Amaravati Cricket Stadium: అమరావతిలో 'అంతర్జాతీయ' సిక్సర్.. స్టేడియం పనులు 90 శాతం పూర్తి.. త్వరలోనే క్రికెట్ సందడి! ఆ గ్రామంలో ఇంటింటికీ తిరిగి పింఛన్లు పంపిణీ చేసిన చంద్రబాబు! పథకాల అమలు తీరుపై స్వయంగా.. India’s Oil Strategy: ఆయిల్ యుద్ధంలో భారత్ కీలక మలుపు! రష్యాకు దూరం… వెనిజులాకు దగ్గర! Tirumala Laddu News: అప్పట్లోనే రిపోర్టులు వచ్చినా జగన్ ప్రభుత్వం ఎందుకు దాచిపెట్టింది... మంత్రి పయ్యావుల కేశవ్..!! GNT: తీవ్ర పదజాలంతో అంబటి వ్యాఖ్యలు.. గుంటూరులో రాజకీయ ఉద్రిక్తత! Railway Budget 2026: సీనియర్ సిటిజన్లకు రాయితీల పునరుద్ధరణ.. కేంద్రం కీలక నిర్ణయం దిశగా అడుగులు! కలియుగ వైకుంఠంలో పథకం ప్రకారం.. మహాపాతకానికి ఒడిగట్టిన జగన్ గ్యాంగ్.. సంచలన నిజాలు! E-Cycle Distibution: ఒక్క రోజులో 5,026 మందికి ఈ-సైకిళ్లు…! ఏపీలోనే తొలిసారి…! Venezuela Relations 2026: తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్‌తో ప్రధాని మోదీ కీలక చర్చలు..!! ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సు పెంపు పిటిషన్లు... ఏపీ హైకోర్టు సంచలన తీర్పు! Amaravati Cricket Stadium: అమరావతిలో 'అంతర్జాతీయ' సిక్సర్.. స్టేడియం పనులు 90 శాతం పూర్తి.. త్వరలోనే క్రికెట్ సందడి! ఆ గ్రామంలో ఇంటింటికీ తిరిగి పింఛన్లు పంపిణీ చేసిన చంద్రబాబు! పథకాల అమలు తీరుపై స్వయంగా.. India’s Oil Strategy: ఆయిల్ యుద్ధంలో భారత్ కీలక మలుపు! రష్యాకు దూరం… వెనిజులాకు దగ్గర! Tirumala Laddu News: అప్పట్లోనే రిపోర్టులు వచ్చినా జగన్ ప్రభుత్వం ఎందుకు దాచిపెట్టింది... మంత్రి పయ్యావుల కేశవ్..!! GNT: తీవ్ర పదజాలంతో అంబటి వ్యాఖ్యలు.. గుంటూరులో రాజకీయ ఉద్రిక్తత! Railway Budget 2026: సీనియర్ సిటిజన్లకు రాయితీల పునరుద్ధరణ.. కేంద్రం కీలక నిర్ణయం దిశగా అడుగులు! కలియుగ వైకుంఠంలో పథకం ప్రకారం.. మహాపాతకానికి ఒడిగట్టిన జగన్ గ్యాంగ్.. సంచలన నిజాలు! E-Cycle Distibution: ఒక్క రోజులో 5,026 మందికి ఈ-సైకిళ్లు…! ఏపీలోనే తొలిసారి…! Venezuela Relations 2026: తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్‌తో ప్రధాని మోదీ కీలక చర్చలు..!! ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సు పెంపు పిటిషన్లు... ఏపీ హైకోర్టు సంచలన తీర్పు!

CM Chandrababu: కలెక్టర్ల సదస్సు! 2047 స్వర్ణాంధ్ర విజన్‌పై సీఎం చంద్రబాబు కీలక సందేశం!

ముఖ్యమంత్రి చంద్రబాబు కలెక్టర్ల సదస్సులో ప్రసంగిస్తూ, 2047 స్వర్ణాంధ్ర విజన్ గురించి స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. దేశ అభివృద్ధికి తోడు ఆంధ్రప్రదేశ్ కూడా అగ్రస

Published : 2025-09-15 13:52:00
AP Govt: డబుల్ ధమాకా.. చంద్రబాబు హామీ నెరవేరింది! ఆ జిల్లా నుంచి వందే భారత్, మైసూరు రైళ్లు! ప్రయాణం మరింత వేగం!

