AP News: ధాన్యం కొనుగోళ్లలో సరికొత్త రికార్డు.. 48 గంటలు కాదు 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లోకి రూ.560 కోట్లు జమ! కూటమి ప్రభుత్వం సక్సెస్! ప్రధానితో సీఎం చంద్రబాబు కీలక భేటీ.. ఒక్కొక్కరికి రూ. 7,000.! పార్టీ కేడర్‌తో ప్రత్యేక సమావేశం.. దేశంలోనే తొలిసారిగా.. రూ.1,300 కోట్లతో మన ఆంధ్రప్రదేశ్ లోనే! ఆ జిల్లా దశ తిరిగినట్లే! Maoist: విజయవాడలో మావోయిస్టుల కలకలం..! మెగా ఆపరేషన్‌లో 27 మంది అరెస్ట్‌! Farmers in AP: మొత్తం రూ.3,077 కోట్ల నిధుల విడుదల.. ఏపీలో రైతులకు శుభవార్త! Administrative: సచివాలయాల పర్యవేక్షణకు 3-లేయర్ గవర్నెన్స్ మోడల్…! ఏపీ సర్కార్ సరికొత్త అడుగు! 16th Commission: పన్ను ఆదాయ పంపకాల్లో కీలక మార్పుల సూచన.. 16వ సంఘం రిపోర్ట్ రాష్ట్రపతికి! ఏపీకి కేంద్రం శుభవార్త! ECMS కింద 17 కొత్త ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్! Village elections: తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలు డిసెంబర్‌లో.. అధికార యంత్రాంగం సిద్ధం! ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు! ఆ రైతులందరికి డబ్బులు చెల్లించాల్సిందే.. AP News: ధాన్యం కొనుగోళ్లలో సరికొత్త రికార్డు.. 48 గంటలు కాదు 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లోకి రూ.560 కోట్లు జమ! కూటమి ప్రభుత్వం సక్సెస్! ప్రధానితో సీఎం చంద్రబాబు కీలక భేటీ.. ఒక్కొక్కరికి రూ. 7,000.! పార్టీ కేడర్‌తో ప్రత్యేక సమావేశం.. దేశంలోనే తొలిసారిగా.. రూ.1,300 కోట్లతో మన ఆంధ్రప్రదేశ్ లోనే! ఆ జిల్లా దశ తిరిగినట్లే! Maoist: విజయవాడలో మావోయిస్టుల కలకలం..! మెగా ఆపరేషన్‌లో 27 మంది అరెస్ట్‌! Farmers in AP: మొత్తం రూ.3,077 కోట్ల నిధుల విడుదల.. ఏపీలో రైతులకు శుభవార్త! Administrative: సచివాలయాల పర్యవేక్షణకు 3-లేయర్ గవర్నెన్స్ మోడల్…! ఏపీ సర్కార్ సరికొత్త అడుగు! 16th Commission: పన్ను ఆదాయ పంపకాల్లో కీలక మార్పుల సూచన.. 16వ సంఘం రిపోర్ట్ రాష్ట్రపతికి! ఏపీకి కేంద్రం శుభవార్త! ECMS కింద 17 కొత్త ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్! Village elections: తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలు డిసెంబర్‌లో.. అధికార యంత్రాంగం సిద్ధం! ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు! ఆ రైతులందరికి డబ్బులు చెల్లించాల్సిందే..

Bihar result: బిహార్ ఎన్నికల్లో మహిళల ఓటింగ్‌ రికార్డు.. ఎన్డీఏకు చారిత్రాత్మక విజయం తీసుకువచ్చిన కీలక అంశం ఏమిటంటే?

2025-11-14 19:02:00
భారతదేశ తొలి ప్రైవేట్ రైల్వే స్టేషన్‌లో లగ్జరీ సదుపాయాలు! ఎక్కడో తెలుసా!

బిహార్‌లో ఈసారి ఎన్నికలు  పురుషులను మించి మహిళలు పోలింగ్‌ కేంద్రాలకు భారీ సంఖ్యలో రావడంతో  ఎన్డీఏకి అనూహ్య మెజారిటీని వచ్చిందని చెప్పుకోవాలి. బిహార్‌లో మొదటిసారిగా మహిళల ఓటింగ్‌ శాతం 71.6 శాతానికి చేరడం రాజకీయంగా కీలక సంకేతం. పురుషులు 62.8 శాతం మాత్రమే ఓటు వేయడం జరిగినది బీహార్ లో  మహిళల నిర్ణయమే ఈ ఎన్నికల దిశను నిర్ణయించినట్లు స్పష్టమవుతుంది.

వాహనదారులకు హై అలెర్ట్.. ఏపీ నెంబర్లతో తెలంగాణలో తిరిగితే.. 33 జిల్లాల్లో!

