Gas EKyc: ఏపీలో గ్యాస్ కనెక్షన్ ఉన్నవారికి ముఖ్య గమనిక..! వెంటనే ఈ పని చేయండి! Steel Plant: ఏపీ పారిశ్రామికాభివృద్ధిలో మరో మైలురాయి! స్టీల్ ప్లాంట్ భూమి పూజకు ముహూర్తం ఫిక్స్..! DA Increase: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్...! 3 శాతం పెరిగిన డీఏ! Modi: డిజిటల్ దునియాలోనూ మోదీ హవా.. ఇన్ స్టా, 'ఎక్స్'లో వరల్డ్ రికార్డ్ ..!! Vehicle RC: ఆర్టీఓ ఆఫీసు చుట్టూ తిరిగే పనిలేదు..! ఇంట్లోనే ఆర్‌సీ అడ్రస్ మార్చుకోండి...! Praja Vedika: నేడు (26/02) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Digital India: ఏపీలో ఇంటింటికీ క్యూఆర్ కోడ్! ఇక ఆఫీసుల చుట్టూ తిరిగే పనిలేదు.. సర్కార్ కీలక నిర్ణయం! Amaravathi: అమరావతి స్టీల్ బ్రిడ్జ్ పనుల్లో వేగం... 12 రోజుల్లోనే 16 గడ్డర్లు పూర్తి! HiTech Highway: ప్రయాణం ఇక సూపర్ ఫాస్ట్! తెలుగు రాష్ట్రాల్లో తొలి హైటెక్ హైవే... Rail Parcel: రైల్వే స్టేషన్లకు వెళ్లనవసరం లేదు..! ఇక ఇంటి నుండే రైల్ పార్శిల్ బుకింగ్! Gas EKyc: ఏపీలో గ్యాస్ కనెక్షన్ ఉన్నవారికి ముఖ్య గమనిక..! వెంటనే ఈ పని చేయండి! Steel Plant: ఏపీ పారిశ్రామికాభివృద్ధిలో మరో మైలురాయి! స్టీల్ ప్లాంట్ భూమి పూజకు ముహూర్తం ఫిక్స్..! DA Increase: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్...! 3 శాతం పెరిగిన డీఏ! Modi: డిజిటల్ దునియాలోనూ మోదీ హవా.. ఇన్ స్టా, 'ఎక్స్'లో వరల్డ్ రికార్డ్ ..!! Vehicle RC: ఆర్టీఓ ఆఫీసు చుట్టూ తిరిగే పనిలేదు..! ఇంట్లోనే ఆర్‌సీ అడ్రస్ మార్చుకోండి...! Praja Vedika: నేడు (26/02) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Digital India: ఏపీలో ఇంటింటికీ క్యూఆర్ కోడ్! ఇక ఆఫీసుల చుట్టూ తిరిగే పనిలేదు.. సర్కార్ కీలక నిర్ణయం! Amaravathi: అమరావతి స్టీల్ బ్రిడ్జ్ పనుల్లో వేగం... 12 రోజుల్లోనే 16 గడ్డర్లు పూర్తి! HiTech Highway: ప్రయాణం ఇక సూపర్ ఫాస్ట్! తెలుగు రాష్ట్రాల్లో తొలి హైటెక్ హైవే... Rail Parcel: రైల్వే స్టేషన్లకు వెళ్లనవసరం లేదు..! ఇక ఇంటి నుండే రైల్ పార్శిల్ బుకింగ్!

Railway Line: ఏపీలో కొత్త రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్! రూ.2,500 కోట్లతో.. ఆ జిల్లాలకు మహర్దశ!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైల్వే వ్యవస్థ అభివృద్ధి వేగంగా కొనసాగుతోంది. రాయలసీమ ప్రాంతం రైల్వే సదుపాయాల పరంగా మరింత పురోగతి సాధించేందుకు రైల్వే శాఖ పలు ప్రాజెక్టులను

Published : 2025-10-25 15:43:00
Screen time : మితిమీరిన స్క్రీన్ టైమ్ ప్రమాదకరం.. చిన్నారుల ఎదుగుదలపై ప్రతికూల ప్రభావం!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైల్వే వ్యవస్థ అభివృద్ధి వేగంగా కొనసాగుతోంది. రాయలసీమ ప్రాంతం రైల్వే సదుపాయాల పరంగా మరింత పురోగతి సాధించేందుకు రైల్వే శాఖ పలు ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్తోంది. తాజాగా కడప జిల్లాలోని పులివెందుల ప్రాంతానికి రైల్వే కనెక్టివిటీ ఇవ్వడానికి కేంద్ర రైల్వే బోర్డు ఆమోదం తెలిపింది. దీంతో స్థానిక ప్రజల్లో ఆనందం వ్యక్తమవుతోంది.

