ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆదాయ పన్ను చట్టం.. సామాన్యులకు ఊరట, కార్పొరేట్లకు షాక్! వారికి జైలు శిక్ష తగ్గింపు.. Modi Reaction: ప్రపంచంలో 3వ స్థానమే లక్ష్యం.. మోదీ మంత్రం.. నిర్మలమ్మ తంత్రం! ప్రధాని కీలక వ్యాఖ్యలు.. TTD Updates: టీటీడీలో భారీ మార్పు.. ఈవో అనిల్ కుమార్ సింఘాల్ బదిలీ.! కొత్త ఈవోగా ఆయన నియామకం.. Budget 2026-27: సామాన్యుడి జేబుపై ప్రభావం.. ఏవి తగ్గుతాయి? ఏవి పెరుగుతాయి? వారికి పండగే.. Union Budget 2026: చిన్న రైతులే దేశానికి వెన్నెముక.. పశువుల కాపరి నుండి పాడి రైతు వరకు ఆదాయం డబుల్! కేంద్రం బిగ్ అనౌన్స్‌మెంట్.. ఎన్నారైలకు గోల్డెన్ ఛాన్స్! 10% నుండి 24%కి పెంపు - భారత మార్కెట్లోకి డాలర్ల వరద! ప్రపంచ స్థాయి రాజధాని దిశగా: దోహాలో క్రీడా ప్రాంగణాలు, లండన్‌లో టూరిజం ప్రాజెక్టుల పరిశీలన.. అమరావతికి కొత్త హంగులు! బడ్జెట్ బొనాంజా…. కేంద్రం గ్రీన్ సిగ్నల్! ఏపీ మ్యాప్‌నే మార్చబోతున్న మెగా ప్రాజెక్టులు! Union Budget: Union Budget: ఈసారి బడ్జెట్ ప్రసంగం ఒక విశేషం! విద్యార్థులకు కేంద్రం ప్రత్యేక... చరిత్ర సృష్టించనున్న నిర్మలా సీతారామన్... నేడు కేంద్ర బడ్జెట్ 2026-27 ! ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆదాయ పన్ను చట్టం.. సామాన్యులకు ఊరట, కార్పొరేట్లకు షాక్! వారికి జైలు శిక్ష తగ్గింపు.. Modi Reaction: ప్రపంచంలో 3వ స్థానమే లక్ష్యం.. మోదీ మంత్రం.. నిర్మలమ్మ తంత్రం! ప్రధాని కీలక వ్యాఖ్యలు.. TTD Updates: టీటీడీలో భారీ మార్పు.. ఈవో అనిల్ కుమార్ సింఘాల్ బదిలీ.! కొత్త ఈవోగా ఆయన నియామకం.. Budget 2026-27: సామాన్యుడి జేబుపై ప్రభావం.. ఏవి తగ్గుతాయి? ఏవి పెరుగుతాయి? వారికి పండగే.. Union Budget 2026: చిన్న రైతులే దేశానికి వెన్నెముక.. పశువుల కాపరి నుండి పాడి రైతు వరకు ఆదాయం డబుల్! కేంద్రం బిగ్ అనౌన్స్‌మెంట్.. ఎన్నారైలకు గోల్డెన్ ఛాన్స్! 10% నుండి 24%కి పెంపు - భారత మార్కెట్లోకి డాలర్ల వరద! ప్రపంచ స్థాయి రాజధాని దిశగా: దోహాలో క్రీడా ప్రాంగణాలు, లండన్‌లో టూరిజం ప్రాజెక్టుల పరిశీలన.. అమరావతికి కొత్త హంగులు! బడ్జెట్ బొనాంజా…. కేంద్రం గ్రీన్ సిగ్నల్! ఏపీ మ్యాప్‌నే మార్చబోతున్న మెగా ప్రాజెక్టులు! Union Budget: Union Budget: ఈసారి బడ్జెట్ ప్రసంగం ఒక విశేషం! విద్యార్థులకు కేంద్రం ప్రత్యేక... చరిత్ర సృష్టించనున్న నిర్మలా సీతారామన్... నేడు కేంద్ర బడ్జెట్ 2026-27 !

New Railway Line: ఏపీలో కొత్తగా మరో రైల్వే లైన్! రూ.2,853 కోట్లతో.. ఇక 3 గంటల్లో సికింద్రాబాద్!

ఆంధ్రప్రదేశ్–తెలంగాణ రాష్ట్రాల మధ్య రైలు ప్రయాణానికి మరింత వేగం చేరనుంది. నల్లపాడు–బీబీనగర్ మధ్య రెండో రైల్వే లైన్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

Published : 2025-09-02 07:04:00
LPG Gas Price: ఎల్‌పీజీ గ్యాస్‌ వినియోగదారులకు గుడ్‌న్యూస్‌.. నేటి నుంచే తగ్గిన కొత్త ధరలు! పూర్తి వివరాలు ఇవే!

