New Flyover: రూ.941 కోట్లతో మెగా ప్రాజెక్టు.. ఆ హైవేపై ట్రాఫిక్ కష్టాలకు చెక్! Gas Supply: 3,540 గ్యాస్ సిలిండర్లు సీజ్! ఇక పై అవి కుదరవు... మంత్రి స్పష్టత! Andhrapradesh: ఏపీలో వర్కింగ్ ఉమెన్స్‌కు తీపికబురు... రాష్ట్రవ్యాప్తంగా 'సఖి నివాస్' పేరుతో 30 కొత్త హాస్టళ్లు! Nara Lokesh Action: పుట్టా మహేష్ కేసులో ట్విస్ట్! లోకేష్ సీరియస్.. కీలక ఆదేశాలు జారీ! AP Government: ఏపీలో మున్సిపల్ వార్డుల పునర్విభజన... ప్రభుత్వం కీలక నోటిఫికేషన్ విడుదల! AP Sadarem Slots: ఏపీ దివ్యాంగులకు తీపి కబురు సదరం సర్టిఫికెట్ స్లాట్లు ఓపెన్.. ఇలా బుక్ చేసుకోండిలా! Ration Cards: ఏపీలో వారికి ప్రత్యేక గుర్తింపు కార్డులు, సింగిల్ రేషన్ కార్డులు! రాయితీపై సీఎన్‌జీ ఆటోలు పంపిణీ... Amaravathi: సీడ్ యాక్సెస్ రోడ్‌కు రాజమార్గం.. స్టీల్ బ్రిడ్జ్ పనుల్లో భారీ మార్పులు! Kuppam: ఏపీలో ఆ ప్రాంతానికి మహర్దశ... రూ. 7,121 కోట్ల పెట్టుబడులతో 17 పరిశ్రమలు! Prajavedhika: లక్షకు పదివేల ఆశ.. కట్ చేస్తే రూ. 47 లక్షలు మాయం! 16 గజాల కోసం... 14 నెలలుగా పోలీసులకు చిక్కని ఆ 'గోడ' రహస్యం! New Flyover: రూ.941 కోట్లతో మెగా ప్రాజెక్టు.. ఆ హైవేపై ట్రాఫిక్ కష్టాలకు చెక్! Gas Supply: 3,540 గ్యాస్ సిలిండర్లు సీజ్! ఇక పై అవి కుదరవు... మంత్రి స్పష్టత! Andhrapradesh: ఏపీలో వర్కింగ్ ఉమెన్స్‌కు తీపికబురు... రాష్ట్రవ్యాప్తంగా 'సఖి నివాస్' పేరుతో 30 కొత్త హాస్టళ్లు! Nara Lokesh Action: పుట్టా మహేష్ కేసులో ట్విస్ట్! లోకేష్ సీరియస్.. కీలక ఆదేశాలు జారీ! AP Government: ఏపీలో మున్సిపల్ వార్డుల పునర్విభజన... ప్రభుత్వం కీలక నోటిఫికేషన్ విడుదల! AP Sadarem Slots: ఏపీ దివ్యాంగులకు తీపి కబురు సదరం సర్టిఫికెట్ స్లాట్లు ఓపెన్.. ఇలా బుక్ చేసుకోండిలా! Ration Cards: ఏపీలో వారికి ప్రత్యేక గుర్తింపు కార్డులు, సింగిల్ రేషన్ కార్డులు! రాయితీపై సీఎన్‌జీ ఆటోలు పంపిణీ... Amaravathi: సీడ్ యాక్సెస్ రోడ్‌కు రాజమార్గం.. స్టీల్ బ్రిడ్జ్ పనుల్లో భారీ మార్పులు! Kuppam: ఏపీలో ఆ ప్రాంతానికి మహర్దశ... రూ. 7,121 కోట్ల పెట్టుబడులతో 17 పరిశ్రమలు! Prajavedhika: లక్షకు పదివేల ఆశ.. కట్ చేస్తే రూ. 47 లక్షలు మాయం! 16 గజాల కోసం... 14 నెలలుగా పోలీసులకు చిక్కని ఆ 'గోడ' రహస్యం!

New Railway Line: ఏపీలో కొత్త రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్! తగ్గనున్న 70 కి.మీ దూరం... త్వరలో DPR సిద్ధం!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మచిలీపట్నం-రేపల్లె రైల్వే లైన్ నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదనలకు రైల్వే శాఖ సానుకూలంగా స్పందించింది. ఈ లైన్‌ కోసం డీపీఆర్ సిద్ధం చేసి

Published : 2025-09-10 13:31:00
India Pakistan match: భారత్ పాక్ మ్యాచ్ పై ఉత్సాహం ఆందోళనలు.. మ్యాచ్ జరగాలా వద్దా!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మచిలీపట్నం-రేపల్లె రైల్వే లైన్ నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదనలకు రైల్వే శాఖ సానుకూలంగా స్పందించింది. ఈ లైన్‌ కోసం డీపీఆర్ సిద్ధం చేసి రైల్వే బోర్డు వద్దకు పంపగా, దివిసీమ ప్రజల చిరకాల కోరిక నెరవేరబోతోందని మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి వెల్లడించారు. ఆయన చొరవతో ఈ ప్రాజెక్టు దిశగా ముందడుగు పడింది.

