Cabinet Beti: రేపు ఏపీ కేబినెట్ భేటీ..! పెట్టుబడులు, జిల్లాల పునర్వ్యవస్థీకరణపై చర్చ..! Telangana Police: సైబర్ నేరగాళ్లకు తెలంగాణ పోలీసులు ఉక్కుపాదం.. 754 కేసులు బయటపడ్డాయి! Central Government: ప్రభుత్వం వారికి తీపికబురు... రూ.20 వేలు వరకు! ఎలా అప్లై చేసుకోవాలంటే! ఏపీలో కొత్తగా మరో ఆరు వరుసల నేషనల్ హైవే.. ఆ రూట్లోనే.. డీపీఆర్‌లో మార్పులు? పేదలకు ఇళ్ల మంజూరుపై ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం! రూ. 2.89 లక్షల సాయం, అర్హతలు ఇవే! Lokesh Beti: కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రదాన్ తో ఏపీ మంత్రి నారా లోకేశ్ భేటీ..! బీహార్ ఎన్నికల్లో..! Cyber Crime: సైబర్ నేరగాళ్లకు షాక్..! తెలంగాణ పోలీసుల మల్టీ–స్టేట్ ఆపరేషన్‌లో 81 మంది పట్టుబాటు..! Modis Bihar: గన్స్ కావాలా.. ల్యాప్టాప్స్ కావాలా.. బిహార్‌లో మోదీ ఘాటైన ప్రశ్న! H1B Visa: అమెరికాలో హెచ్-1బీ వీసా కఠిన ఆంక్షలు.. 175 దుర్వినియోగ కేసులపై ట్రంప్ సర్కార్ దర్యాప్తు ప్రారంభం!! G20 Summit: అంతర్జాతీయ వేదికపై మళ్లీ ట్రంప్ బాంబు: జీ–20 బహిష్కరణతో దౌత్య ఉద్రిక్తతలు!! Cabinet Beti: రేపు ఏపీ కేబినెట్ భేటీ..! పెట్టుబడులు, జిల్లాల పునర్వ్యవస్థీకరణపై చర్చ..! Telangana Police: సైబర్ నేరగాళ్లకు తెలంగాణ పోలీసులు ఉక్కుపాదం.. 754 కేసులు బయటపడ్డాయి! Central Government: ప్రభుత్వం వారికి తీపికబురు... రూ.20 వేలు వరకు! ఎలా అప్లై చేసుకోవాలంటే! ఏపీలో కొత్తగా మరో ఆరు వరుసల నేషనల్ హైవే.. ఆ రూట్లోనే.. డీపీఆర్‌లో మార్పులు? పేదలకు ఇళ్ల మంజూరుపై ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం! రూ. 2.89 లక్షల సాయం, అర్హతలు ఇవే! Lokesh Beti: కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రదాన్ తో ఏపీ మంత్రి నారా లోకేశ్ భేటీ..! బీహార్ ఎన్నికల్లో..! Cyber Crime: సైబర్ నేరగాళ్లకు షాక్..! తెలంగాణ పోలీసుల మల్టీ–స్టేట్ ఆపరేషన్‌లో 81 మంది పట్టుబాటు..! Modis Bihar: గన్స్ కావాలా.. ల్యాప్టాప్స్ కావాలా.. బిహార్‌లో మోదీ ఘాటైన ప్రశ్న! H1B Visa: అమెరికాలో హెచ్-1బీ వీసా కఠిన ఆంక్షలు.. 175 దుర్వినియోగ కేసులపై ట్రంప్ సర్కార్ దర్యాప్తు ప్రారంభం!! G20 Summit: అంతర్జాతీయ వేదికపై మళ్లీ ట్రంప్ బాంబు: జీ–20 బహిష్కరణతో దౌత్య ఉద్రిక్తతలు!!

Formers: ఏపీ రైతులకు బంగారం లాంటి వార్త చెప్పిన ప్రభుత్వం..! ఆ వడ్డీ మాఫీ..!

