Mana Mitra: ఏపీలో వారికి గుడ్ న్యూస్! ఇక ఆఫీసుల చుట్టూ తిరగక్కర్లేదు... వాట్సాప్ లోనే ఆ కార్డు! పూర్తిగా ఉచితం... Praja Vedika: నేడు (26/03) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Amaravati: అమరావతిలో ఐకానిక్ హైకోర్టు పనుల జోరు: రికార్డ్ స్థాయిలో రాఫ్ట్ ఫౌండేషన్ పనులు! Praja Vedika: రేపు(25/03) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! New Flyover: రూ.941 కోట్లతో మెగా ప్రాజెక్టు.. ఆ హైవేపై ట్రాఫిక్ కష్టాలకు చెక్! Gas Supply: 3,540 గ్యాస్ సిలిండర్లు సీజ్! ఇక పై అవి కుదరవు... మంత్రి స్పష్టత! Andhrapradesh: ఏపీలో వర్కింగ్ ఉమెన్స్‌కు తీపికబురు... రాష్ట్రవ్యాప్తంగా 'సఖి నివాస్' పేరుతో 30 కొత్త హాస్టళ్లు! Nara Lokesh Action: పుట్టా మహేష్ కేసులో ట్విస్ట్! లోకేష్ సీరియస్.. కీలక ఆదేశాలు జారీ! AP Government: ఏపీలో మున్సిపల్ వార్డుల పునర్విభజన... ప్రభుత్వం కీలక నోటిఫికేషన్ విడుదల! AP Sadarem Slots: ఏపీ దివ్యాంగులకు తీపి కబురు సదరం సర్టిఫికెట్ స్లాట్లు ఓపెన్.. ఇలా బుక్ చేసుకోండిలా! Mana Mitra: ఏపీలో వారికి గుడ్ న్యూస్! ఇక ఆఫీసుల చుట్టూ తిరగక్కర్లేదు... వాట్సాప్ లోనే ఆ కార్డు! పూర్తిగా ఉచితం... Praja Vedika: నేడు (26/03) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Amaravati: అమరావతిలో ఐకానిక్ హైకోర్టు పనుల జోరు: రికార్డ్ స్థాయిలో రాఫ్ట్ ఫౌండేషన్ పనులు! Praja Vedika: రేపు(25/03) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! New Flyover: రూ.941 కోట్లతో మెగా ప్రాజెక్టు.. ఆ హైవేపై ట్రాఫిక్ కష్టాలకు చెక్! Gas Supply: 3,540 గ్యాస్ సిలిండర్లు సీజ్! ఇక పై అవి కుదరవు... మంత్రి స్పష్టత! Andhrapradesh: ఏపీలో వర్కింగ్ ఉమెన్స్‌కు తీపికబురు... రాష్ట్రవ్యాప్తంగా 'సఖి నివాస్' పేరుతో 30 కొత్త హాస్టళ్లు! Nara Lokesh Action: పుట్టా మహేష్ కేసులో ట్విస్ట్! లోకేష్ సీరియస్.. కీలక ఆదేశాలు జారీ! AP Government: ఏపీలో మున్సిపల్ వార్డుల పునర్విభజన... ప్రభుత్వం కీలక నోటిఫికేషన్ విడుదల! AP Sadarem Slots: ఏపీ దివ్యాంగులకు తీపి కబురు సదరం సర్టిఫికెట్ స్లాట్లు ఓపెన్.. ఇలా బుక్ చేసుకోండిలా!

New Railway Line: ఏపీలో కొత్తగా మరో రైల్వే లైన్! రూ.2,853 కోట్లతో.. ఇక 3 గంటల్లో సికింద్రాబాద్!

ఆంధ్రప్రదేశ్–తెలంగాణ రాష్ట్రాల మధ్య రైలు ప్రయాణానికి మరింత వేగం చేరనుంది. నల్లపాడు–బీబీనగర్ మధ్య రెండో రైల్వే లైన్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

Published : 2025-09-02 07:04:00
LPG Gas Price: ఎల్‌పీజీ గ్యాస్‌ వినియోగదారులకు గుడ్‌న్యూస్‌.. నేటి నుంచే తగ్గిన కొత్త ధరలు! పూర్తి వివరాలు ఇవే!

