Simhadri Appanna: సింహాద్రి అప్పన్నను దర్శించుకున్న భారత క్రికెటర్లు.. టీ20 మ్యాచ్‌కు ముందు! ICC counters: ఇండియా వెళ్లడం సేఫ్ కాదన్న బంగ్లా వాదన.. ICC కౌంటర్! T20 World Cup 2026: మొన్న బంగ్లాదేశ్.. నేడు పాకిస్తాన్.. టీ20 వరల్డ్ కప్‌లో ఐసీసీ అనూహ్య మార్పులు..!! T20 World Cup 2026: ఆటగాళ్లకు బీసీబీ వెన్నుపోటు.. వివాదాస్పద అధికారికి మళ్ళీ పీఠం.. టీ20 వరల్డ్ కప్ నుండి బంగ్లా అవుట్.!! Suryakumar: భార్య సలహానే టర్నింగ్ పాయింట్.. సూర్యకుమార్ సంచలన వ్యాఖ్యలు! T20 World Cup: గ్రూప్-Cలో స్కాట్లాండ్.. T20 వరల్డ్ కప్ కొత్త షెడ్యూల్ ఇదే! ICC: టీ20 వరల్డ్ కప్‌లో బంగ్లాదేశ్ స్థానంలో ఆ పేరు..!. ఐసీసీ అధికారిక ప్రకటన! Bangladesh out : T20 WC నుంచి బంగ్లాదేశ్ ఔట్.. స్కాట్లాండ్‌కు గోల్డెన్ ఛాన్స్! Bangladesh: క్రీడకే కాదు.. కృతజ్ఞతకూ దూరమైన బంగ్లాదేశ్.. భద్రతా కారణమా.. లేక రాజకీయ లెక్కలా! Rohit Sharma: ఇది డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్ అవుతుంది.. రోహిత్ శర్మ! Simhadri Appanna: సింహాద్రి అప్పన్నను దర్శించుకున్న భారత క్రికెటర్లు.. టీ20 మ్యాచ్‌కు ముందు! ICC counters: ఇండియా వెళ్లడం సేఫ్ కాదన్న బంగ్లా వాదన.. ICC కౌంటర్! T20 World Cup 2026: మొన్న బంగ్లాదేశ్.. నేడు పాకిస్తాన్.. టీ20 వరల్డ్ కప్‌లో ఐసీసీ అనూహ్య మార్పులు..!! T20 World Cup 2026: ఆటగాళ్లకు బీసీబీ వెన్నుపోటు.. వివాదాస్పద అధికారికి మళ్ళీ పీఠం.. టీ20 వరల్డ్ కప్ నుండి బంగ్లా అవుట్.!! Suryakumar: భార్య సలహానే టర్నింగ్ పాయింట్.. సూర్యకుమార్ సంచలన వ్యాఖ్యలు! T20 World Cup: గ్రూప్-Cలో స్కాట్లాండ్.. T20 వరల్డ్ కప్ కొత్త షెడ్యూల్ ఇదే! ICC: టీ20 వరల్డ్ కప్‌లో బంగ్లాదేశ్ స్థానంలో ఆ పేరు..!. ఐసీసీ అధికారిక ప్రకటన! Bangladesh out : T20 WC నుంచి బంగ్లాదేశ్ ఔట్.. స్కాట్లాండ్‌కు గోల్డెన్ ఛాన్స్! Bangladesh: క్రీడకే కాదు.. కృతజ్ఞతకూ దూరమైన బంగ్లాదేశ్.. భద్రతా కారణమా.. లేక రాజకీయ లెక్కలా! Rohit Sharma: ఇది డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్ అవుతుంది.. రోహిత్ శర్మ!

India Pakistan match: భారత్ పాక్ మ్యాచ్ పై ఉత్సాహం ఆందోళనలు.. మ్యాచ్ జరగాలా వద్దా!

