Amaravati Cricket Stadium: అమరావతిలో 'అంతర్జాతీయ' సిక్సర్.. స్టేడియం పనులు 90 శాతం పూర్తి.. త్వరలోనే క్రికెట్ సందడి! ఆ గ్రామంలో ఇంటింటికీ తిరిగి పింఛన్లు పంపిణీ చేసిన చంద్రబాబు! పథకాల అమలు తీరుపై స్వయంగా.. India’s Oil Strategy: ఆయిల్ యుద్ధంలో భారత్ కీలక మలుపు! రష్యాకు దూరం… వెనిజులాకు దగ్గర! Tirumala Laddu News: అప్పట్లోనే రిపోర్టులు వచ్చినా జగన్ ప్రభుత్వం ఎందుకు దాచిపెట్టింది... మంత్రి పయ్యావుల కేశవ్..!! GNT: తీవ్ర పదజాలంతో అంబటి వ్యాఖ్యలు.. గుంటూరులో రాజకీయ ఉద్రిక్తత! Railway Budget 2026: సీనియర్ సిటిజన్లకు రాయితీల పునరుద్ధరణ.. కేంద్రం కీలక నిర్ణయం దిశగా అడుగులు! కలియుగ వైకుంఠంలో పథకం ప్రకారం.. మహాపాతకానికి ఒడిగట్టిన జగన్ గ్యాంగ్.. సంచలన నిజాలు! E-Cycle Distibution: ఒక్క రోజులో 5,026 మందికి ఈ-సైకిళ్లు…! ఏపీలోనే తొలిసారి…! Venezuela Relations 2026: తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్‌తో ప్రధాని మోదీ కీలక చర్చలు..!! ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సు పెంపు పిటిషన్లు... ఏపీ హైకోర్టు సంచలన తీర్పు! Amaravati Cricket Stadium: అమరావతిలో 'అంతర్జాతీయ' సిక్సర్.. స్టేడియం పనులు 90 శాతం పూర్తి.. త్వరలోనే క్రికెట్ సందడి! ఆ గ్రామంలో ఇంటింటికీ తిరిగి పింఛన్లు పంపిణీ చేసిన చంద్రబాబు! పథకాల అమలు తీరుపై స్వయంగా.. India’s Oil Strategy: ఆయిల్ యుద్ధంలో భారత్ కీలక మలుపు! రష్యాకు దూరం… వెనిజులాకు దగ్గర! Tirumala Laddu News: అప్పట్లోనే రిపోర్టులు వచ్చినా జగన్ ప్రభుత్వం ఎందుకు దాచిపెట్టింది... మంత్రి పయ్యావుల కేశవ్..!! GNT: తీవ్ర పదజాలంతో అంబటి వ్యాఖ్యలు.. గుంటూరులో రాజకీయ ఉద్రిక్తత! Railway Budget 2026: సీనియర్ సిటిజన్లకు రాయితీల పునరుద్ధరణ.. కేంద్రం కీలక నిర్ణయం దిశగా అడుగులు! కలియుగ వైకుంఠంలో పథకం ప్రకారం.. మహాపాతకానికి ఒడిగట్టిన జగన్ గ్యాంగ్.. సంచలన నిజాలు! E-Cycle Distibution: ఒక్క రోజులో 5,026 మందికి ఈ-సైకిళ్లు…! ఏపీలోనే తొలిసారి…! Venezuela Relations 2026: తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్‌తో ప్రధాని మోదీ కీలక చర్చలు..!! ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సు పెంపు పిటిషన్లు... ఏపీ హైకోర్టు సంచలన తీర్పు!

AP Politics: టీడీపీకి మరో గవర్నర్ పదవి ఖాయం! లిస్టులో వారి పేర్లు!

ఈ కింద ఇవ్వబడిన సమాచారం సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతూ చర్చనీయాంశంగా మారింది. ఇది కేవలం సమాచార సందేశం మాత్రమే!భారతీయ జనతా పార్టీ (బీజేపీ) మిత్రపక్షాలకు మరింత ప

Published : 2025-09-16 09:25:00
WhatsApp Digital Aadhaar: ఇక ఆధార్ డౌన్‌లోడ్ WhatsAppలోనే... కేవలం ఒక మెసేజ్ చాలు!

ఈ కింద ఇవ్వబడిన సమాచారం సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతూ చర్చనీయాంశంగా మారింది. ఇది కేవలం సమాచార సందేశం మాత్రమే!

AP Vehicle Rules: వాహనదారులకు కీలక అలర్ట్! వెంటనే ఇలా చేయండి... లేదంటే రేషన్ కార్డు రద్దు! ప్రభుత్వ పథకాలు రావు!