ఆంధ్రప్రదేశ్–తెలంగాణ రాష్ట్రాల మధ్య రైలు ప్రయాణానికి మరింత వేగం చేరనుంది. నల్లపాడు–బీబీనగర్ మధ్య రెండో రైల్వే లైన్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మొత్తం 248 కిలోమీటర్ల ఈ ప్రాజెక్టు రూ.2,853 కోట్ల వ్యయంతో ఆరు దశల్లో పూర్తవనుంది. ఇప్పటికే విష్ణుపురం–కుక్కడం, కుక్కడం–వొలిగొండ మధ్య పనులు ప్రారంభమయ్యాయి. డిసెంబర్ నాటికి కనీసం 30 కిలోమీటర్ల పనులు పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు.

Nominated List: ఏపీలో మరో నాలుగు కార్పొరేషన్లకు డైరెక్టర్ల నియామకం! నామినేటెడ్ లిస్ట్ పూర్తి వివరాలు ఇవిగోండి..

ఈ రైల్వే లైన్‌లో భాగంగా 10 పెద్ద బ్రిడ్జిలు, 259 చిన్న బ్రిడ్జిలు నిర్మించనున్నారు. రెండో దశలో నల్లపాడు–బెల్లంకొండ మధ్య 56 కిలోమీటర్ల పనులకు టెండర్లు పిలవడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. మొత్తం 200 హెక్టార్ల భూమి అవసరం కాగా, ఇందులో 135 హెక్టార్లు ఆంధ్రప్రదేశ్‌లో, 65 హెక్టార్లు తెలంగాణలో ఉన్నాయి.

Pawan Kalyan Speech: చంద్రబాబుపై పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు.. 30 ఏళ్ల పాలనపై ప్రత్యేక సందేశం! ముఖ్యమంత్రిగా కేంద్రంతో..

ప్రస్తుతం ఈ మార్గంలో సింగిల్ లైన్ ఉండటం వల్ల రైళ్లు ఎదురెదురుగా వస్తే ఒకదాన్ని స్టేషన్‌లో నిలిపి వేయాల్సి వస్తోంది. ట్రాక్ సామర్థ్యాన్ని మించి రైళ్లు నడవడం వల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యను దృష్టిలో ఉంచుకొని రెండో లైన్ నిర్మాణానికి కేంద్రం ఆమోదం తెలిపింది.

Tirupathi Special Trains: భక్తులకు శుభవార్త! చర్లపల్లి–తిరుపతి వయా నంద్యాల కొత్త ఎక్స్‌ప్రెస్.. పూర్తి వివరాలు!

ఈ ప్రాజెక్టు పూర్తయితే గుంటూరు నుంచి సికింద్రాబాద్ కేవలం మూడు గంటల్లో చేరుకోవచ్చని అధికారులు వెల్లడించారు. ఇది ప్రయాణికులకు వేగవంతమైన, సౌకర్యవంతమైన రవాణా అందించనుంది. అదనంగా కొత్త రైళ్లు నడిపే అవకాశం కూడా ఉండటంతో ప్రయాణికుల సంఖ్య పెరుగుతుందని అంచనా.

BTS: బీఆర్ఎస్ షాక్‌..! కవిత పీఆర్వోను వాట్సాప్ గ్రూపుల నుంచి తొలగింపు!

ఇన్ఫ్రాస్ట్రక్చర్ విస్తరణలో భాగంగా చేపడుతున్న ఈ ప్రాజెక్టు, రెండు రాష్ట్రాల మధ్య రవాణా వ్యవస్థను మరింత మెరుగుపరచనుంది. రాబోయే సంవత్సరాల్లో రైలు ప్రయాణానికి డిమాండ్ పెరగనున్న నేపథ్యంలో, ఈ రెండో లైన్ ప్రాజెక్టు కీలక పాత్ర పోషించనుంది.

Donald Trump: ఎస్ సీవో లో మోదీ కీలక భేటీ...! రష్యా నుంచి భారత్ కొనుగోళ్లపై ట్రంప్ ఫైర్‌..!
Gold runs: పసిడి పరుగులు.. ఐదు రోజుల్లో రికార్డు స్థాయి పెరుగుదల!
Quantum Computer: అమరావతిలో తొలి క్వాంటం కంప్యూటర్..! 15 లక్షల మందికి ఉపాధి అవకాశాలు!
Praja Vedika: నేడు (2/9) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!
Bumper Offer: ఏపీ యువతకు సువర్ణావకాశం! రూ.50 వేల నుండి రూ.1 లక్ష గెలుచూసుకోవచ్చు! అస్సలు మిస్ అవ్వకండి!

Spotlight

Read More →