Vijay: ఎన్డీటీవీ ఎగ్జిట్‌ పోల్స్‌ సంచలనం.. విజయ్‌ టీవీకే పార్టీకి 120 సీట్లు! కింగ్ మేకర్ కాదు.. కింగ్ కాబోతున్న విజయ్! Chandrababu: పాలనలో టెక్నాలజీ మ్యాజిక్ - ఆర్టీజీఎస్ సమీక్షలో సీఎం చంద్రబాబు కీలక నిర్దేశాలు.. కోటికి పైగా సేవలతో.. Nara Lokesh: ఎన్టీఆర్ గుర్తింపునిస్తే.. చంద్రబాబు ప్రపంచ స్థాయికి తీసుకెళ్లారు! నేతల కృషిని కొనియాడిన లోకేశ్.! Ramprasad Reddy: గ్రూప్-1లో మెరిసిన యువతకు మంత్రి శుభాకాంక్షలు.. ప్రజలకు మెరుగైన సేవలు! Praja Vedika: రేపు (30/04) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Raghu Rama Krishna Raju: శుభవార్త.. అంటూ ఆసక్తికర ట్వీట్ చేసిన రఘురామకృష్ణరాజు! ధర్మమే గెలిచింది.. అడ్డంకులు తొలిగాయి! PM Modi: యూపీ అభివృద్ధికి కొత్త జీవనాడి.. రూ. 36,230 కోట్లతో గంగా ఎక్స్‌ప్రెస్‌వే.. జాతికి అంకితం చేసిన ప్రధాని మోదీ! Visakhapatnam: హైటెక్ సిటీ 2.O.. ఏఐ రంగంలో వైజాగ్ నయా రికార్డ్: గూగుల్ డేటా సెంటర్‌తో వేల ఉద్యోగాలు! AP Government: ఏపీ సర్కార్ కీలక నిర్ణయం: 6,124 మంది సచివాలయ ఉద్యోగుల డెప్యుటేషన్‌కు గ్రీన్ సిగ్నల్! TDP New Committees: టీడీపీ కొత్త కమిటీల ప్రమాణ స్వీకార కార్యక్రమం- కార్యకర్తే అధినేత.. ఇదే తెదేపా సిద్ధాంతం - చంద్రబాబు!! Vijay: ఎన్డీటీవీ ఎగ్జిట్‌ పోల్స్‌ సంచలనం.. విజయ్‌ టీవీకే పార్టీకి 120 సీట్లు! కింగ్ మేకర్ కాదు.. కింగ్ కాబోతున్న విజయ్! Chandrababu: పాలనలో టెక్నాలజీ మ్యాజిక్ - ఆర్టీజీఎస్ సమీక్షలో సీఎం చంద్రబాబు కీలక నిర్దేశాలు.. కోటికి పైగా సేవలతో.. Nara Lokesh: ఎన్టీఆర్ గుర్తింపునిస్తే.. చంద్రబాబు ప్రపంచ స్థాయికి తీసుకెళ్లారు! నేతల కృషిని కొనియాడిన లోకేశ్.! Ramprasad Reddy: గ్రూప్-1లో మెరిసిన యువతకు మంత్రి శుభాకాంక్షలు.. ప్రజలకు మెరుగైన సేవలు! Praja Vedika: రేపు (30/04) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Raghu Rama Krishna Raju: శుభవార్త.. అంటూ ఆసక్తికర ట్వీట్ చేసిన రఘురామకృష్ణరాజు! ధర్మమే గెలిచింది.. అడ్డంకులు తొలిగాయి! PM Modi: యూపీ అభివృద్ధికి కొత్త జీవనాడి.. రూ. 36,230 కోట్లతో గంగా ఎక్స్‌ప్రెస్‌వే.. జాతికి అంకితం చేసిన ప్రధాని మోదీ! Visakhapatnam: హైటెక్ సిటీ 2.O.. ఏఐ రంగంలో వైజాగ్ నయా రికార్డ్: గూగుల్ డేటా సెంటర్‌తో వేల ఉద్యోగాలు! AP Government: ఏపీ సర్కార్ కీలక నిర్ణయం: 6,124 మంది సచివాలయ ఉద్యోగుల డెప్యుటేషన్‌కు గ్రీన్ సిగ్నల్! TDP New Committees: టీడీపీ కొత్త కమిటీల ప్రమాణ స్వీకార కార్యక్రమం- కార్యకర్తే అధినేత.. ఇదే తెదేపా సిద్ధాంతం - చంద్రబాబు!!

Ayushman: ఆయుష్మాన్ భారత్ లిమిట్‌పై కన్‌ఫ్యూజన్ క్లియర్..! కేంద్రం కీలక ప్రకటన!

 దేశంలోని పేద, మధ్యతరగతి కుటుంబాలకు మెరుగైన వైద్య సహాయం అందించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కీలక పథకాలలో ఆయుష్మాన్ భారత్ ఒకటి. రేషన్ కార్డ

Published : 2026-01-10 13:24:00
నార్త్ అమెరికా ప్రత్యేక ప్రతినిధిగా ఆయన నియామకం! జీఓ విడుదల..!