 జేడీయూ అధినేత నితీశ్ కుమార్‌కు మహిళలలో పటిష్టమైన ఓటు బ్యాంక్‌ ఉంది. ఆయన 20 ఏళ్ల పాలనంతా మహిళల సాధికారతపై ప్రత్యేక దృష్టి పెరిగిందని చెప్పుకోవాలి. మొదటి టర్మ్‌లో ఇచ్చిన సైకిల్‌ పథకం వేలాది బాలికల విద్యాభ్యాసాన్ని ముందుకు నడిపింది. తరువాత జీవలికా వంటి స్వయం సహాయక సంఘాల విస్తరణ, పంచాయతీలు–పట్టణ స్థానిక సంస్థల్లో 50 శాతం మహిళల రిజర్వేషన్‌ వంటి నిర్ణయాలు వీరి నమ్మకాన్ని మరింత పెంచాయి.

H-1B Visa: అమెరికాలో కొత్త ప్రకంపనలు H-1B వీసా పూర్తిగా రద్దుపై వ్యూహాత్మక ఆలోచన.. వారికి మాత్రమే మినహాయింపు!!

ఈసారి ఎన్నికల ముందు తీసుకున్న అత్యంత ప్రభావం చూపిన నిర్ణయం ప్రతి మహిళకు వ్యాపారం ప్రారంభించడానికి ఇచ్చిన రూ.10,000 ఆర్థిక సహాయం. ఇప్పటికే 1.21 కోట్లు పైగా మహిళలకు ఈ మొత్తం నేరుగా ఖాతాల్లో జమ కావడంతో ఇది వాగ్దానం కాదు, అమలు అనే భావన బలపడింది. ప్రతిపక్షమైన మహాగఠ్‌బంధన్‌ కూడా వివిధ హామీలు ఇచ్చినా అమలు విషయంలో నమ్మకం మీరలేదని మహిళల తీరు సూచించింది.

యువతకు కేంద్రం 'సూపర్ గిఫ్ట్'.. ఉద్యోగం సాధిస్తే రూ.15,000 నగదు బహుమతి! కేంద్ర ప్రభుత్వ కొత్త పథకం!

2016లో అమలైన మద్య నిషేధంతో మహిళలలో నితీశ్‌కు ఏర్పడ్డ మద్దతు అంతకంతకూ పెరిగింది. ఇంటి శాంతి, పురుషుల మద్యం అలవాట్ల తగ్గుదల వంటి అంశాలు మహిళల అభిప్రాయాన్ని మరింత బలంగా మార్చాయి. మరోవైపు ఆర్‌జేడీ పాలనలో చోటుచేసుకున్న చట్ట–భద్రతా లోపాలు “జంగిల్‌రాజ్‌’’గా ప్రచారానికి రావడమూ మహిళల మద్దతు ఎన్డీఏ వైపు మరింతగా మళ్ళించింది. ప్రధాని మోదీ కూడా ప్రతి సభలో ఈ అంశాన్ని బలంగా ఎత్తిచూపడం గమనార్హం.

Bihar Election Results 2025: బిహార్ ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ జన సురాజ్ పార్టీకి భారీ ఎదురుదెబ్బ!!

ప్రశాంత్ కిశోర్‌ మరియు తేజస్వీ యాదవ్‌ వంటి నాయకులు మద్య నిషేధం పునర్విమర్శ చేస్తామని చెప్పడం మహిళలను మరింత అసౌకర్యానికి గురి చేసింది. అందుచేత ఈ ఎన్నికల్లో మహిళల ఓటు కేవలం రూ.10,000కు పరిమితం కాలేదు రెండు దశాబ్దాలుగా కొనసాగుతున్న నితీశ్‌ పాలనపై వారి విశ్వాసం మరియు భద్రతా భావమే ఎన్డీఏకి భారీ మెజారిటీని అందించింది.

Crda plans: ఏపీ పెట్టుబడిదారులకు పండుగే.. రూ.50 వేల కోట్లకు పైగా.. విశాఖ సీఐఐ సదస్సులో CRDA మాస్టర్ ప్లాన్!
Union bank : యూనియన్ బ్యాంక్ సూపర్ స్కీమ్.. FDలపై కస్టమర్లకు రూ.85 వేల దాకా స్థిర రాబడి!
Bihar Election Results2025: బీహార్‌లో NDA సునామీ..యాదవ–ముస్లిం ఓట్లలోనూ భారీ మార్పు!!
ఒక్కసారిగా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు.. ఒకటి కాదు రెండు అల్పపీడనాలు .. ఈ ప్రాంతాల్లో వర్షాలు, బిఅలెర్ట్!
World Diabetes Day శీతాకాలంలో మధుమేహం నియంత్రణ కష్టతరం!! వరల్డ్ డయాబెటీస్ డే సందర్బంగా నిపుణుల ముఖ్య సూచనలు!!
Bihar Election Results 2025: బిహార్ ఓట్ల లెక్కింపులో ఎన్డీఏ దూకుడు… తేజశ్వీ పోరులో సస్పెన్స్ కీలక సీట్లలో ఉత్కంఠ!!
Jublihills: జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ భారీ విజయం! 24K మెజార్టీతో నవీన్ యాదవ్ సంచలనం!

Spotlight

Read More →