Heavy Rains: ఏపీలో మరో నాలుగు రోజులు భారీ వర్షాలు! ఆ జిల్లాలకు రెడ్ అలెర్ట్.. గంటకు 60 కి.మీ. వేగంతో.!

రైల్వే బోర్డు ఛైర్మన్ సతీష్‌కుమార్‌తో పాటు పలువురు రైల్వే అధికారులను ఎంపీ బాలశౌరి కలుసుకుని ప్రాజెక్టు ప్రాధాన్యతను వివరించారు. డీపీఆర్ పూర్తి చేయాలని, త్వరగా అనుమతులు మంజూరు చేయాలని ఆయన కోరారు. దీనికి బోర్డు ఛైర్మన్ సానుకూలంగా స్పందించి, త్వరలోనే ఈ లైన్ పనులను వేగవంతం చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో ఈ ప్రాజెక్టు పట్ల ఆశలు పెరిగాయి.

UK News: యూకే వీసాలపై కొరడా.. వెనక్కి పిలవండి.. 20,000 మంది భారతీయుల భవితవ్యం ప్రశ్నార్థకం!

ఈ లైన్‌ అందుబాటులోకి వస్తే విజయవాడ జంక్షన్ మీదుగా వెళ్లే హౌరా-చెన్నై రైళ్ల రద్దీ తగ్గనుంది. అంతేకాకుండా సుమారు 70 కి.మీ దూరం తగ్గడం వల్ల ప్రయాణ సమయం గణనీయంగా ఆదా అవుతుంది. సరకు రవాణా ఖర్చులు కూడా తగ్గుతాయని అధికారులు చెబుతున్నారు. మచిలీపట్నం పోర్టు పూర్తికానుండటంతో ఈ రైల్వే లైన్ మరింత కీలకంగా మారనుంది.

Formers: పత్తి రైతులకు కొత్త రూల్స్‌..! పంట అమ్మాలంటే అది తప్పనిసరి..!

మొత్తం 131.30 కి.మీ పొడవుతో ఈ లైన్ ప్రతిపాదించబడింది. ఇందులో మచిలీపట్నం-రేపల్లె 45.30 కి.మీలు, రేపల్లె-బాపట్ల 48.30 కి.మీలు ఉండనున్నాయి. ఈ లైన్ రేపల్లె, నిజాంపట్నం, బాపట్ల మీదుగా వెళ్తుంది. దీంతో కోస్తా తీర ప్రాంత అభివృద్ధికి ఇది దోహదం అవుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

SBI Bumper Offer: ఎస్బిఐ బంపర్ ఆఫర్! వారికి రూ.1.60 కోట్ల వరకు బెనిఫిట్స్! పూర్తిగా ఉచితం!

అంతేకాకుండా, కృష్ణా జిల్లాలో ట్రాఫిక్ తగ్గించేందుకు రైల్వే ఓవర్ బ్రిడ్జిలు (ROBలు), అండర్ బ్రిడ్జిలు నిర్మించాలని ఎంపీ బాలశౌరి రైల్వే బోర్డు అధికారులను కోరారు. రామవరప్పాడు, గూడవల్లి, బందరు పోర్టు, గుడివాడ, పెడన తదితర ప్రాంతాల్లో ఈ బ్రిడ్జిలు అవసరమని వివరించారు. అదనంగా, మచిలీపట్నం నుండి తిరుపతికి రోజువారీ రైలు నడపాలని కూడా అభ్యర్థించారు. ప్రజలకు సౌకర్యం కల్పించేందుకు త్వరలో చర్యలు తీసుకుంటామని రైల్వే బోర్డు హామీ ఇచ్చింది.

Murder : పల్నాడు యువకుడి హత్య.. స్నేహం నుండి శోకంగా మారిన ఘటన!
UPI మార్కెట్‌లో ఫోన్‌పే ఆధిపత్యం..! నెలలోనే రూ.24 లక్షల కోట్ల లావాదేవీలు!
Anantapur: ఒకే వేదికపై తెదేపా, జనసేన, భాజపా ప్రజాప్రతినిధులు, నాయకులు.. కూటమి వేడుకకు అనంత సిద్ధం
Visa: భారత విద్యార్థులకు కెనడా భారీ షాక్..! రికార్డు స్థాయి వీసా నిరాకరణలు..!
Trump Post: ట్రంప్ కఠిన నిర్ణయంతో భారత్ ఉక్కిరిబిక్కిరి.. సుంకాలు పెంచిన అమెరికా..!

Spotlight

Read More →