Pawan Kalayan: రఘురామరాజుపై దాడిని ఖండించిన పవన్ కల్యాణ్: "దీని వెనుక పెద్ద కుట్ర కోణం ఉంది!" Attack on Deputy Speaker: వేడుకల్లో రణరంగం - తృటిలో తప్పిన ప్రమాదం.. రఘురామకృష్ణరాజుపై రాళ్లు, మేకులతో దాడి! Nara Lokesh: గ్లోబల్ స్టార్‌కు లోకేశ్ ప్రశంసలు.. క్రమశిక్షణ, అంకితభావంలో చరణ్ మా అందరికీ గర్వకారణం.. Bhuvaneshwari: ప్రజాసేవే పరమావధిగా ఎన్టీఆర్ ట్రస్ట్.. త్వరలో విజయవాడ , అనంతపురంలో.. మహిళలు ఆర్థికశక్తిగా ఎదగాలి! Kuppam: కుప్పంలో ముగిసిన భువనేశ్వరి పర్యటన: ఆత్మీయ పలకరింపులు.. ధైర్యం నింపే భరోసా! AP Assembly: 2026 పునర్విభజన పక్కా.. రాష్ట్రంలో అదనంగా 88 కొత్త నియోజకవర్గాలు! India-China: కఠిన శ్రమతోనే భారత్, చైనా ప్రగతి.. చైనా రాయబారి కీలక వ్యాఖ్యలు! CM Breakfast Scheme 2026: సర్కారీ విద్యార్థులకు గుడ్ న్యూస్.. వచ్చే ఏడాది నుంచి స్కూళ్లలోనే వేడివేడి టిఫిన్! AP Cabinet: చారిత్రక నిర్ణయం! అమరావతే ఏపీ శాశ్వత రాజధాని.. కేబినెట్ గ్రీన్ సిగ్నల్! Prajavedhika: టీడీపీ గ్రీవెన్స్‌కు వెల్లువెత్తిన అర్జీలు! బాధితుల కష్టాలు.. ఒకదానిని మించి మరొకటి విని చలించిన నేతలు! Pawan Kalayan: రఘురామరాజుపై దాడిని ఖండించిన పవన్ కల్యాణ్: "దీని వెనుక పెద్ద కుట్ర కోణం ఉంది!" Attack on Deputy Speaker: వేడుకల్లో రణరంగం - తృటిలో తప్పిన ప్రమాదం.. రఘురామకృష్ణరాజుపై రాళ్లు, మేకులతో దాడి! Nara Lokesh: గ్లోబల్ స్టార్‌కు లోకేశ్ ప్రశంసలు.. క్రమశిక్షణ, అంకితభావంలో చరణ్ మా అందరికీ గర్వకారణం.. Bhuvaneshwari: ప్రజాసేవే పరమావధిగా ఎన్టీఆర్ ట్రస్ట్.. త్వరలో విజయవాడ , అనంతపురంలో.. మహిళలు ఆర్థికశక్తిగా ఎదగాలి! Kuppam: కుప్పంలో ముగిసిన భువనేశ్వరి పర్యటన: ఆత్మీయ పలకరింపులు.. ధైర్యం నింపే భరోసా! AP Assembly: 2026 పునర్విభజన పక్కా.. రాష్ట్రంలో అదనంగా 88 కొత్త నియోజకవర్గాలు! India-China: కఠిన శ్రమతోనే భారత్, చైనా ప్రగతి.. చైనా రాయబారి కీలక వ్యాఖ్యలు! CM Breakfast Scheme 2026: సర్కారీ విద్యార్థులకు గుడ్ న్యూస్.. వచ్చే ఏడాది నుంచి స్కూళ్లలోనే వేడివేడి టిఫిన్! AP Cabinet: చారిత్రక నిర్ణయం! అమరావతే ఏపీ శాశ్వత రాజధాని.. కేబినెట్ గ్రీన్ సిగ్నల్! Prajavedhika: టీడీపీ గ్రీవెన్స్‌కు వెల్లువెత్తిన అర్జీలు! బాధితుల కష్టాలు.. ఒకదానిని మించి మరొకటి విని చలించిన నేతలు!

