Amaravati ORR: అమరావతి ఓఆర్‌ఆర్‌కు గ్రీన్ సిగ్నల్: 19 చోట్ల భారీ ఇంటర్‌ఛేంజ్‌ల నిర్మాణం! Praja Vedika: నేడు (09/04) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Botsa Satyanarayana: బొత్స.. చరిత్ర అంత త్వరగా చెరిపేస్తే చెరిగిపోయేది కాదు! జగన్ కోసమే ఎక్కి ఎక్కి ఏడ్చాడు! Vande Bharat: వేగం.. విలాసం.. విపరీతమైన క్రేజ్.. దక్షిణాదిలోనే అత్యంత రద్దీగా మారిన రూట్ ఇదే! Nara Lokesh: లోకేశ్ రాకతో ఉత్సాహంలో కార్యకర్తలు.. బెంగళూరులో పార్టీ శ్రేణుల కోలాహలం.. ఫొటోలు వైరల్.! AP Revenue Department: భూ వివాదాలకు చెక్.. రీసర్వే 2.0తో రైతులకు భరోసా.. 2027 మార్చి నాటికి ప్రక్రియ పూర్తి! Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభానికి ముహూర్తం ఖరారు.. ప్రధాని మోదీకి సీఎం ఆహ్వానం! Amaravati: మేక్ ఇన్ ఇండియా.. ఫర్ ద వరల్డ్.. క్వాంటం మ్యాప్‌లో భారత్‌ను టాప్ 5లో నిలిపిన అమరావతి ప్రాజెక్ట్.! Chandrababu: మంత్రులకు చంద్రబాబు సీరియస్ వార్నింగ్.. ఐదు కీలక ప్రాజెక్టులపై బాధ్యతలు - దాదాపు మూడు గంటలకు పైగా.. ycp leader: అకౌంట్లో రూ.7 లక్షల కోట్లు!": వైసీపీ నేత మోసం.. బాధితుల ఫిర్యాదుతో బయటపడ్డ అసలు రంగు.. Amaravati ORR: అమరావతి ఓఆర్‌ఆర్‌కు గ్రీన్ సిగ్నల్: 19 చోట్ల భారీ ఇంటర్‌ఛేంజ్‌ల నిర్మాణం! Praja Vedika: నేడు (09/04) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Botsa Satyanarayana: బొత్స.. చరిత్ర అంత త్వరగా చెరిపేస్తే చెరిగిపోయేది కాదు! జగన్ కోసమే ఎక్కి ఎక్కి ఏడ్చాడు! Vande Bharat: వేగం.. విలాసం.. విపరీతమైన క్రేజ్.. దక్షిణాదిలోనే అత్యంత రద్దీగా మారిన రూట్ ఇదే! Nara Lokesh: లోకేశ్ రాకతో ఉత్సాహంలో కార్యకర్తలు.. బెంగళూరులో పార్టీ శ్రేణుల కోలాహలం.. ఫొటోలు వైరల్.! AP Revenue Department: భూ వివాదాలకు చెక్.. రీసర్వే 2.0తో రైతులకు భరోసా.. 2027 మార్చి నాటికి ప్రక్రియ పూర్తి! Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభానికి ముహూర్తం ఖరారు.. ప్రధాని మోదీకి సీఎం ఆహ్వానం! Amaravati: మేక్ ఇన్ ఇండియా.. ఫర్ ద వరల్డ్.. క్వాంటం మ్యాప్‌లో భారత్‌ను టాప్ 5లో నిలిపిన అమరావతి ప్రాజెక్ట్.! Chandrababu: మంత్రులకు చంద్రబాబు సీరియస్ వార్నింగ్.. ఐదు కీలక ప్రాజెక్టులపై బాధ్యతలు - దాదాపు మూడు గంటలకు పైగా.. ycp leader: అకౌంట్లో రూ.7 లక్షల కోట్లు!": వైసీపీ నేత మోసం.. బాధితుల ఫిర్యాదుతో బయటపడ్డ అసలు రంగు..

EHS: ఉద్యోగుల డిమాండ్లకు స్పందించిన ప్రభుత్వం…! ఆరోగ్య పథకంపై కీలక నిర్ణయం..!

 ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు కీలకమైన ఆరోగ్య పరిరక్షణ పథకం అయిన ఉద్యోగుల ఆరోగ్య పథకం (ఈహెచ్‌ఎస్‌) గత కొన్ని సంవత్సరాలుగా అనేక సమస్యలను ఎ

Published : 2025-11-28 15:53:00
అయ్యప్ప స్వాములకు కేంద్రం గుడ్‌న్యూస్.. కేంద్ర మంత్రి కీలక ప్రకటన! దీక్షకు భంగం ఉండదు..

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు కీలకమైన ఆరోగ్య పరిరక్షణ పథకం అయిన ఉద్యోగుల ఆరోగ్య పథకం (ఈహెచ్‌ఎస్‌) గత కొన్ని సంవత్సరాలుగా అనేక సమస్యలను ఎదుర్కొంటోంది. ఆసుపత్రులకు చెల్లింపుల జాప్యం, పాతదైన ప్యాకేజీ ధరలు, వైద్య సేవల తగ్గుదల వంటి అంశాలు ఉద్యోగ సంఘాల ఆందోళనలకు కేంద్రబిందువుగా మారాయి. ఈ నేపథ్యంలో, పథకం అమలులో ఉన్న దీర్ఘకాలిక లోపాలను సరిచేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ప్రధాన ముందడుగు వేసింది. ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఏడుగురు సభ్యులతో కూడిన ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ కమిటీ ఎనిమిది వారాల్లోగా పూర్తి స్థాయి నివేదికను ప్రభుత్వం ముందు సమర్పించాల్సి ఉంది.

