Minister Narayana: వైసీపీ నేతలపై మండిపడ్డ మంత్రి నారాయణ! రివర్ బెడ్ కి, రివర్ బేసిన్ కి తేడా తెలియని నాయకులు... Amaravati Development: అమరావతికి 2028 డెడ్ లైన్... అసెంబ్లీలో సీఎం చంద్రబాబు కీలక ప్రకటన! Seed Access Road: రాజధానిలో తొమ్మిది వరుసల రాజమార్గం..సీడ్ యాక్సెస్ రోడ్! పూర్తి గ్రౌండ్ రిపోర్ట్! Kollu Ravindra: భీమవరంలో జేడీకే డ్రోన్స్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్ ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర! Promotions: ఏపీలో వారికి ఎడిషనల్ SP లుగా పదోన్నతులు... కీలక ఉత్తర్వులు జారీ! Chandrababu: పవన్ కల్యాణ్‌కు ధన్యవాదాలు తెలిపిన చంద్రబాబు! ఎందుకో తెలుసా.? AP Census 2026: ఏపీలో ఏప్రిల్ 16 నుంచి గృహ గణన ప్రారంభం...‌ పూర్తి వివరాలు ఇవే! Indian Airports: సామాన్య ప్రయాణికులకు బంపర్ ఆఫర్! 57 విమానాశ్రయాల్లో సరికొత్త సౌకర్యాలను ప్రారంభించిన కేంద్రం.. చౌక ధరకే ఫుడ్! AP Government News: సంక్షేమం + అభివృద్ధి: ఏపీలో సరికొత్త పాలన.. చంద్రబాబు విజన్ ఇదే! AP Government: జీతంలో 50% పెన్షన్ గ్యారెంటీ.. యూపీఎస్ (UPS) విధివిధానాలను ఖరారు చేస్తూ జీవో జారీ.! ఉద్యోగులకు ఐచ్ఛికంగా కొత్త స్కీమ్! Minister Narayana: వైసీపీ నేతలపై మండిపడ్డ మంత్రి నారాయణ! రివర్ బెడ్ కి, రివర్ బేసిన్ కి తేడా తెలియని నాయకులు... Amaravati Development: అమరావతికి 2028 డెడ్ లైన్... అసెంబ్లీలో సీఎం చంద్రబాబు కీలక ప్రకటన! Seed Access Road: రాజధానిలో తొమ్మిది వరుసల రాజమార్గం..సీడ్ యాక్సెస్ రోడ్! పూర్తి గ్రౌండ్ రిపోర్ట్! Kollu Ravindra: భీమవరంలో జేడీకే డ్రోన్స్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్ ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర! Promotions: ఏపీలో వారికి ఎడిషనల్ SP లుగా పదోన్నతులు... కీలక ఉత్తర్వులు జారీ! Chandrababu: పవన్ కల్యాణ్‌కు ధన్యవాదాలు తెలిపిన చంద్రబాబు! ఎందుకో తెలుసా.? AP Census 2026: ఏపీలో ఏప్రిల్ 16 నుంచి గృహ గణన ప్రారంభం...‌ పూర్తి వివరాలు ఇవే! Indian Airports: సామాన్య ప్రయాణికులకు బంపర్ ఆఫర్! 57 విమానాశ్రయాల్లో సరికొత్త సౌకర్యాలను ప్రారంభించిన కేంద్రం.. చౌక ధరకే ఫుడ్! AP Government News: సంక్షేమం + అభివృద్ధి: ఏపీలో సరికొత్త పాలన.. చంద్రబాబు విజన్ ఇదే! AP Government: జీతంలో 50% పెన్షన్ గ్యారెంటీ.. యూపీఎస్ (UPS) విధివిధానాలను ఖరారు చేస్తూ జీవో జారీ.! ఉద్యోగులకు ఐచ్ఛికంగా కొత్త స్కీమ్!

Free Meditation: ఏపీలో స్కూల్ విద్యార్థులకు పూర్తిగా ఉచితం..! ప్రతి రోజూ రెండు పూటలా, కీలక నిర్ణయం!

ప్రస్తుత జీవితంలో పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఒత్తిడికి గురవుతున్నారు. ప్రస్తుతం విద్యార్థులు కూడా ఒత్తిడికి గురవుతున్నారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం సరికొత్త ని

Published : 2025-07-21 12:52:00
Tirumala: తిరుమల భక్తులకు గుడ్‌న్యూస్‌…! క్యుఆర్‌ కోడ్స్‌తో అసలు విషయం చెప్పేయొచ్చు!

