Bangladesh : బంగ్లాదేశ్‌లో మరో హిందూ యువకుడి హత్య.. ఆగని మైనారిటీలపై దాడులు! AP Government: ఏపీలో వారందరికి ఊరట.. ఆ డబ్బులు చెల్లించేందుకు మరో మూడు నెలల గడువు పొడిగింపు! CM Chandrababu: వాటిపై అవగాహన లేకే దుష్ప్రచారం... జగన్‌పై సీఎం చంద్రబాబు ఫైర్! Trumps: పుతిన్ ను అదుపులోకి తీసుకుంటారా.. ట్రంప్ క్లారిటీ! Ayushman: ఆయుష్మాన్ భారత్ లిమిట్‌పై కన్‌ఫ్యూజన్ క్లియర్..! కేంద్రం కీలక ప్రకటన! Modi: గుజరాత్‌లో ప్రధాని బిజీ షెడ్యూల్.. ఆధ్యాత్మిక కార్యక్రమాల నుంచి అంతర్జాతీయ చర్చల వరకూ! US India Relations: భారత్‌కు అమెరికా రాయబారి రాక.. రెండు దేశాల మధ్య అపార అవకాశాలు... సెర్జియో గోర్!! Electricity: సంక్రాంతికి డబుల్ ధమాకా..! ఏపీ ప్రజలకు విద్యుత్ బిల్లుల్లో భారీ ఉపశమనం! Gold price: ఆ దేశంలో బంగారం ఇంత చీపా.. 200 రూపాయల్లో 24 క్యారెట్ బంగారం..!! G7 Summit: అందుకోసమే జీ7 సదస్సు తేదీల్లో మార్పు… ఫ్రాన్స్ అధికారిక ప్రకటన..!! Bangladesh : బంగ్లాదేశ్‌లో మరో హిందూ యువకుడి హత్య.. ఆగని మైనారిటీలపై దాడులు! AP Government: ఏపీలో వారందరికి ఊరట.. ఆ డబ్బులు చెల్లించేందుకు మరో మూడు నెలల గడువు పొడిగింపు! CM Chandrababu: వాటిపై అవగాహన లేకే దుష్ప్రచారం... జగన్‌పై సీఎం చంద్రబాబు ఫైర్! Trumps: పుతిన్ ను అదుపులోకి తీసుకుంటారా.. ట్రంప్ క్లారిటీ! Ayushman: ఆయుష్మాన్ భారత్ లిమిట్‌పై కన్‌ఫ్యూజన్ క్లియర్..! కేంద్రం కీలక ప్రకటన! Modi: గుజరాత్‌లో ప్రధాని బిజీ షెడ్యూల్.. ఆధ్యాత్మిక కార్యక్రమాల నుంచి అంతర్జాతీయ చర్చల వరకూ! US India Relations: భారత్‌కు అమెరికా రాయబారి రాక.. రెండు దేశాల మధ్య అపార అవకాశాలు... సెర్జియో గోర్!! Electricity: సంక్రాంతికి డబుల్ ధమాకా..! ఏపీ ప్రజలకు విద్యుత్ బిల్లుల్లో భారీ ఉపశమనం! Gold price: ఆ దేశంలో బంగారం ఇంత చీపా.. 200 రూపాయల్లో 24 క్యారెట్ బంగారం..!! G7 Summit: అందుకోసమే జీ7 సదస్సు తేదీల్లో మార్పు… ఫ్రాన్స్ అధికారిక ప్రకటన..!!

Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్ట్ అసలు లెక్క ఇదే… పునాది నుంచి ముగింపు వరకు ఎవరి పాత్ర ఎంత?

2026-01-05 18:16:00
రేషన్ కార్డు ఉన్నవారికి అకౌంట్లోనే డబ్బులు! దేశవ్యాప్తంగా మొదలైన ఆసక్తికర చర్చ! కేంద్రం బిగ్ ఆఫర్..

విజయనగరం జిల్లా భోగాపురంలో  అంతర్జాతీయ విమానాశ్రయం చుట్టూ ఇప్పుడు తీవ్ర రాజకీయ వాదనలు నడుస్తున్నాయి. భోగాపురం ఎయిర్‌పోర్ట్ ఎవరి ఆలోచన, ఎవరి హయాంలో ఎంత పని జరిగింది, ఎవరు అడ్డంకులు సృష్టించారు అనే అంశాలపై ప్రజల్లో గందరగోళం నెలకొంది.  ఆరోపణలు ఎలా ఉన్నా, ప్రాజెక్ట్ ప్రయాణం మాత్రం పత్రాల ఆధారంగా, కాలక్రమంలో చూస్తే ఒక స్పష్టమైన చిత్రాన్ని చూపిస్తోంది.

Bunny incident: అభిమానమే శత్రువయ్యిందా.. బన్నీ ఘటనపై చర్చ!

భోగాపురం విమానాశ్రయానికి సంబంధించిన ప్రాథమిక ప్రతిపాదన 2015లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హయాంలో ముందుకు వచ్చింది. ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధికి పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాలు అవసరమని భావించిన ప్రభుత్వం, అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటు చేస్తే పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని అంచనా వేసింది. ఈ ఆలోచనను కార్యరూపం దాల్చే దిశగా కేంద్ర ప్రభుత్వ అనుమతులు 2016లో లభించాయి. అప్పటి నుంచి భూసేకరణ, డిజైన్, ప్రాథమిక నిర్మాణ పనులు వేగంగా సాగాయి.

