Ration Card: రేషన్ కార్డుదారులకు కేంద్రం భారీ అప్‌డేట్... మరో కొత్త పథకానికి ఆమోదం! Nagababu: ఆ విజయం సాధారణమైనది కాదు ఒక చరిత్ర.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై నాగబాబు ఆసక్తికర వ్యాఖ్యలు! Rajya Sabha: రాజ్యసభ, ఎమ్మెల్సీ స్థానాలకు షెడ్యూల్ విడుదల.. నేటి నుంచే నామినేషన్ల స్వీకరణ ప్రారంభం! Chandrababu: గీత కార్మికుడి ఇంటికి సీఎం చంద్రబాబు.. తాటి కల్లు రుచి చూసి, స్పాట్‌లోనే పక్కా ఇల్లు మంజూరు! Nara Lokesh: ఏపీకి ఎయిర్ ట్రంక్... ముంబయిలో సీఈవోతో మంత్రి నారా లోకేష్ కీలక భేటీ! Vangalapudi Anitha: వర్ష బాధితులకు హోం మంత్రి అనిత కొండంత భరోసా.. పాయకరావుపేట పర్యటనలో మానవీయత! Chandrababu: దివ్యాంగ యువకుడిని ఆప్యాయంగా పలకరించిన సీఎం చంద్రబాబు! MLC Anuradha: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న చంద్రబాబు.. పెన్షన్లు పెంచిన ఘనత కూటమి ప్రభుత్వానిదే: ఎమ్మెల్సీ అనురాధ! Drinking Water Project: రూ. 393 కోట్లతో మెగా వాటర్ ప్రాజెక్ట్.. మంగళగిరి-తాడేపల్లిలో ఇక 24 గంటలూ తాగునీరు! Visakhapatnam: దశాబ్దాల కల సాకారం... నేటి నుంచే విశాఖ కేంద్రంగా 18వ రైల్వే జోన్ ఆవిర్భావం! Ration Card: రేషన్ కార్డుదారులకు కేంద్రం భారీ అప్‌డేట్... మరో కొత్త పథకానికి ఆమోదం! Nagababu: ఆ విజయం సాధారణమైనది కాదు ఒక చరిత్ర.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై నాగబాబు ఆసక్తికర వ్యాఖ్యలు! Rajya Sabha: రాజ్యసభ, ఎమ్మెల్సీ స్థానాలకు షెడ్యూల్ విడుదల.. నేటి నుంచే నామినేషన్ల స్వీకరణ ప్రారంభం! Chandrababu: గీత కార్మికుడి ఇంటికి సీఎం చంద్రబాబు.. తాటి కల్లు రుచి చూసి, స్పాట్‌లోనే పక్కా ఇల్లు మంజూరు! Nara Lokesh: ఏపీకి ఎయిర్ ట్రంక్... ముంబయిలో సీఈవోతో మంత్రి నారా లోకేష్ కీలక భేటీ! Vangalapudi Anitha: వర్ష బాధితులకు హోం మంత్రి అనిత కొండంత భరోసా.. పాయకరావుపేట పర్యటనలో మానవీయత! Chandrababu: దివ్యాంగ యువకుడిని ఆప్యాయంగా పలకరించిన సీఎం చంద్రబాబు! MLC Anuradha: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న చంద్రబాబు.. పెన్షన్లు పెంచిన ఘనత కూటమి ప్రభుత్వానిదే: ఎమ్మెల్సీ అనురాధ! Drinking Water Project: రూ. 393 కోట్లతో మెగా వాటర్ ప్రాజెక్ట్.. మంగళగిరి-తాడేపల్లిలో ఇక 24 గంటలూ తాగునీరు! Visakhapatnam: దశాబ్దాల కల సాకారం... నేటి నుంచే విశాఖ కేంద్రంగా 18వ రైల్వే జోన్ ఆవిర్భావం!