ప్రస్తుత జీవితంలో పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఒత్తిడికి గురవుతున్నారు. ప్రస్తుతం విద్యార్థులు కూడా ఒత్తిడికి గురవుతున్నారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం సరికొత్త నిర్ణయం తీసుకుంది. స్కూల్ విద్యార్థులకు ధ్యానం కోసం ఓ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

Unemployed Youth: ఏపీలో యువతకు అద్భుతమైన ఛాన్స్! రూ.లక్ష నుంచి రూ.50 లక్షలు ఇస్తారు... వెంటనే దరఖాస్తు చేస్కోండి!

డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ డాక్టర్ ఆర్. మహేష్ కుమార్ ప్రభుత్వ పాఠశాలల్లో ధ్యానం చేయిస్తున్నారు. విద్యార్థుల్లో ఏకాగ్రత పెంచడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. దీని ద్వారా విద్యార్థులు ఆత్మవిశ్వాసం, వ్యక్తిత్వ వికాసం తో ఉన్నతంగా ఎదుగుతారని భావిస్తున్నారు. ప్రయోగాత్మక పద్ధతిలో ఇక్కడ దీనిని ప్రారంభించారు.

UIDAI కొత్త ప్రాజెక్ట్.. ఇక స్కూళ్లలోనే ఫ్రీగా ఆధార్ అప్డేట్ చేసుకోవచ్చు.. కోట్లాది పిల్లల కోసం!

మహారాష్ట్ర కు చెందిన విపశ్యన ధ్యానం కేంద్రం వాలంటీర్లు ఈ కార్యక్రమానికి సహాయం చేస్తున్నారు. మొదటి దశలో జిల్లాలోని 8 గురుకుల పాఠశాలల్లో దీన్ని అమలు చేయనున్నారు. ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం 10 నిమిషాల పాటు దాదాపు 3,000 మంది విద్యార్థులు ఇలా ధ్యానం చేస్తారు.

Gaza: ఆహార పంపిణీ కేంద్రం వద్ద కాల్పులు..! గాజాలో 90 మందికి పైగా మృత్యువాత!

హైదరాబాద్ నుంచి వచ్చిన విపశ్యన బృందం 30 మంది వచ్చి పాఠశాలల్లో ధ్యానం చేయిస్తున్నారు. విద్యార్థులకు మిత్ర (మానసిక శాంతి కోసం శిక్షణ) ధ్యాన ప్రక్రియలను ధ్వని వ్యవస్థ ద్వారా వచ్చే సందేశం ఆధారంగా నేర్పిస్తున్నారు. ఉపాధ్యాయులకు కూడా అవగాహన కల్పిస్తున్నారు.

AP Farmers: ఏపీ రైతులకు శుభవార్త! పంట వేయకముందే... ఎకరాకు రూ.84 చెల్లిస్తే రూ.42 వేలు, హెక్టారుకు రూ.1.05 లక్షలు!

ఈ ధ్యానాన్ని మొదట గురుకులాల్లో ప్రారంభించి, తరువాత ఉన్నత పాఠశాలల్లో అమలు చేయనున్నారు. ధ్యానం ప్రారంభించిన 45 రోజులకు విద్యార్థుల్లో వచ్చిన మార్పులను ఉపాధ్యాయులు, అధికారులు, విపశ్యన ప్రతినిధులు పరిశీలిస్తారు. గతంలో పాడేరు ప్రాంతంలో అమలు చేసి విజయవంతం కావడంతో, విపశ్యన సంస్థ ఏడాది పాటు ఉచిత శిక్షణ ఇవ్వడానికి ముందుకొచ్చింది. అయితే వారికి వసతి, రవాణా సదుపాయం కల్పిస్తున్నారు.

Six marriages: పబ్ సింగర్ బాగోతం బయటకు… ఏడేళ్లలో ఆరు పెళ్లిళ్లు!

2001 నుంచి మహారాష్ట్రలో విపశ్యన సంస్థ ధ్యాన శిక్షణ ఇస్తోంది. ఇప్పటివరకు 2.5 కోట్ల మంది విద్యార్థులు, లక్ష మంది ఉపాధ్యాయులు శిక్షణ పొందారు. ధ్యానం అభ్యాసం చేసిన విద్యార్థులు మానసికంగా ప్రశాంతంగా, చురుకుగా ఉంటారని, క్రమశిక్షణ పెరుగుతుందని చెబుతున్నారు.

Thalliki Vandanam Program: తల్లులకు గుడ్ న్యూస్.. ఆ విద్యార్థులకు కూడా తల్లికి వందనం పథకం! డబ్బులు జమ.. చెక్ చేసుకోండి!

ఏపీ ప్రభుత్వం ధ్యానం, యోగా వంటి అంశాలపై ఫోకస్ పెడుతోంది. ఇటీవల విశాఖపట్నం వేదికగా యోగా దినోత్సవ వేడుకలు నిర్వహించారు.

Spotlight

Read More →