మళ్లీ తండ్రైన అంబ‌టి.. కొడుకు పుట్టాడంటూ పోస్ట్! సోషల్ మీడియాలో వైరల్..

2016 నుంచి 2019 వరకు జరిగిన పనుల్ని పరిశీలిస్తే, దాదాపు 80 శాతం వరకు ప్రాజెక్ట్ పురోగతి నమోదైనట్టు అధికారిక రికార్డులు సూచిస్తున్నాయి. ఈ దశలో రన్‌వే, టెర్మినల్ భవనానికి సంబంధించిన కీలక నిర్మాణాలు పూర్తయ్యాయి. అయితే 2019లో రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత పరిస్థితి పూర్తిగా భిన్నంగా మారిందన్న విమర్శలు  వినిపించాయి. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత భోగాపురం ఎయిర్‌పోర్ట్ పనులు ఆశించిన వేగంతో సాగలేదని స్థానికులు, రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

Eating almonds: రోజూ బాదం తింటే శరీరానికి వచ్చే 6 అద్భుత లాభాలు.. గుండె నుంచి మెదడు వరకు!

2019 నుంచి 2024 మధ్య కాలంలో ప్రాజెక్ట్‌పై నిర్లక్ష్యం చూపించారనే ఆరోపణలు అప్పట్లోనే మొదలయ్యాయి. ముఖ్యంగా రైతుల భూముల విషయంలో గందరగోళం సృష్టించి, విమానాశ్రయం అవసరం లేదంటూ ఆందోళనలు రెచ్చగొట్టారన్న విమర్శలు వచ్చాయి. ఆ సమయంలో అధికార పార్టీ నేతలు ప్రాజెక్ట్‌కు వ్యతిరేకంగా మాట్లాడిన వీడియోలు, ప్రకటనలు ఇప్పటికీ సోషల్ మీడియాలో చక్కర్లు  కొట్టిన విషయం కూడా అందరికీ తెలిసినదే. ఈ కారణాల వల్ల మిగిలిన పనులు ముందుకు సాగక ఆలస్యం జరిగిందన్న వాదన బలంగా వినిపిస్తోంది.

Tollywood: అనసూయపై సీనియర్ నటి పరోక్షంగా ఫైర్! దానికి ఆయన క్షమాపణలు..

2024లో మళ్లీ పాలన మారిన తర్వాత, భోగాపురం విమానాశ్రయానికి సంబంధించిన మిగిలిన సుమారు 20 శాతం పనులు తిరిగి ఊపందుకున్నాయి. గతంలో నిలిచిపోయిన పనులను వేగంగా పూర్తి చేసి, ప్రాజెక్ట్‌ను గమ్యానికి చేర్చే ప్రయత్నాలు మొదలయ్యాయి. అయితే ఇప్పుడు రాజకీయ వేదికపై కొత్త వివాదం తెరపైకి వచ్చింది. గతంలో వ్యతిరేకించినవారే, ఇప్పుడు “మేమే నిర్మించాం” అంటూ క్రెడిట్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

Bhairavs entry: భారత సైన్యంలోకి భైరవ్ ఎంట్రీ.. శత్రువులపై మెరుపు దాడులకే కొత్త ఫోర్స్!

ప్రత్యేకంగా వైయస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వర్గం నుంచి వస్తున్న వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు దారితీశాయి. ఇతరుల హయాంలో మొదలైన పనులకు పేరు వేసుకోవడం, వాస్తవాలను వక్రీకరించి ప్రచారం చేయడం రాజకీయ నీతికి విరుద్ధమని ప్రత్యర్థులు ఆరోపిస్తున్నారు. “సొమ్మొకడిది, సొకు ఇంకొకడిది” అన్న సామెతను గుర్తు చేస్తూ, ఇదే జగన్ రాజకీయ శైలిగా అభివర్ణిస్తున్నారు.

SBI JOBS: SBIలో 1146 ఉద్యోగాలు.. దరఖాస్తు గడువు JAN 10 వరకు పొడిగింపు!

 భోగాపురం ఎయిర్‌పోర్ట్ అంశం ఇప్పుడు కేవలం అభివృద్ధి ప్రాజెక్ట్ మాత్రమే కాదు నిజం–అబద్ధం మధ్య పోరాటంగా మారింది. ప్రజలు రాజకీయ ప్రచారాన్ని అంధంగా నమ్మకుండా, కాలక్రమంలో జరిగిన సంఘటనలను, ప్రభుత్వ రికార్డులను పరిశీలించి నిజాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉందని విశ్లేషకులు సూచిస్తున్నారు. అభివృద్ధి పనుల విషయంలో ఎవరు ఏమి చేశారన్నది చరిత్రలో నమోదు అవుతుందని, తాత్కాలిక రాజకీయ లాభాల కోసం వాస్తవాలను మార్చలేరని  స్పష్టంగా  కనిపిస్తుంది.

DGCA కొత్త నిబంధనలు జారీ! విమానాల్లో వాటికి నో ఎంట్రీ!
AP Medical: పదో తరగతి అర్హతతో ప్రభుత్వ ఆస్పత్రిలో ఉద్యోగాలు..! రాత పరీక్ష లేదు!
16 Pro Max: ఐఫోన్ కొనాలనుకునేవాళ్లకి ఇదే గోల్డెన్ ఛాన్స్! 16 ప్రో మాక్స్‌పై షాకింగ్ డిస్కౌంట్!

Spotlight

Read More →