Ration Cards: ఏపీలో వారికి ప్రత్యేక గుర్తింపు కార్డులు, సింగిల్ రేషన్ కార్డులు! రాయితీపై సీఎన్‌జీ ఆటోలు పంపిణీ... Amaravathi: సీడ్ యాక్సెస్ రోడ్‌కు రాజమార్గం.. స్టీల్ బ్రిడ్జ్ పనుల్లో భారీ మార్పులు! Kuppam: ఏపీలో ఆ ప్రాంతానికి మహర్దశ... రూ. 7,121 కోట్ల పెట్టుబడులతో 17 పరిశ్రమలు! Prajavedhika: లక్షకు పదివేల ఆశ.. కట్ చేస్తే రూ. 47 లక్షలు మాయం! 16 గజాల కోసం... 14 నెలలుగా పోలీసులకు చిక్కని ఆ 'గోడ' రహస్యం! AndhraPradesh: ఏపీ సరిహద్దుల్లో కట్టుదిట్టమైన నిఘా... ఎందుకంటే! Ayush Centers: ఏపీలో ఆ ప్రాంతాల ప్రజలకు శుభవార్త! రూ.44 కోట్లతో 150 కేంద్రాలు... రెండు నెలల్లో అందుబాటులోకి... YCP: పార్లమెంటులో ఇంట్రెస్టింగ్ సీన్! చేదు జ్ఞాపకాలు వద్దు.. 11వ రూమ్ తాళం వద్దన్న వైసీపీ నేతలు! Jal Jeevan Mission 2.0: 2028 నాటికి ప్రతి ఇంటికీ కుళాయి.. జేజేఎం 2.0పై కేంద్ర, ఏపీ సర్కార్ ఒప్పందం! PMAY Scheme: ఏపీలో పేదల ఇళ్లకు లైన్ క్లియర్.... పీఎంఏవై లబ్ధిదారుల తుది జాబితా! FCRA Renewal: ఏపీకి కేంద్రం నుంచి తీపికబురు... ఆర్‌డీటీకి గ్రీన్ సిగ్నల్! నిధుల కొరతకు ఇక చెక్! Ration Cards: ఏపీలో వారికి ప్రత్యేక గుర్తింపు కార్డులు, సింగిల్ రేషన్ కార్డులు! రాయితీపై సీఎన్‌జీ ఆటోలు పంపిణీ... Amaravathi: సీడ్ యాక్సెస్ రోడ్‌కు రాజమార్గం.. స్టీల్ బ్రిడ్జ్ పనుల్లో భారీ మార్పులు! Kuppam: ఏపీలో ఆ ప్రాంతానికి మహర్దశ... రూ. 7,121 కోట్ల పెట్టుబడులతో 17 పరిశ్రమలు! Prajavedhika: లక్షకు పదివేల ఆశ.. కట్ చేస్తే రూ. 47 లక్షలు మాయం! 16 గజాల కోసం... 14 నెలలుగా పోలీసులకు చిక్కని ఆ 'గోడ' రహస్యం! AndhraPradesh: ఏపీ సరిహద్దుల్లో కట్టుదిట్టమైన నిఘా... ఎందుకంటే! Ayush Centers: ఏపీలో ఆ ప్రాంతాల ప్రజలకు శుభవార్త! రూ.44 కోట్లతో 150 కేంద్రాలు... రెండు నెలల్లో అందుబాటులోకి... YCP: పార్లమెంటులో ఇంట్రెస్టింగ్ సీన్! చేదు జ్ఞాపకాలు వద్దు.. 11వ రూమ్ తాళం వద్దన్న వైసీపీ నేతలు! Jal Jeevan Mission 2.0: 2028 నాటికి ప్రతి ఇంటికీ కుళాయి.. జేజేఎం 2.0పై కేంద్ర, ఏపీ సర్కార్ ఒప్పందం! PMAY Scheme: ఏపీలో పేదల ఇళ్లకు లైన్ క్లియర్.... పీఎంఏవై లబ్ధిదారుల తుది జాబితా! FCRA Renewal: ఏపీకి కేంద్రం నుంచి తీపికబురు... ఆర్‌డీటీకి గ్రీన్ సిగ్నల్! నిధుల కొరతకు ఇక చెక్!

AP Government: ఏపీలో పేదలకు గుడ్ న్యూస్! ఇళ్ల పట్టాల పంపిణీ పై అప్డేట్... సీఎం కీలక ఆదేశాలు జారీ!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేదలకు గృహ స్థలం కల్పించేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో జరిగిన కలెక్టర్ల సమావేశంలో, రాబోయే నాల

Published : 2025-09-16 06:49:00
DSC final selection: రేపు డీఎస్సీ ఫైనల్ సెలక్షన్ లిస్ట్.. వేలాది అభ్యర్థుల్లో ఉత్సాహం! ఈ నెల 19న అమరావతిలో!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేదలకు గృహ స్థలం కల్పించేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో జరిగిన కలెక్టర్ల సమావేశంలో, రాబోయే నాలుగేళ్లలో అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇల్లు లేదా ఇంటి స్థలం ఉండేలా చూడాలని ఆదేశాలు ఇచ్చారు. గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు స్థలం ఇవ్వాలని ఇప్పటికే నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం, ఈ మేరకు అధికారులను భూమిని గుర్తించాలని ఆదేశించింది. పట్టణ ప్రాంతాల్లో భూమి లభించనప్పుడు గ్రూప్ హౌసింగ్ విధానాన్ని అనుసరించాలని సూచించారు.