ముఖ్యమంత్రి చంద్రబాబు కలెక్టర్ల సదస్సులో ప్రసంగిస్తూ, 2047 స్వర్ణాంధ్ర విజన్ గురించి స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. దేశ అభివృద్ధికి తోడు ఆంధ్రప్రదేశ్ కూడా అగ్రస్థానంలో నిలవాలని పేర్కొన్నారు. ఇందుకోసం కలెక్టర్లు, అధికారులు భగవద్గీత, బైబిల్, ఖురాన్ వంటి పవిత్ర గ్రంథాల నుంచి స్ఫూర్తి పొందాలని సూచించారు. ప్రధాని, సీఎం తర్వాత కలెక్టర్లే ప్రజలకు దగ్గరగా ఉంటారని, వారే పాలన విజయానికి కీలకమని అన్నారు.

Garbage 8 days jail: రోడ్డుపై చెత్త వేస్తే 8 రోజుల జైలు శిక్ష.. ఎక్కడంటే!

ఆయన మాట్లాడుతూ, సరైన నియామకాలు, సంస్కరణలు చాలా ముఖ్యం అని గుర్తుచేశారు. సీఎస్, డీజీపీ నుండి క్షేత్రస్థాయి వరకు సమర్థులైన వ్యక్తులు ఉండాలని చెప్పారు. సంస్కరణలకు వ్యతిరేకంగా నిలిచిన చాలా రాజకీయ పార్టీలు ఇప్పుడు కనబడడం లేదని ఉదాహరించారు. డబుల్ ఇంజిన్ సర్కార్ లక్ష్యాలతో పనిచేస్తూ, డబుల్ ఇంజిన్ గ్రోత్ సాధించడమే తమ ఉద్దేశమని స్పష్టం చేశారు.

Rain: రాబోయే రెండు గంటల్లో పలు జిల్లాల్లో వర్షం.. ఏపీతోపాటు తెలంగాణలో కూడా ఎక్కడెక్కడ అంటే!

ఆర్థిక విషయాల్లో మాట్లాడుతూ, భారత ఆర్థిక వ్యవస్థ పురోగతి గురించి వివరించారు. ఒకప్పుడు 11వ స్థానంలో ఉన్న దేశం ప్రస్తుతం 4వ స్థానానికి చేరిందని చెప్పారు. ప్రస్తుతం వృద్ధిరేటు 10.5% ఉందని, తలసరి ఆదాయం రూ.3.47 లక్షల వరకు పెరిగిందని తెలిపారు. 2029 నాటికి రూ.29 లక్షల జీఎస్డీపీ సాధించడం లక్ష్యమని, అప్పటికి తలసరి ఆదాయాన్ని రూ.4.67 లక్షలకు పెంచాలని కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు.

Suman Comments: పొలిటికల్ ఎంట్రీ పై హీరో సుమన్ క్లారిటీ! ఈ పార్టీకే సంపూర్ణ మద్దతు.?

చివరగా, సాంకేతికత వినియోగం తప్పనిసరి అని సీఎం చంద్రబాబు అన్నారు. ఏఐ, డేటా లేక్, ఆర్టీజీఎస్ వంటి ఆధునిక వ్యవస్థలను ఉపయోగించి పథకాల అమలులో సమన్వయం పెంచాలని సూచించారు. పోర్టులు, ఇన్‌ఫ్రా అభివృద్ధి పీపీపీ మోడల్ ద్వారా సాధ్యమైందని గుర్తుచేశారు. ఆర్థిక అసమానతలు పెరగకుండా జాగ్రత్త పడాలని, సమాజంలోని ప్రతి వర్గానికి అవకాశాలు, ప్రయోజనాలు సమానంగా అందేలా చూడాలని కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు.

Police Suspension: పల్నాడు జిల్లాలో ఇద్దరు సీఐలపై సస్పెన్షన్ వేటు! అదే కారణం!
OTT Movie: హారర్ అభిమానులకు పండగే.. ముచ్చెమటలు పట్టించే హారర్ థ్రిల్లర్.. ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది!
Pahalgam terror attack: పాహల్‌గామ్ ఉగ్రదాడి బాధితుల ఆవేదన.. పాక్‌తో క్రికెట్ ఆడడం గాయాలపై ఉప్పు రాసినట్టే!
London: నిరసనకారులతో కిక్కిరిసిన లండన్ వీధులు.. ఒక్కడి పిలుపుతో లక్షల మంది ఏకమై!
Vande Bharath: ప్రయాణికులకు అలెర్ట్! వందే భారత్ ఎక్స్‌ప్రెస్ షెడ్యూల్ మార్పు! తగ్గనున్న దూరం!
UPI Good News: పెరిగిన యూపీఐ లిమిట్.. 24 గంటల్లో ఫోన్ పే నుంచి ఎంత డబ్బు పంపొచ్చంటే.?

Spotlight

Read More →