Adventure: 83 ఏళ్ల బామ్మ బంజీ జంప్! నెట్టింట వైరల్!

పులివెందుల మీదుగా కడప-బెంగళూరు మార్గంలో కొత్త రైల్వే లైన్ నిర్మాణానికి సన్నాహాలు పూర్తిస్థాయిలో జరుగుతున్నాయి. ముద్దనూరు, పులివెందుల, ముదిగుబ్బ, శ్రీ సత్యసాయి జిల్లాల మీదుగా సుమారు 110 కిలోమీటర్ల పొడవైన ఈ లైన్ నిర్మాణానికి రైల్వే బోర్డు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ప్రాజెక్టుకు సుమారు ₹2,505.89 కోట్ల రూపాయల వ్యయం అంచనా వేయబడింది.

రాష్ట్రానికి జాక్‌పాట్.. నాలుగు నగరాల్లో ఏడు రోజుల పర్యటన.. త్వరలోనే కీలక భాగస్వామ్యాలు కుదిరే ఛాన్స్!

ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు సంబంధించిన డీటైల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (DPR) సిద్ధంగా ఉంది. దీని ఆమోదం వచ్చిన వెంటనే పనులు ప్రారంభించాలని రైల్వే అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ లైన్ పూర్తి అయితే రాయలసీమ ప్రాంతంలోని పారిశ్రామిక అభివృద్ధికి తోడ్పడటంతో పాటు, కొత్త పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన రవాణా సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయి.

భారతదేశానికి కొత్త 'స్వర్ణ రాజధాని'.. ఆ ఒక్క జిల్లాలోనే 222 టన్నుల స్వచ్ఛమైన బంగారం! దేశంలోనే అతిపెద్ద గని!

ఈ రైల్వే లైన్ మానవ రవాణాతో పాటు సరుకు రవాణాకి కూడా కీలక పాత్ర పోషించనుంది. కడప జిల్లాలోని ఉద్యాన పంటలు, బొగ్గు, ఖనిజ సంపద, సిమెంట్, స్టీల్ మరియు ఎలక్ట్రానిక్స్ కంపెనీల ఉత్పత్తుల రవాణాకు ఈ లైన్ ఎంతో ఉపయోగపడనుంది. దీంతో రాయలసీమ ఆర్థిక వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని అధికారులు ఆశిస్తున్నారు.

Rains: వాతావరణ శాఖ తీవ్ర హెచ్చరిక! ఆ 5 రాష్ట్రాల్లో భారీ వర్షాలు!

ఇక రాయలసీమలో పర్యాటక, పారిశ్రామిక రంగాల ప్రగతికి ఈ రైల్వే లైన్ తోడ్పడనుంది. ఓబులవారిపల్లె–గుంతకల్లు మధ్య కొత్త రైల్వే లైన్, అలాగే ఓబులవారిపల్లె–రేణిగుంట మధ్య మూడవ లైన్ నిర్మాణం కూడా పరిశీలనలో ఉంది. ఈ ప్రాజెక్టులు పూర్తి అయితే రాయలసీమ రవాణా వ్యవస్థకు నూతన ఊపిరి లభిస్తుందని, పర్యాటక రంగం కూడా వేగంగా అభివృద్ధి చెందుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Chennai Drugs Case: చెన్నై డ్రగ్స్ కేసులో బిగుస్తున్న ఉచ్చు.. ఆ సమాచారం ఆధారంగానే నటులకు సమన్లు!
PMAY 2.0: ఏపీలో పేదలకు మరో గుడ్ న్యూస్..! ఒక్కొక్కరికి రూ.2.5 లక్షల వరకూ..! త్వరగా ధరకాస్తు చేసుకోండి..!
Gulf Air: షాకిచ్చిన చెన్నై కోర్టు! రూ.లక్ష జరిమానా..
AP Sports: విద్య నుంచి క్రీడల దాకా – ఆస్ట్రేలియా పర్యటనలో లోకేష్ పర్ఫెక్ట్ గేమ్ ప్లాన్!!
Swarnamukhi River: స్వర్ణముఖి నది విషాదం..! మూడు మృతదేహాలు లభ్యం!

Spotlight

Read More →