Bus Terminal: ఏపీలో ఆ జిల్లా దశ తిరిగినట్లే ! కొత్తగా బస్ టెర్మినల్! మల్టీప్లెక్స్‌లు, మాల్స్‌...

లబ్ధిదారులు భూమి తీసుకోవడంలో ఆసక్తి చూపకపోతే, ఆ భూమిని పరిశ్రమల ఏర్పాటుకు ఉపయోగించుకోవచ్చని సీఎం పేర్కొన్నారు. అయితే, అలాంటి వారికి కొత్త గృహ పథకంలో ప్రత్యామ్నాయం చూపించాలని స్పష్టం చేశారు. అదేవిధంగా, పట్టణాలను ఆర్థిక లావాదేవీల కేంద్రాలుగా అభివృద్ధి చేయడానికి టౌన్‌షిప్‌లను ఏర్పాటు చేయాలని కూడా ఆయన సూచించారు. గతంలో ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన లబ్ధిదారులకు ప్రభుత్వం అదనపు ఆర్థిక సాయం అందించిన విషయం కూడా ప్రస్తావించారు.

Tirumala Brahmotsavam: బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై స్వయంగా పర్యటించిన టీటీడీ ఛైర్మన్! ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం!

ఇళ్ల స్థలాల పంపిణీపై ప్రభుత్వం ఇప్పటికే మార్గదర్శకాలు జారీ చేసింది. “అందరికీ ఇళ్లు” పథకం కింద గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు స్థలాలు అందించనున్నారు. ముఖ్యంగా మహిళల పేరుతో ఇళ్ల పట్టాలు ఇవ్వాలని నిర్ణయించారు. పట్టా పొందిన కుటుంబాలు రెండేళ్లలోగా ఇల్లు నిర్మాణం పూర్తి చేయాలి. ఈ పథకం దారిద్ర్య రేఖ కంటే దిగువన ఉన్న కుటుంబాలకు మాత్రమే వర్తిస్తుంది.

Guntur: గుంటూరులో రికార్డు! లోక్ అదాలత్‌లో ₹1.11 కోట్ల ప్రమాద పరిహారం!

ఇంకా, ఈ స్థలాలకు కన్వేయన్స్ డీడ్ ఇవ్వబడుతుంది. అయితే పదేళ్లు పూర్తైన తర్వాతే లబ్ధిదారులకు ఆ స్థలంపై పూర్తి హక్కులు లభిస్తాయి. ఫ్రీహోల్డ్ హక్కులు పదేళ్ల తర్వాత మాత్రమే అమల్లోకి వస్తాయి. ఇప్పటికే కేంద్రం లేదా రాష్ట్ర గృహనిర్మాణ పథకాల లబ్ధిదారులైన వారు ఈ పథకానికి అర్హులు కారు. అదేవిధంగా సొంత ఇల్లు లేదా భూమి కలిగిన వారు కూడా ఈ పథకం నుండి తప్పించబడతారు.

WhatsApp Digital Aadhaar: ఇక ఆధార్ డౌన్‌లోడ్ WhatsAppలోనే... కేవలం ఒక మెసేజ్ చాలు!

అర్హత కోసం రేషన్ కార్డు తప్పనిసరి. అంతేకాకుండా, 5 ఎకరాల్లోపు మెట్టభూమి లేదా 2.5 ఎకరాల్లోపు మాగాణి ఉన్న కుటుంబాలు మాత్రమే ఈ పథకానికి అర్హులు. మొత్తం మీద, పేదలకు గృహ భద్రతను కల్పించి, ఆర్థికంగా స్థిరత్వం ఇవ్వడమే ఈ పథకం లక్ష్యం. ప్రభుత్వం ఇచ్చిన ఈ మార్గదర్శకాలు పేదలకు గుడ్ న్యూస్‌గా నిలిచాయి.

AP Vehicle Rules: వాహనదారులకు కీలక అలర్ట్! వెంటనే ఇలా చేయండి... లేదంటే రేషన్ కార్డు రద్దు! ప్రభుత్వ పథకాలు రావు!
UK మిల్టన్ కీన్స్ లో అంగరంగ వైభవంగా టీటీడీ, APNRT శ్రీనివాస కళ్యాణ మహోత్సవం! 1800కు పైగా భక్తుల పరవశం! అత్యంత భక్తి శ్రద్ధలతో లడ్డు ప్రసాదాలతో!
Nagarjunasagar: నాగార్జునసాగర్‌కు పోటెత్తిన పర్యాటకులు.. ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో!
Alert motorists: వాహనదారులకు అలర్ట్.. ఇకపై ఇవి తప్పనిసరి.. లేకుంటే జరిమానాలు తప్పవు!
Phone Tapping Case: ఫోన్ టాపింగ్ కేసు! రూ.100 కోట్ల పరువు నష్టం దావా!

Spotlight

Read More →