భారత్-పాకిస్థాన్ మధ్య జరిగే క్రికెట్ పోరుకి ఎప్పుడూ ప్రత్యేక ఆకర్షణ. ఇది కేవలం ఆట మాత్రమే కాకుండా భావోద్వేగాల సమరం కూడా. రాబోయే ఆసియా కప్‌లో భాగంగా ఈనెల 14న భార

Published : 2025-09-10 13:13:00
Heavy Rains: ఏపీలో మరో నాలుగు రోజులు భారీ వర్షాలు! ఆ జిల్లాలకు రెడ్ అలెర్ట్.. గంటకు 60 కి.మీ. వేగంతో.!

భారత్-పాకిస్థాన్ మధ్య జరిగే క్రికెట్ పోరుకి ఎప్పుడూ ప్రత్యేక ఆకర్షణ. ఇది కేవలం ఆట మాత్రమే కాకుండా భావోద్వేగాల సమరం కూడా. రాబోయే ఆసియా కప్‌లో భాగంగా ఈనెల 14న భారత జట్టు పాకిస్థాన్తో తలపడనుంది. అయితే, ఇరు దేశాల మధ్య ప్రస్తుత రాజకీయ, సరిహద్దు పరిస్థితుల దృష్ట్యా ఈ మ్యాచ్‌పై తీవ్రమైన చర్చలు నెట్టింట జరుగుతున్నాయి.

UK News: యూకే వీసాలపై కొరడా.. వెనక్కి పిలవండి.. 20,000 మంది భారతీయుల భవితవ్యం ప్రశ్నార్థకం!

క్రికెట్ అభిమానులు మాత్రం ఈ మ్యాచ్ కోసం ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. స్టేడియంలో ఆడకపోయినా, టీవీ లేదా మొబైల్ స్క్రీన్ ముందు కూర్చుని చూడాలన్న ఆత్రుత ఎక్కువ. “భారత్-పాక్ మ్యాచ్ అంటే యుద్ధరంగమే” అని అభిమానులు అంటున్నారు. ఆటగాళ్ల ప్రదర్శనను చూడాలన్న కుతూహలం, ఎవరు గెలుస్తారన్న ఊహాగానాలు చర్చనీయాంశమవుతున్నాయి.

Formers: పత్తి రైతులకు కొత్త రూల్స్‌..! పంట అమ్మాలంటే అది తప్పనిసరి..!

అయితే మరోవైపు, ఈ మ్యాచ్‌పై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి జ్ఞాపకాలు ఇంకా చెదరని వేళ, పాకిస్థాన్‌తో ఆట ఆడడంపై అనేకమంది అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. “మన శత్రువుతో మైదానంలో పోటీ అంటే దేశానికి అవమానం” అని పలువురు అభిప్రాయపడుతున్నారు. సోషల్ మీడియాలో విమర్శల తుఫాన్ నడుస్తోంది.

SBI Bumper Offer: ఎస్బిఐ బంపర్ ఆఫర్! వారికి రూ.1.60 కోట్ల వరకు బెనిఫిట్స్! పూర్తిగా ఉచితం!

టీమ్ ఇండియా ఆటగాడు శుభ్‌మన్ గిల్, “ఆట మొదలెడదామా?” అంటూ చేసిన ట్వీట్ కొత్త వివాదానికి కారణమైంది. ఒక మాజీ ఆర్మీ ఆఫీసర్ ఆ ట్వీట్‌కు రిప్లై ఇస్తూ, “మన శత్రువుతో ఆడే రోజు మీ ఆట ముగిసిపోతుంది” అని వ్యాఖ్యానించారు. ఈ స్పందన నెట్టింట వైరల్‌గా మారింది. కొందరు ఆ ఆర్మీ ఆఫీసర్ వ్యాఖ్యను సమర్థిస్తుండగా, మరికొందరు ఆటను రాజకీయాలతో కలపకూడదని అంటున్నారు.

Murder : పల్నాడు యువకుడి హత్య.. స్నేహం నుండి శోకంగా మారిన ఘటన!

సోషల్ మీడియాలో రెండు వర్గాల మధ్య వాదోపవాదాలు జరుగుతున్నాయి. “పహల్గామ్ అటాక్ మర్చిపోయారా?” “ఉగ్రదాడుల్లో ప్రాణాలు కోల్పోయిన సైనికులకు ఇది అవమానం” అని మండిపడుతున్నారు.  “క్రీడలు ఎప్పుడూ రాజకీయాలకు అతీతం” “మైదానంలో భారత్ విజయమే మనకు సమాధానం అవుతుంది” అని చెబుతున్నారు.

