Amaravati City Gas: క్లీన్ సిటీగా అమరావతి.. సిటీ గ్యాస్ నెట్ వర్క్ కు ఏపీసీఆర్డీఏ ఆమోదం!! Electric Buses: ఆర్టీసీ రూపురేఖలు మార్చే మెగా ప్రాజెక్ట్... రోడ్లపైకి 5,500 ఎలక్ట్రిక్ బస్సులు! New Bridge: గుంటూరు-విజయవాడ మార్గంలో ట్రాఫిక్ కష్టాలకు చెక్.. అందుబాటులోకి కాజా ఫ్లైఓవర్! Nara Lokesh: ఏపీలో ఇన్వెస్ట్‌మెంట్‌కు ఉన్న అవకాశాలపై ప్రెజెంటేషన్.. రష్యా వేదికగా లోకేష్ గ్లోబల్ ప్లాన్! Chandrababu: నేను కూడా సైకిల్ పైనే వస్తా.. వీలైతే ఈ-సైకిళ్లు వాడదాం: టీడీపీ శ్రేణులకు చంద్రబాబు పిలుపు! CM Vijay: సీఎం విజయ్‌పై పిటిషన్ ఉపసంహరణ.. కేసు ముగించిన మద్రాస్ హైకోర్టు! Chandrababu: సిమెంట్, ఐరన్ ఓర్ పరిశ్రమల ప్రయోజనాలే ముఖ్యం.. కేంద్రమంత్రితో చంద్రబాబు లీగల్ ఫైట్! Chandrababu: లాటరైట్ గనుల నిబంధనల మార్పులపై కేంద్రానికి సీఎం చంద్రబాబు లేఖ! Pawan Kalyan: చెరువు కబ్జా ఆరోపణలపై పవన్ కల్యాణ్ ఫైర్.. నిరూపిస్తే తెలంగాణ ప్రభుత్వానికే రాసిస్తానని సవాల్! Pawan Kalyan: నా తప్పుంటే నడిరోడ్డుపై ఉరితీయండి.. కానీ ప్రజల మధ్య గొడవలు పెట్టొద్దు: పవన్ సంచలన సవాల్! Amaravati City Gas: క్లీన్ సిటీగా అమరావతి.. సిటీ గ్యాస్ నెట్ వర్క్ కు ఏపీసీఆర్డీఏ ఆమోదం!! Electric Buses: ఆర్టీసీ రూపురేఖలు మార్చే మెగా ప్రాజెక్ట్... రోడ్లపైకి 5,500 ఎలక్ట్రిక్ బస్సులు! New Bridge: గుంటూరు-విజయవాడ మార్గంలో ట్రాఫిక్ కష్టాలకు చెక్.. అందుబాటులోకి కాజా ఫ్లైఓవర్! Nara Lokesh: ఏపీలో ఇన్వెస్ట్‌మెంట్‌కు ఉన్న అవకాశాలపై ప్రెజెంటేషన్.. రష్యా వేదికగా లోకేష్ గ్లోబల్ ప్లాన్! Chandrababu: నేను కూడా సైకిల్ పైనే వస్తా.. వీలైతే ఈ-సైకిళ్లు వాడదాం: టీడీపీ శ్రేణులకు చంద్రబాబు పిలుపు! CM Vijay: సీఎం విజయ్‌పై పిటిషన్ ఉపసంహరణ.. కేసు ముగించిన మద్రాస్ హైకోర్టు! Chandrababu: సిమెంట్, ఐరన్ ఓర్ పరిశ్రమల ప్రయోజనాలే ముఖ్యం.. కేంద్రమంత్రితో చంద్రబాబు లీగల్ ఫైట్! Chandrababu: లాటరైట్ గనుల నిబంధనల మార్పులపై కేంద్రానికి సీఎం చంద్రబాబు లేఖ! Pawan Kalyan: చెరువు కబ్జా ఆరోపణలపై పవన్ కల్యాణ్ ఫైర్.. నిరూపిస్తే తెలంగాణ ప్రభుత్వానికే రాసిస్తానని సవాల్! Pawan Kalyan: నా తప్పుంటే నడిరోడ్డుపై ఉరితీయండి.. కానీ ప్రజల మధ్య గొడవలు పెట్టొద్దు: పవన్ సంచలన సవాల్!

Free Meditation: ఏపీలో స్కూల్ విద్యార్థులకు పూర్తిగా ఉచితం..! ప్రతి రోజూ రెండు పూటలా, కీలక నిర్ణయం!

ప్రస్తుత జీవితంలో పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఒత్తిడికి గురవుతున్నారు. ప్రస్తుతం విద్యార్థులు కూడా ఒత్తిడికి గురవుతున్నారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం సరికొత్త ని

Published : 2025-07-21 12:52:00
Tirumala: తిరుమల భక్తులకు గుడ్‌న్యూస్‌…! క్యుఆర్‌ కోడ్స్‌తో అసలు విషయం చెప్పేయొచ్చు!