దేశంలోని పేద, మధ్యతరగతి కుటుంబాలకు మెరుగైన వైద్య సహాయం అందించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కీలక పథకాలలో ఆయుష్మాన్ భారత్ ఒకటి. రేషన్ కార్డు కలిగి ఉన్న బీపీఎల్ కుటుంబాలకు ఈ పథకం కింద ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా ఉచిత వైద్యం అందుతోంది. ఒక్కో కుటుంబానికి సంవత్సరానికి రూ.5 లక్షల వరకు వైద్య ఖర్చులను ప్రభుత్వం భరిస్తోంది. అంతేకాకుండా, వయో వృద్ధుల ఆరోగ్య భద్రతకు మరింత ప్రాధాన్యత ఇస్తూ 70 ఏళ్లు దాటిన వారికి అదనపు వైద్య కవరేజీ కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం ఇటీవల కీలక నిర్ణయం తీసుకుంది. అయితే ఈ అదనపు లిమిట్ విషయంలో ప్రజల్లో విభిన్న అభిప్రాయాలు, అయోమయాలు నెలకొనడంతో కేంద్రం తాజాగా స్పష్టత ఇచ్చింది.

బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు! 135 ఏళ్ల తర్వాత జనవరిలో..

2024 అక్టోబర్‌లో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారం, కుటుంబ ఆదాయం లేదా ఆర్థిక స్థితితో సంబంధం లేకుండా ఆయుష్మాన్ భారత్ పథకంలో ఉన్న 70 ఏళ్లు దాటిన వయో వృద్ధులకు మరో రూ.5 లక్షల అదనపు వైద్య కవరేజీ కల్పించారు. దీని ద్వారా వృద్ధులకు మొత్తం రూ.10 లక్షల వరకు ఉచిత వైద్య సదుపాయం లభిస్తోంది. అయితే కుటుంబంలో ఒకటి కంటే ఎక్కువ మంది వయో వృద్ధులు ఉంటే ఒక్కొక్కరికి రూ.5 లక్షలు చొప్పున వస్తాయా? లేదా కుటుంబానికి మొత్తంగా రూ.15 లక్షల వరకు కవరేజీ ఉంటుందా? అనే సందేహాలు చాలా మందిలో తలెత్తాయి. ముఖ్యంగా ఉమ్మడి కుటుంబాల్లో తల్లిదండ్రులు, అత్తమామలు ఉన్నప్పుడు ఈ అయోమయం మరింత పెరిగింది.

Tollywood: సూపర్ స్టార్ ఫ్యామిలీ నుంచి మరో హీరో.... టాలీవుడ్‌లో గ్రాండ్ ఎంట్రీ! ఫస్ట్ లుక్...

ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. ‘వయ వందన’ పథకం కింద ఇచ్చే అదనపు రూ.5 లక్షల వైద్య కవరేజీ కేవలం సీనియర్ సిటిజన్లకు ప్రత్యేకంగా వర్తిస్తుందని, కానీ ఒక్కో వృద్ధునికి విడిగా కవరేజీ ఇచ్చే విధానం కాదని తెలిపింది. అంటే కుటుంబానికి ఇప్పటికే ఉన్న రూ.5 లక్షల ఆయుష్మాన్ భారత్ కవరేజీకి అదనంగా, అర్హత కలిగిన వయో వృద్ధుల కోసం మరో రూ.5 లక్షల కవరేజీ మాత్రమే ఉంటుందని కేంద్రం స్పష్టం చేసింది. మిగతా కుటుంబ సభ్యులందరికీ పాత విధానం ప్రకారమే రూ.5 లక్షల లిమిట్ వర్తిస్తుందని వెల్లడించింది.

Modi: గుజరాత్‌లో ప్రధాని బిజీ షెడ్యూల్.. ఆధ్యాత్మిక కార్యక్రమాల నుంచి అంతర్జాతీయ చర్చల వరకూ!

ఈ పథకం విషయంలో ఎలాంటి అనుమానాలు ఉన్నా అధికారిక సమాచారం కోసం ఆయుష్మాన్ భారత్ పోర్టల్‌ను సందర్శించాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని, అధికారిక మార్గాల్లోనే వివరాలు తెలుసుకోవాలని కోరింది. ఈ స్పష్టతతో ఆయుష్మాన్ భారత్ పథకంపై నెలకొన్న అయోమయానికి తెరపడింది. ముఖ్యంగా వయో వృద్ధులకు అదనపు వైద్య భద్రత కల్పించే ఈ నిర్ణయం వల్ల పెద్ద చికిత్సల ఖర్చుల నుంచి వారికి భారీ ఉపశమనం లభించనుంది. ఆరోగ్య భద్రత దిశగా కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న ఈ చర్యలు పేద, వృద్ధ వర్గాలకు మరింత భరోసానిస్తున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Osteoarthritis: వృద్ధాప్యంలో కీళ్ల నొప్పులకు చెక్..! స్టాన్‌ఫోర్డ్ శాస్త్రవేత్తల సంచలన పరిశోధన!

ఈ పథకం ద్వారా ఏ రకాల చికిత్సలు ఉచితంగా పొందవచ్చు?           ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా ఆస్పత్రిలో చేరే చికిత్సలు (సర్జరీలు, ఐసీయూ, పరీక్షలు, మందులు) పూర్తిగా ఉచితం. దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఈ సౌకర్యం లభిస్తుంది.

US India Relations: భారత్‌కు అమెరికా రాయబారి రాక.. రెండు దేశాల మధ్య అపార అవకాశాలు... సెర్జియో గోర్!!
AP Government: సంక్రాంతి పేరుతో బస్సు టికెట్ల దోపిడీ.. ఏపీ సర్కార్ సీరియస్!
Technology News: గూగుల్ ఉచిత సేవల వెనుక అసలు కథ.. ఆదాయం ఎలా వస్తుందంటే?
Rajasaab: బాక్సాఫీస్ హీట్.. టికెట్ రేట్ల వివాదం.. రాజాసాబ్ చుట్టూ చర్చ!
Tech News: కారులో ఫోన్ ఛార్జ్ చేస్తున్నారా? ఇంక అంతే… మీ ఫోన్ కి పెద్ద ముప్పే..!!

Spotlight

Read More →