UPI మార్కెట్‌లో ఫోన్‌పే ఆధిపత్యం..! నెలలోనే రూ.24 లక్షల కోట్ల లావాదేవీలు!

బీసీసీఐ పాకిస్థాన్‌తో మ్యాచ్ ఆడేందుకు సిద్ధమవ్వడం కూడా చర్చనీయాంశం. కొందరు రాజకీయ విశ్లేషకులు, “భారత్-పాక్ మధ్య ద్వైపాక్షిక సిరీస్ నిలిపివేసినప్పటికీ, ఐసీసీ టోర్నమెంట్‌ల్లో ఆడాల్సిందేనని బీసీసీఐ చెబుతోంది. కానీ ఇది సరైన సమయం కాదు” అని అంటున్నారు. మరికొందరు మాత్రం, “ఐసీసీ నియమాలు ఉన్నంత వరకు భారత్ వెనక్కి తగ్గలేడు” అని వివరిస్తున్నారు.

Anantapur: ఒకే వేదికపై తెదేపా, జనసేన, భాజపా ప్రజాప్రతినిధులు, నాయకులు.. కూటమి వేడుకకు అనంత సిద్ధం

ఈ వివాదంలో ఒకవైపు జవాన్ల త్యాగం గుర్తుకు వస్తోంది. ప్రతిసారీ సరిహద్దులో ఉగ్రదాడులు జరిగేటప్పుడు, సాధారణ ప్రజలతో పాటు క్రీడాభిమానులు కూడా ఆవేదన చెందుతారు. అలాంటి సమయంలో శత్రువుతో ఆట ఆడటం న్యాయమా అనే ప్రశ్న సహజంగానే తలెత్తుతోంది.

Visa: భారత విద్యార్థులకు కెనడా భారీ షాక్..! రికార్డు స్థాయి వీసా నిరాకరణలు..!

భారత్-పాక్ మ్యాచ్ కేవలం క్రికెట్ కాదు, కోట్లాది భారతీయుల మనసులో ఒక ప్రత్యేక స్థానం కలిగి ఉంటుంది. కానీ దేశ భద్రత, జవాన్ల త్యాగం, ప్రజల భావోద్వేగాలను పక్కన పెట్టలేము. ఆటను ఆటగా చూడాలనుకునేవారూ, దేశ గౌరవాన్ని ముందుపెట్టేవారూ – ఇరువురి వాదనలు బలంగానే ఉన్నాయి. చివరికి ఈ మ్యాచ్ ఆడుతారా లేదా అన్నది ఒక వైపు ఐసీసీ నిర్ణయం, మరోవైపు బీసీసీఐ ధైర్యంపై ఆధారపడి ఉంటుంది. ఏది జరిగినా, ఈ వివాదం మాత్రం భారతీయుల హృదయాల్లో చర్చనీయాంశంగానే మిగిలిపోతుంది

Trump Post: ట్రంప్ కఠిన నిర్ణయంతో భారత్ ఉక్కిరిబిక్కిరి.. సుంకాలు పెంచిన అమెరికా..!
నేపాల్ లో చిక్కుకున్న ఆంధ్ర వారి తక్షణ సహాయం కోసం నారా లోకేష్ రంగంలోకి! ఎమర్జెన్సీ ప్లాన్! సహాయం కొరకు సంప్రదించ వలసిన అత్యవసర నెంబర్లు!
Local Body Elections: నాలుగు దశల్లో ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు! షెడ్యూల్ ఇదే!
Medical college: ఏపీలో 10 కొత్త మెడికల్‌ కాలేజీలు..! పీపీపీ విధానంలో నిర్మాణానికి గ్రీన్‌సిగ్నల్‌!
New Airport: ఏపీలో ఆ ప్రాంతం ప్రజలకు శుభవార్త! కొత్తగా విమానాశ్రయం.. రూ.916 కోట్లతో! ఆ జిల్లా దశ తిరిగినట్లే!
Nara Lokesh: నారా లోకేష్ అనంతపురం పర్యటన రద్దు! ఎందుకంటే!

Spotlight

Read More →