2025-07-31 20:53:00
Annadata Sukhibhava Update: ప్రకాశం జిల్లాలో ప్రత్యేక కార్యక్రమం – రైతులకు మద్దతు నిధులు విడుదలకు సీఎం సిద్ధం!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు భారీ ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది. నీటి పన్నుపై ఇప్పటివరకు పెండింగ్‌లో ఉన్న వడ్డీ బకాయిలు మొత్తాన్ని పూర్తిగా మాఫీ చేస్తూ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. 2024–25 ఆర్థిక సంవత్సరం వరకు రైతులపై ఉన్న వడ్డీ బకాయిలు మొత్తంగా రూ.85.81 కోట్లుగా గుర్తించగా, ఆ మొత్తాన్ని రద్దు చేస్తూ జూలై 31న రెవెన్యూ శాఖ జీవో నెం.262ను విడుదల చేసింది.

TTD: తిరుమలలో వెకిలి చేష్టలు చేస్తే కఠిన చర్యలు... TTD వార్నింగ్!

చిన్న రైతులకు ఇది పెద్ద ఊరట
వాటర్ టాక్స్ వసూలు సమయంలో వడ్డీ పెద్ద భారం కావడంతో అనేక మంది రైతులు అసలు బిల్లు చెల్లించలేకపోయారు. ముఖ్యంగా వడ్ల సాగు చేసే చిన్న రైతులు ఎక్కువగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇప్పుడు వడ్డీ మాఫీతో వారు అసలు బకాయిలు చెల్లించే అవకాశం ఏర్పడింది.

Lokesh Tweet: CM కంటే జగన్ కే ఎక్కువ భద్రత... లోకేశ్!

పన్ను వసూళ్లకు నూతన దారులు
ఈ నిర్ణయం వల్ల ప్రభుత్వం వడ్డీని మాఫీ చేయడం ద్వారా అసలు పన్నును అయినా సులభంగా వసూలు చేసుకునే అవకాశం కలిగించనుంది. రెవెన్యూ శాఖ లెక్కల ప్రకారం ఇప్పటికీ రూ.100 కోట్లకు పైగా అసలు బకాయిలు ఉన్నట్టు తెలుస్తోంది.

Jagan Nellore Visit: జగన్ పరామర్శలో అపశృతి! కానిస్టేబుల్ కు తీవ్ర గాయాలు!

అధికారిక ఆమోదంతో జీవో విడుదల
ఫైనాన్స్ విభాగం జూన్ 24న క్లియరెన్స్ ఇచ్చిన అనంతరం, భూక్రమ పరిపాలన కమిషనర్, ప్రత్యేక ముఖ్యకార్యదర్శి జయలక్ష్మి ఆదేశాలతో ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని అమలులోకి తీసుకువచ్చింది. ఈ జీవో ఏపీ నీటి పన్ను చట్టం – 1988 ప్రకారం తీసుకున్న నిర్ణయానికి రూపకల్పనగా నిలిచింది.

Greenfield Road: కేంద్రం గ్రీన్ సిగ్నల్! రూ.4621 కోట్లతో గ్రీన్ ఫీల్డ్ రేడియల్ రోడ్డు... భూముల ధరలకు రెక్కలు!
UK flight delays: యూకే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌లో సాంకేతిక లోపం.. 20 నిమిషాల గ్యాప్, వందల కొద్ది విమానాలు రద్దు!
Airport lounge: ఎయిర్ పోర్ట్ లాంజ్లో ఫ్రీ.. ఫ్రీ..ఫ్రీ! అసలు లాజిక్ ఇదేనట!
Face recognition: కంటిచూపుతో యూపీఐ పేమెంట్స్..! మరింత స్మార్ట్ గా, సేఫ్ గా!
Perfume: ప్రతిరోజూ పర్ఫ్యూమ్ వాడుతున్నారా... ముందు ఈ విషయాలు తెలుసుకోండి!
Dharmasthala Mystery : శవాల మిస్టరీ... మాజీ వర్కర్ ఆధారాలతో.... ధర్మస్థల తవ్వకాల్లో మానవ!

Spotlight

Read More →