న్యూజిలాండ్‌లో డబుల్ ధమాకా.. పెట్టుబడిదారులకు రెండు వీసా మార్గాల ద్వారా పౌరసత్వం! 25 కోట్లు పెట్టుబడితో..

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్‌ నేతృత్వంలో ఏర్పాటు చేసిన ఈ కమిటీలో జీఏడీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, వ్యయ విభాగం కార్యదర్శి, వైద్యారోగ్య శాఖ కార్యదర్శి, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్టు సీఈవోతో పాటు ఉద్యోగ సంఘాల నుండి ఇద్దరు ప్రతినిధులు కూడా సభ్యులుగా ఉన్నారు. ఈహెచ్‌ఎస్‌ సమస్యలపై గత నెలలో ఉద్యోగ సంఘాల నాయకులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో భేటీ కాగా, అన్ని సమస్యలను పరిష్కరించేందుకు సీఎం హామీ ఇచ్చారు. ఆ హామీకి అనుగుణంగానే ప్రభుత్వం ఇప్పుడు కమిటీని ప్రకటించడం జరిగింది. కమిటీ సిఫారసులు అమల్లోకి వస్తే పథకం మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా పనిచేసే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.

చిరంజీవి ఛారిటబుల్‌ ట్రస్ట్‌కు కేంద్రం గుడ్‌న్యూస్‌! ఎఫ్‌సీఆర్‌ఏ కింద నమోదు.... ప్రయోజనం ఏమిటంటే?

ప్రస్తుతం ఆసుపత్రులకు వైద్య బిల్లుల చెల్లింపుల జాప్యం ఉద్యోగులు మరియు నెట్‌వర్క్ ఆసుపత్రుల మధ్య ప్రధాన సమస్యగా మారింది. పాత ప్యాకేజీ ధరల కారణంగా అనేక ఆసుపత్రులు సేవలు అందించడానికి వెనుకంజ వేస్తున్నాయని ఉద్యోగ సంఘాలు ఆరోపిస్తున్నాయి. జిల్లాస్థాయిలో మెడికల్ రీయింబర్స్‌మెంట్ పరిమితిని రూ. 50 వేల నుంచి రూ. 1 లక్షకు పెంచాలని, వైద్య సేవల వార్షిక పరిమితిని రూ. 2 లక్షల నుంచి కనీసం రూ. 5 లక్షలకు విస్తరించాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. అలాగే, పదవీ విరమణ చేసిన సీపీఎస్ ఉద్యోగులకు కూడా ఈహెచ్‌ఎస్‌ కార్డులు అందించాలని ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు. ఈ అంశాలన్నింటినీ సమీక్షించి తగిన నిర్ణయాలు తీసుకుంటుందని కమిటీపై ఉద్యోగులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.

India: గ్లోబల్ పవర్ రేసులో ఇండియా రైజ్! ఆసియాలో టాప్–3లో స్థానం..!

2013లో రూపుదిద్దుకున్న ఈహెచ్‌ఎస్‌ పథకం ద్వారా ప్రస్తుతం సుమారు 24 లక్షల మంది ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యులు లబ్ధి పొందుతున్నారు. ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఈ పథకానికి భారీ బడ్జెట్ కేటాయిస్తూనే ఉన్నప్పటికీ, వ్యవస్థలోని నిర్మాణ లోపాలు వల్ల అమలు బలహీనపడినట్లు ఉద్యోగ సంఘాలు అంటున్నాయి. కమిటీ సిఫారసులతో ఈ లోపాలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందనే ఆశతో ఉద్యోగ వర్గాలు ఎదురుచూస్తున్నాయి. నెట్‌వర్క్ ఆసుపత్రుల సేవల పునరుద్ధరణ, ప్యాకేజీ రేట్ల అప్‌డేట్‌, బిల్లుల క్లియరెన్స్‌కు సమయబద్ధ వ్యవస్థ వంటి అంశాలు కమిటీ ప్రధానంగా పరిశీలించనున్నవి. ఈ నివేదిక ఆధారంగా ప్రభుత్వం తీసుకునే చర్యలు రాష్ట్ర ఉద్యోగ ఆరోగ్య రంగానికి కీలక మలుపు కావనున్నాయి.

Amaravati: అమరావతి పునరుజ్జీవనానికి నిర్మలా సీతారామన్ గ్రీన్ సిగ్నల్ – రాజధానికి కొత్త శక్తి!
Amaravati: రైతుల త్యాగానికి గౌరవ నివాళి! బ్యాంకుల బాధ్యత రైతులకు అండగా నిలవడమే.. నిర్మలా సీతారామన్!
US Immigration: థ్యాంక్స్‌గివింగ్ సందేశంతో మరోసారి వివాదంలోకి ట్రంప్... వలసదారులపై కఠిన వ్యాఖ్యలు!!
Amaravati: అమరావతి అభివృద్ధికి నిర్మలా సీతారామన్ అండ… 15 బ్యాంకుల శంకుస్థాపనలో లోకేష్ కీలక వ్యాఖ్యలు
Pinnelli brothers: పిన్నెల్లి సోదరులకు సుప్రీం కోర్టు షాక్.. మధ్యంతర బెయిల్ రద్దు!
Thanks farmers: 34 వేల ఎకరాలు ఇచ్చిన రైతులకు కృతజ్ఞతలు... 2028 నాటికి అమరావతి పూర్తవుతుంది!

Spotlight

Read More →