నెల్లూరు: గూడురు ఏ-5 కన్వెన్షన్లో ‘మహిళా శక్తి’ సమావేశం... ‘మహిళా శక్తి’ భేటీలో పాల్గొన్న నారా భువనేశ్వరి... అసంఘటిత రంగంలో పనిచేసే శ్రామిక మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చ... మహిళలు అనుకుంటే ఏదైనా సాధించగలరు... కల్తీ మద్యంతో ప్రజల ప్రాణాలు తీస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఏ ఒక్క అభివృద్ధి జరగ లేదు... వైసీపీ పాలనతో అన్ని వర్గాల ప్రజలకు అన్యాయం.
మరిన్ని పొలిటికల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
చేసుకునేందుకు పనులు లేక ఇతర ప్రాంతాలకు వలస వెళ్లే పరిస్థితి... చంద్రబాబు ఎప్పుడూ ప్రజల గురించే ఆలోచిస్తారు... టీడీపీ హయాంలో పేద ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు... టీడీపీ, జనసేన, బీజేపీ కూటమితో రాష్ట్రానికి మంచి జరుగుతుంది. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే రాష్ట్రంలో రాక్షస పాలనలో ఉన్నామేమో అనిపిస్తోంది అని నారా భువనేశ్వరి తెలిపారు.
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
ఇవి కూడా చదవండి:
ఢిల్లీ: ఏపీలో ఎన్డీయే కూటమిదే ఘనవిజయం!! ఏపీలో ఎన్డీయే కూటమికి 18కిపైగా..
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్!! హైకోర్టు వ్యాఖ్యానించిన కొద్దిసేపటికే!!
ఏపీలో ఎన్డీఏ కూటమికి లోక్సత్తా మద్దతు!! నిజాయితీగా రాష్ట్ర భవిష్యత్ కోసమే.. జయప్రకాష్ నారాయణ
ఆంధ్ర పోలీసులపై చర్యలకు సిద్ధమవుతున్న కేంద్ర ఎలక్షన్ కమిషన్? ఫిర్యాదుల విలువ!
ఆ దేశంలో రెండు పెళ్లిళ్లు చేసుకోవాల్సిందే.. లేదంటే శిక్ష!! అరె అబ్బాయిలు సర్దేసుకొండి బట్టలు ఇంకా!
సోషల్ మీడియా పై స్పెషల్ ఫోకస్ పెట్టిన సీఈసీ!! హద్దు దాటారో డేంజర్ బెల్!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి