ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆదాయ పన్ను చట్టం.. సామాన్యులకు ఊరట, కార్పొరేట్లకు షాక్! వారికి జైలు శిక్ష తగ్గింపు.. Modi Reaction: ప్రపంచంలో 3వ స్థానమే లక్ష్యం.. మోదీ మంత్రం.. నిర్మలమ్మ తంత్రం! ప్రధాని కీలక వ్యాఖ్యలు.. TTD Updates: టీటీడీలో భారీ మార్పు.. ఈవో అనిల్ కుమార్ సింఘాల్ బదిలీ.! కొత్త ఈవోగా ఆయన నియామకం.. Budget 2026-27: సామాన్యుడి జేబుపై ప్రభావం.. ఏవి తగ్గుతాయి? ఏవి పెరుగుతాయి? వారికి పండగే.. Union Budget 2026: చిన్న రైతులే దేశానికి వెన్నెముక.. పశువుల కాపరి నుండి పాడి రైతు వరకు ఆదాయం డబుల్! కేంద్రం బిగ్ అనౌన్స్‌మెంట్.. ఎన్నారైలకు గోల్డెన్ ఛాన్స్! 10% నుండి 24%కి పెంపు - భారత మార్కెట్లోకి డాలర్ల వరద! ప్రపంచ స్థాయి రాజధాని దిశగా: దోహాలో క్రీడా ప్రాంగణాలు, లండన్‌లో టూరిజం ప్రాజెక్టుల పరిశీలన.. అమరావతికి కొత్త హంగులు! బడ్జెట్ బొనాంజా…. కేంద్రం గ్రీన్ సిగ్నల్! ఏపీ మ్యాప్‌నే మార్చబోతున్న మెగా ప్రాజెక్టులు! Union Budget: Union Budget: ఈసారి బడ్జెట్ ప్రసంగం ఒక విశేషం! విద్యార్థులకు కేంద్రం ప్రత్యేక... చరిత్ర సృష్టించనున్న నిర్మలా సీతారామన్... నేడు కేంద్ర బడ్జెట్ 2026-27 ! ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆదాయ పన్ను చట్టం.. సామాన్యులకు ఊరట, కార్పొరేట్లకు షాక్! వారికి జైలు శిక్ష తగ్గింపు.. Modi Reaction: ప్రపంచంలో 3వ స్థానమే లక్ష్యం.. మోదీ మంత్రం.. నిర్మలమ్మ తంత్రం! ప్రధాని కీలక వ్యాఖ్యలు.. TTD Updates: టీటీడీలో భారీ మార్పు.. ఈవో అనిల్ కుమార్ సింఘాల్ బదిలీ.! కొత్త ఈవోగా ఆయన నియామకం.. Budget 2026-27: సామాన్యుడి జేబుపై ప్రభావం.. ఏవి తగ్గుతాయి? ఏవి పెరుగుతాయి? వారికి పండగే.. Union Budget 2026: చిన్న రైతులే దేశానికి వెన్నెముక.. పశువుల కాపరి నుండి పాడి రైతు వరకు ఆదాయం డబుల్! కేంద్రం బిగ్ అనౌన్స్‌మెంట్.. ఎన్నారైలకు గోల్డెన్ ఛాన్స్! 10% నుండి 24%కి పెంపు - భారత మార్కెట్లోకి డాలర్ల వరద! ప్రపంచ స్థాయి రాజధాని దిశగా: దోహాలో క్రీడా ప్రాంగణాలు, లండన్‌లో టూరిజం ప్రాజెక్టుల పరిశీలన.. అమరావతికి కొత్త హంగులు! బడ్జెట్ బొనాంజా…. కేంద్రం గ్రీన్ సిగ్నల్! ఏపీ మ్యాప్‌నే మార్చబోతున్న మెగా ప్రాజెక్టులు! Union Budget: Union Budget: ఈసారి బడ్జెట్ ప్రసంగం ఒక విశేషం! విద్యార్థులకు కేంద్రం ప్రత్యేక... చరిత్ర సృష్టించనున్న నిర్మలా సీతారామన్... నేడు కేంద్ర బడ్జెట్ 2026-27 !

Housing Scam: జగనన్న కాలనీల్లో అవినీతి బాగోతం – పేదల ఇళ్ల పేరుతో కోట్ల దోపిడీ!

జగనన్న కాలనీల్లో భారీ అవినీతి బాగోతం బయటపడుతోంది. గత ప్రభుత్వంలో పేదలకు ఇళ్లు కట్టిస్తామని చెప్పి, కోట్లాది రూపాయలను దోపిడీ చేసిన విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోక

Published : 2025-09-05 12:33:00
Iconic Bridge: ఏపీకి మరో మణిహారం! 5 కిలోమీటర్ల ఐకానిక్ బ్రిడ్జి! డిజైన్‌ను మీరే ఎంపిక చేయొచ్చు!

