Oil Crisis: నేపాల్ సర్కార్‌కు భారత్ 'షాక్ ట్రీట్‌మెంట్' - పెట్రోల్ బంకుల వద్ద హాహాకారాలు!! Lemon Prices: నిమ్మరసం ఇక విలాసమేనా? మార్కెట్లో భారీగా పెరిగిన ధరలు...! Stock Market: సెన్సెక్స్ సరికొత్త రికార్డు.. 79,000 మార్కుకు అడుగు దూరంలో.. ఇన్వెస్టర్ల కాసుల వర్షం! Airtel Recharge Plan: ఎయిర్‌టెల్ వినియోగదారులకు షాక్.. పెరిగిన ప్రీపెయిడ్ ప్లాన్ ధర! TVS Jupiter: హోండా యాక్టివాకు గట్టి పోటీ..! జుపీటర్ అమ్మకాల్లో సరికొత్త మైలురాయి! Fuel Shortage: చుక్కల చూపిస్తున్న పెట్రోల్.. ఆగిపోయిన రవాణా! పట్టణమంతా 'నో స్టాక్' బోర్డులే! Bomb Explosion: ఎన్నికల వేళ భారీ బ్లాస్ట్.. 26 కు చేరిన మృతుల సంఖ్య! పలువురు పరిస్థితి విషమం... Gold Rate Today: అక్షయ తృతీయ శుభవేళ: ఆభరణాల మార్కెట్‌లో భారీ డిస్కౌంట్లు.. కొనుగోలుదారుల సందడి. Gas Agency: ఓటీపీ చెప్పారో మీ గ్యాస్ సిలిండర్ మాయం.. గ్యాస్ ఏజెన్సీల కొత్త దందా..! Gold Imports: బంగారం దిగుమతులపై కేంద్రం కీలక ప్రకటన.. 15 బ్యాంకులకు మూడేళ్ల పాటు.. Oil Crisis: నేపాల్ సర్కార్‌కు భారత్ 'షాక్ ట్రీట్‌మెంట్' - పెట్రోల్ బంకుల వద్ద హాహాకారాలు!! Lemon Prices: నిమ్మరసం ఇక విలాసమేనా? మార్కెట్లో భారీగా పెరిగిన ధరలు...! Stock Market: సెన్సెక్స్ సరికొత్త రికార్డు.. 79,000 మార్కుకు అడుగు దూరంలో.. ఇన్వెస్టర్ల కాసుల వర్షం! Airtel Recharge Plan: ఎయిర్‌టెల్ వినియోగదారులకు షాక్.. పెరిగిన ప్రీపెయిడ్ ప్లాన్ ధర! TVS Jupiter: హోండా యాక్టివాకు గట్టి పోటీ..! జుపీటర్ అమ్మకాల్లో సరికొత్త మైలురాయి! Fuel Shortage: చుక్కల చూపిస్తున్న పెట్రోల్.. ఆగిపోయిన రవాణా! పట్టణమంతా 'నో స్టాక్' బోర్డులే! Bomb Explosion: ఎన్నికల వేళ భారీ బ్లాస్ట్.. 26 కు చేరిన మృతుల సంఖ్య! పలువురు పరిస్థితి విషమం... Gold Rate Today: అక్షయ తృతీయ శుభవేళ: ఆభరణాల మార్కెట్‌లో భారీ డిస్కౌంట్లు.. కొనుగోలుదారుల సందడి. Gas Agency: ఓటీపీ చెప్పారో మీ గ్యాస్ సిలిండర్ మాయం.. గ్యాస్ ఏజెన్సీల కొత్త దందా..! Gold Imports: బంగారం దిగుమతులపై కేంద్రం కీలక ప్రకటన.. 15 బ్యాంకులకు మూడేళ్ల పాటు..

అక్టోబర్ 4 నుంచి అమలు… బ్యాంకింగ్ రంగంలో భారీ మార్పు!

భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) బ్యాంకు కస్టమర్ల కోసం ఒక పెద్ద నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు చెక్కు ఇచ్చినప్పుడు అది క్లియర్ కావడానికి కనీసం రెండు రోజులు పట్టేది.

Published : 2025-10-03 15:00:00
Adhaar Update: ఆధార్ అప్‌డేట్ ఛార్జీలు భారీగా పెరిగాయి..! ఖాతాదారులకు ముఖ్య గమనిక!

భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) బ్యాంకు కస్టమర్ల కోసం ఒక పెద్ద నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు చెక్కు ఇచ్చినప్పుడు అది క్లియర్ కావడానికి కనీసం రెండు రోజులు పట్టేది. దీని వలన చాలా మంది కస్టమర్లు ఇబ్బంది పడుతున్నారు. డబ్బు అత్యవసరం ఉన్నప్పుడు ఆలస్యం అవడంతో సమస్యలు వస్తున్నాయి. ఈ సమస్యలను తగ్గించడానికి ఆర్బీఐ కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది.

అన్నం vs రోటీ... రాత్రి భోజనానికి ఏది మంచిది?

ఈ కొత్త నియమాల ప్రకారం ఇకపై చెక్కులు ఒకే రోజులో క్లియర్ అవుతాయి. అంటే మీరు ఉదయం లేదా మధ్యాహ్నం చెక్కు బ్యాంకులో వేసినా, అదే రోజున సాయంత్రానికి మీ ఖాతాలో డబ్బు జమ అవుతుంది. ఈ కొత్త విధానం అక్టోబర్ 4 నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి రానుంది. ప్రభుత్వ బ్యాంకులు, ప్రైవేట్ బ్యాంకులు అన్నీ దీనికి అంగీకరించాయి.

