఇదే! AP Government: బీసీ హాస్టల్‌లో ఆహార కొరతపై ప్రభుత్వం సీరియస్..! పాత సిబ్బందిని మారుస్తూ ఆదేశాలు! Steel Bridge: నెలాఖరులోగా బకింగ్‌హామ్ కెనాల్ స్టీల్ బ్రిడ్జ్ పూర్తి! మంత్రి నారాయణ కీలక ప్రకటన! Sagar Defence: సముద్రంలో చేపలను పట్టేందుకు AI టెక్నాలజీ..! మత్స్యకారులకు లోకేష్ హామీ!

ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టేందుకు ఎన్నారైలకు పెద్ద పీట.. ఎన్నారైల తో చంద్రబాబు

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో పాటు ప్రజలకు కూడా సమయం కేటాయిస్తున్నారు. తరచూ ప్రజలను కలుసుకుంటూ వారి సమస్యలు, అవసరాల

Published : 2025-12-30 10:24:00
Highway Extension: ఏపీలో జాతీయ రహదారి విస్తరణ రూ.4,200 కోట్లతో.. ఈ రూట్లోనే! ఇక అక్కడికి త్వరగా చేరుకోవచ్చు!

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో పాటు ప్రజలకు కూడా సమయం కేటాయిస్తున్నారు. తరచూ ప్రజలను కలుసుకుంటూ వారి సమస్యలు, అవసరాలను నేరుగా తెలుసుకుంటున్నారు. ఈ క్రమంలో సోమవారం డిసెంబర్ 29న అమరావతి సచివాలయంలో పలు దేశాలకు చెందిన ఎన్నారైలు సీఎం చంద్రబాబును ఎన్నారై టీడీపీ కోఆర్డినేటర్ చప్పిడి రాజశేఖర్ ఆధ్వర్యంలో మర్యాదపూర్వకంగా కలిశారు.

Airtel Recharge: తక్కువ ధరకే ఎక్కువ లాభాలు.. ఎయిర్‌టెల్ కొత్త ప్లాన్స్ వివరాలు!

యూకే, అమెరికా, ఆస్ట్రేలియా నుంచి వచ్చిన ఎన్నారైలు ఈ భేటీలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి వారిని ఆత్మీయంగా పలకరించి, వారి కుటుంబాల గురించి, వృత్తులు, వారు నివసిస్తున్న దేశాల్లోని పరిస్థితులపై ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు.

Free Bus: ఏపీలో ఉచిత బస్సు పథకం కీలక అప్డేట్! పెరిగిన రద్దీ... ఇక నుండి మరింత సౌకర్యంగా!

ఈ సమావేశంలో యూకే నుంచి అనిల్ కుమార్ కుర్రా, అమెరికా నుంచి రత్న ప్రసాద్ గుమ్మడి, మొవ్వా శివ సత్యనారాయణతో పాటు వారి కుటుంబ సభ్యులు, ఆస్ట్రేలియా నుంచి వచ్చిన ఎన్నారైలు ముఖ్యమంత్రిని కలిసిన వారిలో ఉన్నారు.

APSRTC Promotions: ఏపీఎస్‌ఆర్టీసీ ప్రమోషన్లలో కీలక మార్పులు! ఆ ఉద్యోగులకు ఏకంగా 16 సెలవులు!!

ఆంధ్రప్రదేశ్‌లో పర్యాటక, అతిథ్య రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు అనేక మంది ఎన్నారైలు ఆసక్తి చూపుతున్నారని వారు సీఎంకు తెలిపారు. ప్రభుత్వం ప్రత్యేక పథకాలు, ప్రోత్సాహకాలు అందిస్తే మరింత మంది ముందుకు వస్తారని చెప్పారు. అలాగే విదేశాల్లో ఉన్న అవకాశాలు తెలుగు యువతకు ఎంతో ఉపయోగపడతాయని, నైపుణ్యాభివృద్ధిపై ప్రభుత్వం మరింత దృష్టి పెట్టితే అంతర్జాతీయ స్థాయిలో ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని సూచించారు.

Cough Relief: శీతాకాలం దగ్గుతో ఇబ్బంది పడుతున్నారా... పడుకునే ముందు ఇలా చేస్తే సరి!

వారి అభిప్రాయాలకు సానుకూలంగా స్పందించిన సీఎం చంద్రబాబు, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి ఉన్న ఎన్నారైలు స్పష్టమైన, సమగ్ర ప్రతిపాదనలు ఇవ్వాలని కోరారు.

Praja Vedika: నేడు (30/12) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలతో రాష్ట్రానికి ఉన్న సంబంధాలను మరింత బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని సీఎం తెలిపారు. రాష్ట్ర అభివృద్ధిలో ఎన్నారైలు భాగస్వాములు కావడాన్ని ప్రభుత్వం స్వాగతిస్తుందని, వారి సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని ఆయన భరోసా ఇచ్చారు.

AP Cabinet: ఏపీలో వారికి తీపికబురు.. వడ్డీ మాఫీ! కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఈ సమావేశంలో ముఖ్యమంత్రి చూపిన ఆత్మీయత తమను ఎంతో ఆకట్టుకుందని ఎన్నారైలు తెలిపారు. ముఖ్యమంత్రితో నేరుగా మాట్లాడే అవకాశం తమ జీవితంలో మరచిపోలేని అనుభవమని వారు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.

ఏపీ ప్రజలకు అదిరిపోయే శుభవార్త.. ఆ జిల్లాకు ఆ పేరు ఎందుకు? ప్రతి జిల్లాకు ఒక 'పోర్టు' - మరికొన్ని కీలక ఆమోదాలు..
Tollywood News: ముహూర్తం కుదిరింది.. విజయ్ దేవరకొండ - రష్మిక పెళ్లి తేదీ ఫిక్స్! వేదిక ఎక్కడో తెలుసా?
Liquor Shops: ఏపీలో మందుబాబులకు గుడ్‌న్యూస్.. న్యూ ఇయర్ వేళ బంపరాఫర్! పండగే పండగ!

Spotlight

Read More →