బూతు రాజకీయాలే వైసీపీ సిద్ధాంతం..! జగన్‌పై అనగాని తీవ్ర విమర్శలు! రైతులకు కీలక హెచ్చరిక..! ఈ పని చేయకపోతే పీఎం కిసాన్ డబ్బులు నిలిపివేత..! పార్టీ సీనియర్ నేతలతో చంద్రబాబు టెలికాన్ఫెరెన్స్! ముఖ్యాంశాలు... Central Govt Schemes: కేంద్రం కీలక నిర్ణయంతో ఆంధ్రప్రదేశ్‌లో తాగునీటి ప్రాజెక్టులకు మహర్దశ..!! చేనేతకు గోల్డెన్ ఛాన్స్..! ఏపీలో 3 టెక్స్‌టైల్ పార్కులు ప్లస్ మ్యూజియం! AP Budget 2026: 16వ ఆర్థిక సంఘం నిధుల్లో వాటా పెంపు.. ఏకంగా రూ. 64,362 కోట్లు కేటాయింపు! వందే భారత్ కాదు… ఇది అసలైన హైస్పీడ్ రైల్! తెలుగు రాష్ట్రాల గేమ్ ఛేంజర్! Chandrababu Naidu: పునర్నిర్మాణాన్ని జీర్ణించుకోలేకే వైసీపీలో ఫ్రస్టేషన్..! శాంతిభద్రతలపై సీఎం స్ట్రిక్ట్ వార్నింగ్! ప్రతి భారతీయుడిపై రూ.1.34 లక్షల అప్పు…! అసలు కారణం ఇదే..! ఏపీకి బడ్జెట్ ధమాకా... రూ. 14,000 కోట్లతో భారీ చిప్ పరిశ్రమ! ఆ జిల్లా దశ తిరిగినట్లే... బూతు రాజకీయాలే వైసీపీ సిద్ధాంతం..! జగన్‌పై అనగాని తీవ్ర విమర్శలు! రైతులకు కీలక హెచ్చరిక..! ఈ పని చేయకపోతే పీఎం కిసాన్ డబ్బులు నిలిపివేత..! పార్టీ సీనియర్ నేతలతో చంద్రబాబు టెలికాన్ఫెరెన్స్! ముఖ్యాంశాలు... Central Govt Schemes: కేంద్రం కీలక నిర్ణయంతో ఆంధ్రప్రదేశ్‌లో తాగునీటి ప్రాజెక్టులకు మహర్దశ..!! చేనేతకు గోల్డెన్ ఛాన్స్..! ఏపీలో 3 టెక్స్‌టైల్ పార్కులు ప్లస్ మ్యూజియం! AP Budget 2026: 16వ ఆర్థిక సంఘం నిధుల్లో వాటా పెంపు.. ఏకంగా రూ. 64,362 కోట్లు కేటాయింపు! వందే భారత్ కాదు… ఇది అసలైన హైస్పీడ్ రైల్! తెలుగు రాష్ట్రాల గేమ్ ఛేంజర్! Chandrababu Naidu: పునర్నిర్మాణాన్ని జీర్ణించుకోలేకే వైసీపీలో ఫ్రస్టేషన్..! శాంతిభద్రతలపై సీఎం స్ట్రిక్ట్ వార్నింగ్! ప్రతి భారతీయుడిపై రూ.1.34 లక్షల అప్పు…! అసలు కారణం ఇదే..! ఏపీకి బడ్జెట్ ధమాకా... రూ. 14,000 కోట్లతో భారీ చిప్ పరిశ్రమ! ఆ జిల్లా దశ తిరిగినట్లే...

Annadata Sukhibava: అన్నదాత సుఖీభవ! రేపటితో ఆఖరి గడువు..! మిస్ చేస్తే నిరాశే!

 ఆంధ్రప్రదేశ్ రైతులకు ముఖ్య గమనిక. రైతన్నలకు అండగా ఉండేందుకు ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ పథకం కింద అర్హులై

Published : 2025-08-24 15:53:00
Pawan kalyan Meeting: పవన్‌ కళ్యాణ్ మూడు రోజుల పర్యటన.. పార్లమెంటరీ నియోజకవర్గాలవారీగా సమీక్ష, కీలక నిర్ణయాలు!