Vijay tvk: కరూర్ తొక్కిసలాట ఘటనపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.. ప్రారంభ దశలోనే సీబీఐ విచారణ కోరడం సరికాదు!

ఇప్పటి వరకు ఆన్లైన్ లావాదేవీలు, యూపీఐ, బ్యాంక్ యాప్స్ ద్వారా డబ్బు తక్షణమే ట్రాన్స్‌ఫర్ అవుతోంది. కానీ చెక్కుల విషయంలో మాత్రం కనీసం రెండు రోజులు సమయం తీసుకోవాల్సి వచ్చేది. ఇది చాలామందికి ఇబ్బందిగా మారింది. అందుకే రిజర్వ్ బ్యాంక్ "కంటిన్యూస్ క్లియరింగ్ సిస్టమ్" అనే కొత్త విధానాన్ని తీసుకువచ్చింది. ఈ విధానంలో చెక్కు సమర్పించిన గంటల్లోనే క్లియర్ అవుతుంది.

ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. PPO జారీకి కొత్త గడువు! కొత్త రూల్స్ అమలు! కుటుంబ సభ్యులకు అండగా..

కొత్త విధానం ప్రకారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు చెక్కులు బ్యాంకులో సమర్పించవచ్చు. ఆ చెక్కులు అదే రోజున సాయంత్రం 7 గంటలలోపు క్లియర్ అవుతాయి. అంటే మీరు ఉదయం చెక్కు ఇచ్చినా, సాయంత్రానికి డబ్బు మీ ఖాతాలో జమ అవుతుంది. ఈ విధానం వల్ల అత్యవసర పరిస్థితుల్లో కస్టమర్లకు చాలా ఉపయోగం కలుగుతుంది.

డబ్బు డబుల్.. రిస్క్ జీరో! పోస్టాఫీస్ స్కీమ్ - నెల నెలా రూ.10 వేలు పెడితే.! 5 ఏళ్ల తర్వాత ఎంత వస్తుందో తెలుసా?

అదే కాకుండా ఈ కొత్త విధానం రెండు దశల్లో అమలు కానుంది. మొదటి దశ అక్టోబర్ 4 నుంచి ప్రారంభం అవుతుంది. ఇందులో చెక్కులు ఒకే రోజులో, సాయంత్రం 7 గంటలలోపు క్లియర్ చేయాలి. రెండో దశ 2026 జనవరి 3 నుంచి అమలులోకి వస్తుంది. ఆ దశలో చెక్కు సమర్పించిన 3 గంటల్లోపే క్లియర్ చేయాల్సి ఉంటుంది. అంటే మీరు మధ్యాహ్నం చెక్కు ఇచ్చినా, మూడు గంటలలోపు డబ్బు ఖాతాలోకి వస్తుంది.

మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నారా ? ఈ అలవాట్లును మార్చుకుంటే సరిపోతుందట!!

ఆర్బీఐ తీసుకొచ్చిన ఈ మార్పు కస్టమర్లకు చాలా సౌకర్యంగా మారనుంది. ఇప్పటి వరకు రెండు రోజులు ఎదురుచూడాల్సిన అవసరం లేదు. బ్యాంకు పని వేళల్లోనే అదే రోజు డబ్బు వస్తుంది. ఇలా చేయడం వల్ల బ్యాంకుల పనితీరు కూడా మెరుగుపడుతుంది. కస్టమర్ల నమ్మకం కూడా పెరుగుతుంది.

రేంజ్ మార్చిన ఒకే ఒక్క సినిమా.. దుల్కర్ కొత్త చిత్రంలో హీరోయిన్‌గా ఈ అమ్మడు! తెలుగు దర్శకుడితో..

మొత్తానికి, చెక్కుల క్లియరెన్స్ ప్రక్రియ వేగంగా జరగడం వల్ల కస్టమర్లకు సమయం ఆదా అవుతుంది. అత్యవసర ఖర్చుల కోసం డబ్బు త్వరగా అందుబాటులోకి వస్తుంది. అక్టోబర్ 4 నుంచి ప్రారంభమయ్యే ఈ కొత్త విధానం, తరువాత 2026లో మరింత వేగంగా క్లియరెన్స్ దశలోకి వెళ్ళడం భారత బ్యాంకింగ్ రంగంలో పెద్ద మార్పుగా నిలుస్తుంది అని ఆర్థిక నిపుణులు తెలుపుతున్నారు.

Gold prices: ఇందుకే బంగారం ధరలు పెరుగుతున్నాయ్. భారతీయ మార్కెట్లో ఎప్పటికీ!
కృష్ణమ్మ పరవళ్లు.. శ్రీశైలం 10 గేట్లు, సాగర్ 22 గేట్లు ఎత్తివేత.! 3 లక్షల టీఎంసీలకు..
అరుదైన రికార్డ్.. 11 రోజుల్లో దుర్గమ్మ ఆలయానికి రూ. 4.38 కోట్ల ఆదాయం! గత ఏడాదితో పోలిస్తే..
టమాటా వైరస్ కలకలం.. 200కు పైగా కేసులు - 50కి పైగా పాఠశాలల్లో! చిన్నారుల తల్లిదండ్రులకు తీవ్ర ఆందోళన!

Spotlight

Read More →