అనుచిత వ్యాఖ్యలే రాజకీయమా..? జోగి రమేష్‌పై వసంత కృష్ణప్రసాద్ ఫైర్..! Railway Budget 2026: గంటలకు చెక్, నిమిషాల్లో ప్రయాణం.. బడ్జెట్‌లో 7 భారీ హైస్పీడ్ ప్రాజెక్టుల ప్రకటన.. తెలుగు రాష్ట్రాల మీదుగా.. బూతు రాజకీయాలే వైసీపీ సిద్ధాంతం..! జగన్‌పై అనగాని తీవ్ర విమర్శలు! రైతులకు కీలక హెచ్చరిక..! ఈ పని చేయకపోతే పీఎం కిసాన్ డబ్బులు నిలిపివేత..! పార్టీ సీనియర్ నేతలతో చంద్రబాబు టెలికాన్ఫెరెన్స్! ముఖ్యాంశాలు... Central Govt Schemes: కేంద్రం కీలక నిర్ణయంతో ఆంధ్రప్రదేశ్‌లో తాగునీటి ప్రాజెక్టులకు మహర్దశ..!! చేనేతకు గోల్డెన్ ఛాన్స్..! ఏపీలో 3 టెక్స్‌టైల్ పార్కులు ప్లస్ మ్యూజియం! AP Budget 2026: 16వ ఆర్థిక సంఘం నిధుల్లో వాటా పెంపు.. ఏకంగా రూ. 64,362 కోట్లు కేటాయింపు! వందే భారత్ కాదు… ఇది అసలైన హైస్పీడ్ రైల్! తెలుగు రాష్ట్రాల గేమ్ ఛేంజర్! Chandrababu Naidu: పునర్నిర్మాణాన్ని జీర్ణించుకోలేకే వైసీపీలో ఫ్రస్టేషన్..! శాంతిభద్రతలపై సీఎం స్ట్రిక్ట్ వార్నింగ్! అనుచిత వ్యాఖ్యలే రాజకీయమా..? జోగి రమేష్‌పై వసంత కృష్ణప్రసాద్ ఫైర్..! Railway Budget 2026: గంటలకు చెక్, నిమిషాల్లో ప్రయాణం.. బడ్జెట్‌లో 7 భారీ హైస్పీడ్ ప్రాజెక్టుల ప్రకటన.. తెలుగు రాష్ట్రాల మీదుగా.. బూతు రాజకీయాలే వైసీపీ సిద్ధాంతం..! జగన్‌పై అనగాని తీవ్ర విమర్శలు! రైతులకు కీలక హెచ్చరిక..! ఈ పని చేయకపోతే పీఎం కిసాన్ డబ్బులు నిలిపివేత..! పార్టీ సీనియర్ నేతలతో చంద్రబాబు టెలికాన్ఫెరెన్స్! ముఖ్యాంశాలు... Central Govt Schemes: కేంద్రం కీలక నిర్ణయంతో ఆంధ్రప్రదేశ్‌లో తాగునీటి ప్రాజెక్టులకు మహర్దశ..!! చేనేతకు గోల్డెన్ ఛాన్స్..! ఏపీలో 3 టెక్స్‌టైల్ పార్కులు ప్లస్ మ్యూజియం! AP Budget 2026: 16వ ఆర్థిక సంఘం నిధుల్లో వాటా పెంపు.. ఏకంగా రూ. 64,362 కోట్లు కేటాయింపు! వందే భారత్ కాదు… ఇది అసలైన హైస్పీడ్ రైల్! తెలుగు రాష్ట్రాల గేమ్ ఛేంజర్! Chandrababu Naidu: పునర్నిర్మాణాన్ని జీర్ణించుకోలేకే వైసీపీలో ఫ్రస్టేషన్..! శాంతిభద్రతలపై సీఎం స్ట్రిక్ట్ వార్నింగ్!

Vehicles: దీపావళి డబుల్ బొనాంజా..! వాహనాలపై కేంద్రం గుడ్ న్యూస్!