ఆంధ్రప్రదేశ్ రైతులకు ముఖ్య గమనిక. రైతన్నలకు అండగా ఉండేందుకు ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ పథకం కింద అర్హులైన రైతులకు తొలి విడతలో రూ.7,000 సాయం అందించారు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం రూ.5,000, కేంద్రం పీఎం కిసాన్ యోజన కింద రూ.2,000 ఇచ్చింది. అయితే సాంకేతిక సమస్యల కారణంగా కొంతమంది రైతులకు ఈ సాయం అందలేదు. అలాంటి రైతులకు మరోసారి దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించగా, ఆ గడువు ఆగస్ట్ 25వ తేదీతో (రేపటితో) ముగియనుంది.

USA: ఉక్రెయిన్‌కు అమెరికా భారీ సాయం..! 3,350 ERAM క్షిపణులు త్వరలో!

వ్యవసాయ శాఖ అధికారులు రైతులు చివరి తేదీకి ముందే దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తున్నారు. సాయం రాకపోవడానికి కారణాలుగా లబ్ధిదారుల మరణం, బ్యాంకు ఖాతాలకు ఎన్‌పీసీఐ మ్యాపింగ్ లేకపోవడం, ఆధార్ సీడింగ్ చేయకపోవడం, ఈ-కేవైసీ పెండింగ్‌లో ఉండటం, భూముల క్రయవిక్రయాలు, కట్నం లేదా బదలాయింపులు వంటి అంశాలను అధికారులు పేర్కొన్నారు. సమస్యలు పరిష్కరించుకుంటే పెండింగ్‌లో ఉన్న రైతులకు కూడా ఈ సాయం అందుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.

janhvi kapoor: పరమ్ సుందరి చుట్టూ చర్చ.. జాన్వీ కపూర్‌పై విమర్శలు!

ఇదిలా ఉంటే, కేంద్ర పీఎం కిసాన్ యోజనతో కలిపి ఏపీ ప్రభుత్వం ఏటా రూ.20,000 సాయం రైతులకు అందిస్తోంది. ఇందులో కేంద్రం రూ.6,000, రాష్ట్రం రూ.14,000 కలిపి మూడు విడతలుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తారు. ఈ క్రమంలోనే ఆగస్ట్ 4న తొలి విడతగా రూ.7,000ను 47 లక్షల మంది రైతుల ఖాతాల్లో జమ చేశారు.

Property Rights: మీరు మీ ఆస్తిని పిల్లలకు ఇవ్వాలనుకుంటున్నారా? 98% మందికి తెలియని ఆ మార్గం ఇదే - ఎలాంటి గొడవలు ఉండవ్!
Formers: రైతులకు గుడ్ న్యూస్! బ్యాంక్ రుణాలకు ఇంక ఎలాంటి ఇబ్బందులు ఉండవు!
Asteroid Threat: భూమి బద్దలయ్యే సమయం వచ్చింది.. చంద్రుడిపై ఉల్కాపాతం, సైంటిస్టులు వార్నింగ్!
Bahrain Incident: బహరేన్ లో 5గురు తెలుగు వాసులకు రెండేళ్ల జైలుశిక్ష! భారీ జరిమాన.. ఎందుకో తెలుసా.?
New Liquor Brands: ఏపీలో ఆ మద్యం బ్రాండ్లకు బ్రేక్ - ధరలు మార్పు, ఇక నుంచి..! వాటిలో చాలావరకు...
AirtelDown : ఎయిర్‌టెల్ ఇంటర్నెట్ డౌన్.. యూజర్ల ఇబ్బందులు!
AP Govt: అదానీ సోలార్ ప్రాజెక్ట్‌పై ఏపీ సర్కారు తాజా నిర్ణయం..! భూకేటాయింపుకు..!

Spotlight

Read More →