Anantha Babu: డ్రైవర్ హత్య కేసులో బిగుస్తున్న ఉచ్చు.... ఎమ్మెల్సీ అనంత బాబు అరెస్ట్! TG Bharath: జర్మనీలో మంత్రి టీజీ భరత్ పర్యటన... ఏపీకి పెట్టుబడుల వేటలో కీలక భేటీలు! Andhrapradesh Updates: ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ కు అస్వస్థత... రేపు కాకినాడ జిల్లాలో మంత్రి నిమ్మల పర్యటన! Chandrababu: నేడే హైకోర్టు సీజే ప్రమాణ స్వీకారం... హాజరుకానున్న సీఎం చంద్రబాబు! Amaravati Works: జియో గ్రిడ్ టెక్నాలజీతో రాజధాని స్మార్ట్ రోడ్లు... వంద ఏళ్ల గ్యారెంటీతో అంతర్జాతీయ హంగులు! Property Tax: ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్! పంచాయతీల్లోనూ ఆస్తి పన్ను పై భారీ రాయితీ... త్వరపడండి! Praja Vedika: రేపు (25/04) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Economic Times Award: ముంబయి వేదికగా చంద్రబాబుకు అరుదైన గౌరవం: 'ఎకనమిక్ టైమ్స్' నుంచి ప్రతిష్టాత్మక అవార్డు! New Railway Line: ఏపీలో కొత్తగా మరో ఆరు రైల్వే లైన్‌లు... ఈ రూట్లోనే!! బెంగళూరు ప్రయాణం ఇక ఈజీ... Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టుకు 10 కొత్త రహదారులు - పట్టాలెక్కనున్న 100 ఏసీ బస్సులు! Anantha Babu: డ్రైవర్ హత్య కేసులో బిగుస్తున్న ఉచ్చు.... ఎమ్మెల్సీ అనంత బాబు అరెస్ట్! TG Bharath: జర్మనీలో మంత్రి టీజీ భరత్ పర్యటన... ఏపీకి పెట్టుబడుల వేటలో కీలక భేటీలు! Andhrapradesh Updates: ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ కు అస్వస్థత... రేపు కాకినాడ జిల్లాలో మంత్రి నిమ్మల పర్యటన! Chandrababu: నేడే హైకోర్టు సీజే ప్రమాణ స్వీకారం... హాజరుకానున్న సీఎం చంద్రబాబు! Amaravati Works: జియో గ్రిడ్ టెక్నాలజీతో రాజధాని స్మార్ట్ రోడ్లు... వంద ఏళ్ల గ్యారెంటీతో అంతర్జాతీయ హంగులు! Property Tax: ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్! పంచాయతీల్లోనూ ఆస్తి పన్ను పై భారీ రాయితీ... త్వరపడండి! Praja Vedika: రేపు (25/04) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Economic Times Award: ముంబయి వేదికగా చంద్రబాబుకు అరుదైన గౌరవం: 'ఎకనమిక్ టైమ్స్' నుంచి ప్రతిష్టాత్మక అవార్డు! New Railway Line: ఏపీలో కొత్తగా మరో ఆరు రైల్వే లైన్‌లు... ఈ రూట్లోనే!! బెంగళూరు ప్రయాణం ఇక ఈజీ... Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టుకు 10 కొత్త రహదారులు - పట్టాలెక్కనున్న 100 ఏసీ బస్సులు!

National Highways: ఇకపై హైవేల వెంట క్యూఆర్ కోడ్లు..! ఒక స్కాన్‌తో అన్ని సమాచారం మీ చేతుల్లోనే..!

 జాతీయ రహదారులపై ప్రయాణం మరింత సురక్షితంగా, సౌకర్యవంతంగా మారబోతోంది. భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (NHAI) నూతన నిర్ణయం ప్రకారం ఇకపై హైవేల వెంట ప్రత్యే

Published : 2025-10-03 16:00:00
Telecom sector : మళ్లీ పెరగనున్న మొబైల్ టారిఫ్‌లు.. డిజిటల్ ఇండియాపై ప్రభావం!

జాతీయ రహదారులపై ప్రయాణం మరింత సురక్షితంగా, సౌకర్యవంతంగా మారబోతోంది. భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (NHAI) నూతన నిర్ణయం ప్రకారం ఇకపై హైవేల వెంట ప్రత్యేక క్యూఆర్ కోడ్‌ బోర్డులు ఏర్పాటు చేయనున్నారు. ఈ బోర్డులు టోల్ ప్లాజాలు, రెస్ట్ ఏరియాలు, హైవేల ప్రారంభం, ముగింపు పాయింట్ల వద్ద ఉండేలా అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. ప్రయాణికులు తమ స్మార్ట్‌ఫోన్‌ల ద్వారా క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయగానే రహదారికి సంబంధించిన పూర్తి సమాచారం, అత్యవసర సాయంపై వివరాలను తక్షణమే తెలుసుకోవచ్చు. ఈ చర్య రహదారుల వినియోగాన్ని సులభతరం చేయడంతో పాటు అవగాహనను కూడా పెంపొందిస్తుందని అధికారులు స్పష్టం చేశారు.