భారతీయ జనతా పార్టీ (బీజేపీ) మిత్రపక్షాలకు మరింత ప్రాధాన్యత ఇస్తూ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. ముఖ్యంగా త్వరలో జరగబోయే పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా, ఎన్డీఏ బలోపేతం కోసం భాగస్వామ్య పక్షాలకు కీలక పదవులు కేటాయిస్తోంది. ఈ క్రమంలో, ఇప్పటికే కేంద్ర కేబినెట్‌లో టీడీపీకి రెండు మంత్రి పదవులు లభించగా, తాజాగా మరో గవర్నర్ పదవిని కూడా ఇవ్వాలని బీజేపీ నిర్ణయించినట్లు సమాచారం. దీంతో ఈ పదవికి చంద్రబాబు ఎవరిని ఎంపిక చేస్తారన్నది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

Alert motorists: వాహనదారులకు అలర్ట్.. ఇకపై ఇవి తప్పనిసరి.. లేకుంటే జరిమానాలు తప్పవు!

ఇప్పటికే టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతి రాజును గోవా గవర్నర్‌గా నియమించారు. ఆయన ఎంపికలో పలు రాజకీయ సమీకరణాలు ప్రభావం చూపాయి. పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేస్తూ వివాదరహిత నాయకుడిగా గుర్తింపు పొందిన ఆయనకు ఈ అవకాశం లభించింది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతానికి ప్రాధాన్యం ఇవ్వాలన్న ఆలోచన కూడా ఈ నిర్ణయంలో భాగమైంది. దీంతో ఇప్పుడు రెండో గవర్నర్ పదవి కోసం రాయలసీమకు చెందిన బీసీ లేదా ఎస్సీ వర్గానికి అవకాశం కల్పించాలన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Vande Bharath: ప్రయాణికులకు అలెర్ట్! వందే భారత్ ఎక్స్‌ప్రెస్ షెడ్యూల్ మార్పు! తగ్గనున్న దూరం!

ఈ క్రమంలో టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడి పేరు వినిపించినా, ఆయనకు రాజ్యసభ అవకాశం దక్కే అవకాశం ఉందని చెబుతున్నారు. అందువల్ల గవర్నర్ పదవి రాయలసీమకు చెందిన మరో నేతకు దక్కే అవకాశం ఎక్కువగా ఉందని సమాచారం. ఈ నేపథ్యంలో బీసీ వర్గానికి చెందిన కేఈ క్రిష్ణమూర్తి పేరు ప్రస్తావనలోకి వచ్చింది. ఆయన 2014-2019 మధ్య డిప్యూటీ సీఎంగా పనిచేసి అనుభవం సంపాదించారు.

London: నిరసనకారులతో కిక్కిరిసిన లండన్ వీధులు.. ఒక్కడి పిలుపుతో లక్షల మంది ఏకమై!

అయితే, కేఈ కుటుంబానికి ఇటీవలే రాజకీయంగా గుర్తింపు దక్కింది. ఆయన కుమారుడు 2024 ఎన్నికల్లో పత్తికొండ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందాడు. దీంతో కేఈ ప్రస్తుతం రాజకీయంగా క్రియాశీలకంగా లేకపోయినా, ఆయన సీనియారిటీ మరియు అనుభవాన్ని పరిగణనలోకి తీసుకుంటే గవర్నర్ పదవి లభించే అవకాశం ఉందని వర్గాలు చెబుతున్నాయి. చంద్రబాబు కూడా బీసీ వర్గానికి ప్రాధాన్యత ఇవ్వాలన్న ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

Pahalgam terror attack: పాహల్‌గామ్ ఉగ్రదాడి బాధితుల ఆవేదన.. పాక్‌తో క్రికెట్ ఆడడం గాయాలపై ఉప్పు రాసినట్టే!

ఇక గవర్నర్ పదవితో పాటు కేంద్రంలోని మరికొన్ని కీలక నియామకాల్లోనూ టీడీపీ నేతలకు అవకాశం కల్పించనున్నారు. ఈ మేరకు పార్టీ నుంచి జాబితా కోరినట్లు సమాచారం. అంతేకాకుండా కేంద్ర మంత్రివర్గ విస్తరణపై కూడా చర్చ జరుగుతోంది. ఈ పరిణామాలన్నింటితో, గవర్నర్ పదవి, కేంద్ర మంత్రి పదవి ఎవరికి దక్కుతాయన్నది ప్రస్తుతం ఏపీలోని కూటమి పార్టీల్లో ఆసక్తికర చర్చగా మారింది.

OTT Movie: హారర్ అభిమానులకు పండగే.. ముచ్చెమటలు పట్టించే హారర్ థ్రిల్లర్.. ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది!
AP Government: ఏపీలో పేదలకు గుడ్ న్యూస్! ఇళ్ల పట్టాల పంపిణీ పై అప్డేట్... సీఎం కీలక ఆదేశాలు జారీ!
Financial Support: ఏపీ సర్కార్ బంపర్ ఆఫర్! వారికి ఒక్కొకరికి రూ.20 వేలు... ఆర్థిక సహాయం!
IT Companies: దేశంలోనే తొలిసారిగా రెండు దిగ్గజ ఐటీ కంపెనీలు.. 30 కొత్త పారిశ్రామిక క్లస్టర్లు! ఏపీ పంట పండినట్టే!
Praja Vedika: నేడు (16/9) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

Spotlight

Read More →