Haj Pilgrims: ఏపీలో హజ్ యాత్రికులకు గుడ్ న్యూస్! ఒక్కొక్కరికి రూ.1 లక్ష సాయం..!

 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2026 హజ్ యాత్రకు వెళ్లే వారికి శుభవార్త అందించింది. రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్ ప్రకటించిన ప్రకారం, వి

Published : 2025-08-12 14:49:00
Polavaram Project: పోలవరం పునాదులపై కొత్త ఉత్సాహం.. ప్రతీక్షణం పనుల పర్యవేక్షణ! మంత్రి సమీక్ష..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2026 హజ్ యాత్రకు వెళ్లే వారికి శుభవార్త అందించింది. రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్ ప్రకటించిన ప్రకారం, విజయవాడ ఎంబార్కేషన్ పాయింట్ ద్వారా యాత్రకు వెళ్లే ప్రతి యాత్రికుడికి రూ.1 లక్ష ఆర్థిక సాయం అందించనున్నారు. 2,649 దరఖాస్తులలో 2,314 మంది అర్హులుగా గుర్తించబడ్డారు. ఇందులో 389 మంది విజయవాడను మొదటి ప్రాధాన్యంగా, 627 మంది రెండవ ప్రాధాన్యంగా ఎంచుకున్నారు.

Sameera reddy: 13 ఏళ్ల తర్వాత రీఎంట్రీ.. అభిమానులను పలకరించేందుకు సిద్ధమైన సమీరా రెడ్డి!

మంత్రి ఫరూక్ మాట్లాడుతూ, విజయవాడ ఎంబార్కేషన్ ద్వారా వెళ్లే యాత్రికులకు అదనంగా పడే రూ.70 వేల భారం ప్రభుత్వం భరించనుందని చెప్పారు. గత ఏడాది కూడా 72 మందికి ఒక్కొక్కరికి రూ.1 లక్ష చొప్పున జమ చేసినట్లు గుర్తు చేశారు. ఈ సాయం 2026 హజ్ యాత్రికులకు కూడా వర్తించనుంది.

Singapore Program: సింగపూర్ లో కురిసిన రామాయణ ప్రవచనామృతం.. 5 భాగాలుగా, 15 గంటలపాటు.! దాదాపుగా 2000 మంది పైగా..

నంద్యాలలో జరిగిన సమీక్షలో మంత్రి రైతులకు భరోసా ఇచ్చారు. యూరియా కొరత లేదని, మార్కెట్‌యార్డు అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని, రైతుల అవసరాలకు అనుగుణంగా లింక్ రోడ్లు, షాపుల నిర్మాణం, మరమ్మతులు వంటి పనులకు రూ.1.70 కోట్ల నిధులు కేటాయించినట్లు తెలిపారు.

Ongole Police Station: రాంగోపాల్ వర్మ అరెస్ట్ భయం.. ఒంగోలు పోలీస్ స్టేషన్‌లో 'వ్యూహం' విచారణ!
Snails: ఏపీలో వీటికి భారీ డిమాండ్! మటన్ కంటే ఎక్కువ రేటు.. ఒక్కసారి తింటే!
Trump Comments: స్విస్ బంగారంపై సుంకాలు.. పసిడి మార్కెట్‌కు ట్రంప్ కొత్త సవాల్!
Aqua Farmers: ఏపీలో ఆక్వా రైతులకు భారీ గుడ్‌న్యూస్…! ఒక్కోరికి రూ.25 లక్షల రుణం!
EV Cars: భారీ ఆఫర్లు బంపర్ డీల్స్‌! EV కార్లపై రూ.10 లక్షల వరకు డిస్కౌంట్!
TDP AP President Comments: కూటమి, వైసీపీ మధ్య పోరు.. వైసీపీకి దిమ్మ తిరిగే తీర్పును ఇవ్వబోతున్నారు!
Gold rates fall: బంగారం ధరల్లో భారీ పతనం.. కొనుగోలుదారులకు శుభవార్త!

Spotlight

Read More →