జగనన్న కాలనీల్లో భారీ అవినీతి బాగోతం బయటపడుతోంది. గత ప్రభుత్వంలో పేదలకు ఇళ్లు కట్టిస్తామని చెప్పి, కోట్లాది రూపాయలను దోపిడీ చేసిన విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ కుటుంబ సభ్యుల ఆధీనంలోని రాక్రీట్ కంపెనీ కీలక పాత్ర పోషించిందని ఆరోపణలు ఉన్నాయి. ఈ కంపెనీకి గత ప్రభుత్వం రూ.80 కోట్లకు పైగా నిధులు కేటాయించిందని సమాచారం. అయితే ఈ నిధులు నిజంగా పేదల గృహాల కోసం వినియోగించబడి ఉంటే, వేలాది ఇళ్లు పూర్తయ్యేవని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.

Chandrababu: చంద్రబాబుకు సరికొత్త హెలికాప్టర్! ఆ ఒక్క కారణంగానే ఈ కీలక నిర్ణయం!

‘ఆప్షన్-త్రీ’ పేరుతో పేదలకు గృహాలు కట్టిస్తామంటూ ప్రాజెక్టులు చేపట్టినట్టు చూపించి, పునాదుల దశలోనే కోట్ల రూపాయలను మాయం చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఈ ప్రక్రియలో లబ్ధిదారులు ఆశలు పెట్టుకున్న గృహాలు కాగితాల మీదే ఆగిపోయాయి. కానీ నిధులు మాత్రం వ్యక్తిగత లాభాల కోసం దుర్వినియోగం అయ్యాయని ఆరోపణలు పెరుగుతున్నాయి. దీంతో నిజంగా ఈ అవినీతి వెనుక ఉన్న ముసుగులు క్రమంగా తొలగుతున్నాయి.

LPG: ఏపీలో గిరిజనులకు శుభవార్త..! 23,912 కుటుంబాలకు ఉచిత ఎల్‌పీజీ సిలిండర్లు!

జగన్ హయాంలోనే రాక్రీట్ సంస్థ అవినీతి గురించి అనేక ఫిర్యాదులు అధికారుల దృష్టికి వెళ్లాయి. కానీ ఆ సమయంలో ప్రభుత్వం పెద్దగా స్పందించలేదనే విమర్శలు ఉన్నాయి. స్థానికంగా లబ్ధిదారులు పలుమార్లు ఫిర్యాదులు చేసినా, విచారణ ముందుకు సాగలేదని తెలుస్తోంది. దీని వలన అవినీతి మరింత పెరిగి, పేదలకు కట్టాల్సిన ఇళ్లు మధ్యలోనే ఆగిపోయాయి.

Flipkart: సెప్టెంబర్ 23 నుంచి బిగ్ బిలియన్ డేస్ సేల్..! టాప్ బ్రాండ్ల స్మార్ట్‌ఫోన్లపై భారీ తగ్గింపులు!

ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకుంది. రాక్రీట్ కంపెనీ ఆర్థిక లావాదేవీలపై, నిధుల వినియోగంపై పూర్తి స్థాయి విచారణ జరపాలని విజిలెన్స్ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఈ కేసులో ఉన్న నిజాలు త్వరలోనే వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. పేదల కలల ఇళ్ల పేరుతో జరిగిన ఈ దోపిడీపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం సంకేతాలు ఇస్తోంది.

Giorgio Armani: ఫ్యాషన్ ప్రపంచంలో ఒక లెజెండ్‌కు వీడ్కోలు.. జార్జియో అర్మానీ!
Airport: రేణిగుంట విమానాశ్రయంలో ఉద్రిక్తత..! స్పైస్ జెట్ సర్వీసు రద్దుతో ప్రయాణికుల నిరసన!
AP IAS Officer: హైదరాబాద్ లో ఆంధ్రప్రదేశ్ IAS అధికారి అమానుషం! అసలేం జరిగిందంటే!
Security experts warn: గ్యాలరీలో ఈ ఫొటోలు పెట్టుకుంటున్నారా.. సెక్యూరిటీ నిపుణుల హెచ్చరిక!
Lokesh angry: వైకాపా తీరుపై లోకేశ్ ఆగ్రహం.. టీచర్ల గౌరవాన్ని దెబ్బతీసే ప్రయత్నం!
Indian Railways: ఇండియన్ రైల్వే సంచలన నిర్ణయం.. ఇకపై ట్రైన్‌లో అలా చేస్తే రూ.1,000ల జరిమానా!

Spotlight

Read More →