 పండగ సీజన్‌కు ముందే సొంత వాహనం కొనాలని యోచిస్తున్న సామాన్యులు, మధ్యతరగతి కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం భారీ ఊరట కల్పించబోతోంది. కార్లు, ద్విచక్ర వాహనాలపై ఉన

Published : 2025-08-18 11:51:00
Crime News: విశాఖలో కాల్పుల కలకలం.. పోలీసులకు కొత్త సవాలు! ప్రాణాపాయ స్థితిలో వ్యక్తి!

పండగ సీజన్‌కు ముందే సొంత వాహనం కొనాలని యోచిస్తున్న సామాన్యులు, మధ్యతరగతి కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం భారీ ఊరట కల్పించబోతోంది. కార్లు, ద్విచక్ర వాహనాలపై ఉన్న వస్తు, సేవల పన్ను (జీఎస్టీ)ను గణనీయంగా తగ్గించేందుకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ముందడుగు వేసింది. దీపావళి సీజన్‌కు ‘డబుల్ బొనాంజా’ ఇస్తామన్న ప్రచారంతో, పన్ను తగ్గింపు సంస్కరణలకు ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ప్రాధాన్యత ఇచ్చారు.

Trumps comments : ఉక్రెయిన్ యుద్ధంపై ట్రంప్ వ్యాఖ్యలు.. శాంతికి మార్గమా!

ప్రస్తుతం దేశంలో అమలవుతున్న నాలుగు శ్లాబుల జీఎస్టీ విధానాన్ని రెండు శ్లాబులకు పరిమితం చేయాలని కేంద్రం ప్రతిపాదించింది. 5 శాతం, 18 శాతం శ్లాబులు మాత్రమే కొనసాగనుండగా, ఈ ప్రతిపాదన సెప్టెంబర్‌లో జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో తుది నిర్ణయానికి రానుంది. 28 శాతం జీఎస్టీలో ఉండే అనేక వస్తువులు, ముఖ్యంగా మాస్ మార్కెట్ కార్లు, బైకులు, 18 శాతం శ్లాబులోకి వస్తాయి. లగ్జరీ కార్లపై ప్రత్యేక పన్ను విధించేందుకు 40 శాతం శ్లాబు పరిశీలనలో ఉంది.

AP CCameras: ప్రజల భద్రతే లక్ష్యం.. హోం మంత్రి ప్రకటన - ఏపీలో ఇక నేరగాళ్లకు తప్పించుకునే దారి లేదు!

ఇక ఎంట్రీ-లెవెల్ కార్లు, బైకుల అమ్మకాలు గత కొన్ని సంవత్సరాల్లో తగ్గుముఖం పట్టాయి. పెరిగిన ఉత్పాదక వ్యయం, అధిక వడ్డీ రేట్లు ప్రధాన కారణాలు. జీఎస్టీ తగ్గింపు వార్తలతో నిఫ్టీ ఆటో ఇండెక్స్ ఒక్కరోజే 4.61 శాతం లాభపడ్డట్లు గమనార్హం. ప్రధాన మంత్రి మోదీ “రెగ్యులర్ వాడకానికి వస్తువుల ధరలు తగ్గడం, ఆర్థిక వ్యవస్థకు కొత్త ఉత్తేజం అందించడం” అని తెలిపారు.

Emergency landing: గాల్లో మంటలు ప్రాణాలతో బయటపడతామనుకోలేదు.. బ్రిండిసి ఎయిర్‌పోర్ట్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్!
మౌలిక సదుపాయాల లోటును తీర్చిన కూటమి ప్రభుత్వం..! నెలలోనే అన్ని పోలీస్ స్టేషన్లకు కొత్త వాహనాలు!
BSF Recruitment: BSF భారీ నియామకాలు! 1121 హెడ్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీ!
Housing Scheme: ఏపీలో పేదలకు ఇళ్ళు.. రూపాయికే ఇంటి ప్లాన్!
Pension: ఏపీలో పింఛన్ వ్యవస్థలో కొత్త షరతులు..! సెప్టెంబర్ నుంచి అమలు!

Spotlight

Read More →