ప్రస్తుత జీవితంలో పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఒత్తిడికి గురవుతున్నారు. ప్రస్తుతం విద్యార్థులు కూడా ఒత్తిడికి గురవుతున్నారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం సరికొత్త నిర్ణయం తీసుకుంది. స్కూల్ విద్యార్థులకు ధ్యానం కోసం ఓ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

Unemployed Youth: ఏపీలో యువతకు అద్భుతమైన ఛాన్స్! రూ.లక్ష నుంచి రూ.50 లక్షలు ఇస్తారు... వెంటనే దరఖాస్తు చేస్కోండి!

డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ డాక్టర్ ఆర్. మహేష్ కుమార్ ప్రభుత్వ పాఠశాలల్లో ధ్యానం చేయిస్తున్నారు. విద్యార్థుల్లో ఏకాగ్రత పెంచడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. దీని ద్వారా విద్యార్థులు ఆత్మవిశ్వాసం, వ్యక్తిత్వ వికాసం తో ఉన్నతంగా ఎదుగుతారని భావిస్తున్నారు. ప్రయోగాత్మక పద్ధతిలో ఇక్కడ దీనిని ప్రారంభించారు.

UIDAI కొత్త ప్రాజెక్ట్.. ఇక స్కూళ్లలోనే ఫ్రీగా ఆధార్ అప్డేట్ చేసుకోవచ్చు.. కోట్లాది పిల్లల కోసం!

మహారాష్ట్ర కు చెందిన విపశ్యన ధ్యానం కేంద్రం వాలంటీర్లు ఈ కార్యక్రమానికి సహాయం చేస్తున్నారు. మొదటి దశలో జిల్లాలోని 8 గురుకుల పాఠశాలల్లో దీన్ని అమలు చేయనున్నారు. ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం 10 నిమిషాల పాటు దాదాపు 3,000 మంది విద్యార్థులు ఇలా ధ్యానం చేస్తారు.

Gaza: ఆహార పంపిణీ కేంద్రం వద్ద కాల్పులు..! గాజాలో 90 మందికి పైగా మృత్యువాత!

హైదరాబాద్ నుంచి వచ్చిన విపశ్యన బృందం 30 మంది వచ్చి పాఠశాలల్లో ధ్యానం చేయిస్తున్నారు. విద్యార్థులకు మిత్ర (మానసిక శాంతి కోసం శిక్షణ) ధ్యాన ప్రక్రియలను ధ్వని వ్యవస్థ ద్వారా వచ్చే సందేశం ఆధారంగా నేర్పిస్తున్నారు. ఉపాధ్యాయులకు కూడా అవగాహన కల్పిస్తున్నారు.

AP Farmers: ఏపీ రైతులకు శుభవార్త! పంట వేయకముందే... ఎకరాకు రూ.84 చెల్లిస్తే రూ.42 వేలు, హెక్టారుకు రూ.1.05 లక్షలు!

ఈ ధ్యానాన్ని మొదట గురుకులాల్లో ప్రారంభించి, తరువాత ఉన్నత పాఠశాలల్లో అమలు చేయనున్నారు. ధ్యానం ప్రారంభించిన 45 రోజులకు విద్యార్థుల్లో వచ్చిన మార్పులను ఉపాధ్యాయులు, అధికారులు, విపశ్యన ప్రతినిధులు పరిశీలిస్తారు. గతంలో పాడేరు ప్రాంతంలో అమలు చేసి విజయవంతం కావడంతో, విపశ్యన సంస్థ ఏడాది పాటు ఉచిత శిక్షణ ఇవ్వడానికి ముందుకొచ్చింది. అయితే వారికి వసతి, రవాణా సదుపాయం కల్పిస్తున్నారు.

Six marriages: పబ్ సింగర్ బాగోతం బయటకు… ఏడేళ్లలో ఆరు పెళ్లిళ్లు!

2001 నుంచి మహారాష్ట్రలో విపశ్యన సంస్థ ధ్యాన శిక్షణ ఇస్తోంది. ఇప్పటివరకు 2.5 కోట్ల మంది విద్యార్థులు, లక్ష మంది ఉపాధ్యాయులు శిక్షణ పొందారు. ధ్యానం అభ్యాసం చేసిన విద్యార్థులు మానసికంగా ప్రశాంతంగా, చురుకుగా ఉంటారని, క్రమశిక్షణ పెరుగుతుందని చెబుతున్నారు.

Thalliki Vandanam Program: తల్లులకు గుడ్ న్యూస్.. ఆ విద్యార్థులకు కూడా తల్లికి వందనం పథకం! డబ్బులు జమ.. చెక్ చేసుకోండి!

ఏపీ ప్రభుత్వం ధ్యానం, యోగా వంటి అంశాలపై ఫోకస్ పెడుతోంది. ఇటీవల విశాఖపట్నం వేదికగా యోగా దినోత్సవ వేడుకలు నిర్వహించారు.

Spotlight

Read More →