ఆంధ్రప్రదేశ్–తెలంగాణ రాష్ట్రాల మధ్య రైలు ప్రయాణానికి మరింత వేగం చేరనుంది. నల్లపాడు–బీబీనగర్ మధ్య రెండో రైల్వే లైన్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మొత్తం 248 కిలోమీటర్ల ఈ ప్రాజెక్టు రూ.2,853 కోట్ల వ్యయంతో ఆరు దశల్లో పూర్తవనుంది. ఇప్పటికే విష్ణుపురం–కుక్కడం, కుక్కడం–వొలిగొండ మధ్య పనులు ప్రారంభమయ్యాయి. డిసెంబర్ నాటికి కనీసం 30 కిలోమీటర్ల పనులు పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు.

Nominated List: ఏపీలో మరో నాలుగు కార్పొరేషన్లకు డైరెక్టర్ల నియామకం! నామినేటెడ్ లిస్ట్ పూర్తి వివరాలు ఇవిగోండి..

ఈ రైల్వే లైన్‌లో భాగంగా 10 పెద్ద బ్రిడ్జిలు, 259 చిన్న బ్రిడ్జిలు నిర్మించనున్నారు. రెండో దశలో నల్లపాడు–బెల్లంకొండ మధ్య 56 కిలోమీటర్ల పనులకు టెండర్లు పిలవడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. మొత్తం 200 హెక్టార్ల భూమి అవసరం కాగా, ఇందులో 135 హెక్టార్లు ఆంధ్రప్రదేశ్‌లో, 65 హెక్టార్లు తెలంగాణలో ఉన్నాయి.

Pawan Kalyan Speech: చంద్రబాబుపై పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు.. 30 ఏళ్ల పాలనపై ప్రత్యేక సందేశం! ముఖ్యమంత్రిగా కేంద్రంతో..

ప్రస్తుతం ఈ మార్గంలో సింగిల్ లైన్ ఉండటం వల్ల రైళ్లు ఎదురెదురుగా వస్తే ఒకదాన్ని స్టేషన్‌లో నిలిపి వేయాల్సి వస్తోంది. ట్రాక్ సామర్థ్యాన్ని మించి రైళ్లు నడవడం వల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యను దృష్టిలో ఉంచుకొని రెండో లైన్ నిర్మాణానికి కేంద్రం ఆమోదం తెలిపింది.

Tirupathi Special Trains: భక్తులకు శుభవార్త! చర్లపల్లి–తిరుపతి వయా నంద్యాల కొత్త ఎక్స్‌ప్రెస్.. పూర్తి వివరాలు!

ఈ ప్రాజెక్టు పూర్తయితే గుంటూరు నుంచి సికింద్రాబాద్ కేవలం మూడు గంటల్లో చేరుకోవచ్చని అధికారులు వెల్లడించారు. ఇది ప్రయాణికులకు వేగవంతమైన, సౌకర్యవంతమైన రవాణా అందించనుంది. అదనంగా కొత్త రైళ్లు నడిపే అవకాశం కూడా ఉండటంతో ప్రయాణికుల సంఖ్య పెరుగుతుందని అంచనా.

BTS: బీఆర్ఎస్ షాక్‌..! కవిత పీఆర్వోను వాట్సాప్ గ్రూపుల నుంచి తొలగింపు!

ఇన్ఫ్రాస్ట్రక్చర్ విస్తరణలో భాగంగా చేపడుతున్న ఈ ప్రాజెక్టు, రెండు రాష్ట్రాల మధ్య రవాణా వ్యవస్థను మరింత మెరుగుపరచనుంది. రాబోయే సంవత్సరాల్లో రైలు ప్రయాణానికి డిమాండ్ పెరగనున్న నేపథ్యంలో, ఈ రెండో లైన్ ప్రాజెక్టు కీలక పాత్ర పోషించనుంది.

Donald Trump: ఎస్ సీవో లో మోదీ కీలక భేటీ...! రష్యా నుంచి భారత్ కొనుగోళ్లపై ట్రంప్ ఫైర్‌..!
Gold runs: పసిడి పరుగులు.. ఐదు రోజుల్లో రికార్డు స్థాయి పెరుగుదల!
Quantum Computer: అమరావతిలో తొలి క్వాంటం కంప్యూటర్..! 15 లక్షల మందికి ఉపాధి అవకాశాలు!
Praja Vedika: నేడు (2/9) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!
Bumper Offer: ఏపీ యువతకు సువర్ణావకాశం! రూ.50 వేల నుండి రూ.1 లక్ష గెలుచూసుకోవచ్చు! అస్సలు మిస్ అవ్వకండి!

Spotlight

Read More →