Haj Pilgrims: ఏపీలో హజ్ యాత్రికులకు గుడ్ న్యూస్! ఒక్కొక్కరికి రూ.1 లక్ష సాయం..!

 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2026 హజ్ యాత్రకు వెళ్లే వారికి శుభవార్త అందించింది. రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్ ప్రకటించిన ప్రకారం, వి

Published : 2025-08-12 14:49:00
Polavaram Project: పోలవరం పునాదులపై కొత్త ఉత్సాహం.. ప్రతీక్షణం పనుల పర్యవేక్షణ! మంత్రి సమీక్ష..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2026 హజ్ యాత్రకు వెళ్లే వారికి శుభవార్త అందించింది. రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్ ప్రకటించిన ప్రకారం, విజయవాడ ఎంబార్కేషన్ పాయింట్ ద్వారా యాత్రకు వెళ్లే ప్రతి యాత్రికుడికి రూ.1 లక్ష ఆర్థిక సాయం అందించనున్నారు. 2,649 దరఖాస్తులలో 2,314 మంది అర్హులుగా గుర్తించబడ్డారు. ఇందులో 389 మంది విజయవాడను మొదటి ప్రాధాన్యంగా, 627 మంది రెండవ ప్రాధాన్యంగా ఎంచుకున్నారు.

Sameera reddy: 13 ఏళ్ల తర్వాత రీఎంట్రీ.. అభిమానులను పలకరించేందుకు సిద్ధమైన సమీరా రెడ్డి!

మంత్రి ఫరూక్ మాట్లాడుతూ, విజయవాడ ఎంబార్కేషన్ ద్వారా వెళ్లే యాత్రికులకు అదనంగా పడే రూ.70 వేల భారం ప్రభుత్వం భరించనుందని చెప్పారు. గత ఏడాది కూడా 72 మందికి ఒక్కొక్కరికి రూ.1 లక్ష చొప్పున జమ చేసినట్లు గుర్తు చేశారు. ఈ సాయం 2026 హజ్ యాత్రికులకు కూడా వర్తించనుంది.

Singapore Program: సింగపూర్ లో కురిసిన రామాయణ ప్రవచనామృతం.. 5 భాగాలుగా, 15 గంటలపాటు.! దాదాపుగా 2000 మంది పైగా..

నంద్యాలలో జరిగిన సమీక్షలో మంత్రి రైతులకు భరోసా ఇచ్చారు. యూరియా కొరత లేదని, మార్కెట్‌యార్డు అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని, రైతుల అవసరాలకు అనుగుణంగా లింక్ రోడ్లు, షాపుల నిర్మాణం, మరమ్మతులు వంటి పనులకు రూ.1.70 కోట్ల నిధులు కేటాయించినట్లు తెలిపారు.

Ongole Police Station: రాంగోపాల్ వర్మ అరెస్ట్ భయం.. ఒంగోలు పోలీస్ స్టేషన్‌లో 'వ్యూహం' విచారణ!
Snails: ఏపీలో వీటికి భారీ డిమాండ్! మటన్ కంటే ఎక్కువ రేటు.. ఒక్కసారి తింటే!
Trump Comments: స్విస్ బంగారంపై సుంకాలు.. పసిడి మార్కెట్‌కు ట్రంప్ కొత్త సవాల్!
Aqua Farmers: ఏపీలో ఆక్వా రైతులకు భారీ గుడ్‌న్యూస్…! ఒక్కోరికి రూ.25 లక్షల రుణం!
EV Cars: భారీ ఆఫర్లు బంపర్ డీల్స్‌! EV కార్లపై రూ.10 లక్షల వరకు డిస్కౌంట్!
TDP AP President Comments: కూటమి, వైసీపీ మధ్య పోరు.. వైసీపీకి దిమ్మ తిరిగే తీర్పును ఇవ్వబోతున్నారు!
Gold rates fall: బంగారం ధరల్లో భారీ పతనం.. కొనుగోలుదారులకు శుభవార్త!

Spotlight

Read More →