Narayanas own house: అమరావతిలో మంత్రి నారాయణ సొంత ఇంటికి.. సీఎం చంద్రబాబు నివాసానికి 100 మీటర్ల!

ఈ కొత్త విధానం ద్వారా ప్రయాణికులు రహదారి నంబర్, ప్రాజెక్ట్ పొడవు, నిర్మాణం, నిర్వహణ కాలం వంటి ప్రాథమిక వివరాలను తెలుసుకోవచ్చు. అంతేకాకుండా అత్యవసర సమయాల్లో సహాయం పొందేందుకు హైవే పెట్రోలింగ్, టోల్ మేనేజర్, ప్రాజెక్ట్ మేనేజర్‌ల ఫోన్ నంబర్లు కూడా అందుబాటులో ఉంటాయి. ముఖ్యంగా హెల్ప్‌లైన్ నంబర్ 1033 ద్వారా ప్రమాదాలు, వాహన లోపాలు వంటి అత్యవసర పరిస్థితుల్లో వెంటనే స్పందన పొందే అవకాశం ఉంటుంది. దీనితో పాటు సమీపంలోని ఆసుపత్రులు, పెట్రోల్ పంపులు, టాయిలెట్లు, పోలీస్ స్టేషన్లు, రెస్టారెంట్లు, టోల్ ప్లాజాలకు ఉన్న దూరం వంటి వివరాలను కూడా క్యూఆర్ కోడ్ ద్వారా తెలుసుకోవచ్చు.

అక్టోబర్ 4 నుంచి అమలు… బ్యాంకింగ్ రంగంలో భారీ మార్పు!

ప్రత్యేకంగా ట్రక్కుల డ్రైవర్లు, దీర్ఘకాల ప్రయాణికులకు ఇది మరింత ఉపయుక్తం కానుంది. ఎందుకంటే, సమీపంలోని ట్రక్ పార్కింగ్ స్థలాలు, పంక్చర్ షాపులు, వాహన సర్వీస్ స్టేషన్లు, ఈ-వాహన ఛార్జింగ్ సెంటర్లు వంటి సమాచారాన్ని కూడా ఈ సౌకర్యం అందిస్తుంది. అధికారులు వెల్లడించిన ప్రకారం, ఈ విధానం రహదారి భద్రతను పెంచి, ప్రయాణికుల అనుభవాన్ని మరింత మెరుగుపరుస్తుంది. అత్యవసర సమయాల్లో ఎక్కడికి వెళ్ళాలో, ఎవరిని సంప్రదించాలో వెంటనే తెలిసేలా ఈ వ్యవస్థ అమలవుతుందని తెలిపారు.

టమాటా వైరస్ కలకలం.. 200కు పైగా కేసులు - 50కి పైగా పాఠశాలల్లో! చిన్నారుల తల్లిదండ్రులకు తీవ్ర ఆందోళన!

మరోవైపు, NHAI ఆర్థిక స్థితిగతులపై రేటింగ్ ఏజెన్సీ ICRA ఒక కీలక నివేదిక విడుదల చేసింది. ఆ నివేదిక ప్రకారం, ఎన్‌హెచ్‌ఏఐ తన ఆస్తుల మానిటైజేషన్ ద్వారా 2026 ఆర్థిక సంవత్సరంలో రూ. 35,000 కోట్ల నుంచి రూ. 40,000 కోట్ల వరకు ఆదాయం ఆర్జించే అవకాశం ఉంది. ఇది 2025 ఆర్థిక సంవత్సరంలో సాధించిన రూ. 24,399 కోట్ల కంటే చాలా ఎక్కువ. అలాగే బడ్జెట్‌లో నిర్ణయించిన రూ. 30,000 కోట్ల లక్ష్యాన్ని కూడా అధిగమిస్తుందని అంచనా వేసింది. అంటే రహదారుల ఆధునీకరణ, సేవల విస్తరణతో పాటు ఆర్థిక పరంగా కూడా ఎన్‌హెచ్‌ఏఐ బలమైన స్థాయిలో నిలవనుందని ఈ నివేదిక స్పష్టతనిచ్చింది.

Adhaar Update: ఆధార్ అప్‌డేట్ ఛార్జీలు భారీగా పెరిగాయి..! ఖాతాదారులకు ముఖ్య గమనిక!
ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. PPO జారీకి కొత్త గడువు! కొత్త రూల్స్ అమలు! కుటుంబ సభ్యులకు అండగా..
అన్నం vs రోటీ... రాత్రి భోజనానికి ఏది మంచిది?
Vijay tvk: కరూర్ తొక్కిసలాట ఘటనపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.. ప్రారంభ దశలోనే సీబీఐ విచారణ కోరడం సరికాదు!
డబ్బు డబుల్.. రిస్క్ జీరో! పోస్టాఫీస్ స్కీమ్ - నెల నెలా రూ.10 వేలు పెడితే.! 5 ఏళ్ల తర్వాత ఎంత వస్తుందో తెలుసా?
మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నారా ? ఈ అలవాట్లును మార్చుకుంటే సరిపోతుందట!!

Spotlight

Read More →