ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆదాయ పన్ను చట్టం.. సామాన్యులకు ఊరట, కార్పొరేట్లకు షాక్! వారికి జైలు శిక్ష తగ్గింపు.. Modi Reaction: ప్రపంచంలో 3వ స్థానమే లక్ష్యం.. మోదీ మంత్రం.. నిర్మలమ్మ తంత్రం! ప్రధాని కీలక వ్యాఖ్యలు.. TTD Updates: టీటీడీలో భారీ మార్పు.. ఈవో అనిల్ కుమార్ సింఘాల్ బదిలీ.! కొత్త ఈవోగా ఆయన నియామకం.. Budget 2026-27: సామాన్యుడి జేబుపై ప్రభావం.. ఏవి తగ్గుతాయి? ఏవి పెరుగుతాయి? వారికి పండగే.. Union Budget 2026: చిన్న రైతులే దేశానికి వెన్నెముక.. పశువుల కాపరి నుండి పాడి రైతు వరకు ఆదాయం డబుల్! కేంద్రం బిగ్ అనౌన్స్‌మెంట్.. ఎన్నారైలకు గోల్డెన్ ఛాన్స్! 10% నుండి 24%కి పెంపు - భారత మార్కెట్లోకి డాలర్ల వరద! ప్రపంచ స్థాయి రాజధాని దిశగా: దోహాలో క్రీడా ప్రాంగణాలు, లండన్‌లో టూరిజం ప్రాజెక్టుల పరిశీలన.. అమరావతికి కొత్త హంగులు! బడ్జెట్ బొనాంజా…. కేంద్రం గ్రీన్ సిగ్నల్! ఏపీ మ్యాప్‌నే మార్చబోతున్న మెగా ప్రాజెక్టులు! Union Budget: Union Budget: ఈసారి బడ్జెట్ ప్రసంగం ఒక విశేషం! విద్యార్థులకు కేంద్రం ప్రత్యేక... చరిత్ర సృష్టించనున్న నిర్మలా సీతారామన్... నేడు కేంద్ర బడ్జెట్ 2026-27 ! ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆదాయ పన్ను చట్టం.. సామాన్యులకు ఊరట, కార్పొరేట్లకు షాక్! వారికి జైలు శిక్ష తగ్గింపు.. Modi Reaction: ప్రపంచంలో 3వ స్థానమే లక్ష్యం.. మోదీ మంత్రం.. నిర్మలమ్మ తంత్రం! ప్రధాని కీలక వ్యాఖ్యలు.. TTD Updates: టీటీడీలో భారీ మార్పు.. ఈవో అనిల్ కుమార్ సింఘాల్ బదిలీ.! కొత్త ఈవోగా ఆయన నియామకం.. Budget 2026-27: సామాన్యుడి జేబుపై ప్రభావం.. ఏవి తగ్గుతాయి? ఏవి పెరుగుతాయి? వారికి పండగే.. Union Budget 2026: చిన్న రైతులే దేశానికి వెన్నెముక.. పశువుల కాపరి నుండి పాడి రైతు వరకు ఆదాయం డబుల్! కేంద్రం బిగ్ అనౌన్స్‌మెంట్.. ఎన్నారైలకు గోల్డెన్ ఛాన్స్! 10% నుండి 24%కి పెంపు - భారత మార్కెట్లోకి డాలర్ల వరద! ప్రపంచ స్థాయి రాజధాని దిశగా: దోహాలో క్రీడా ప్రాంగణాలు, లండన్‌లో టూరిజం ప్రాజెక్టుల పరిశీలన.. అమరావతికి కొత్త హంగులు! బడ్జెట్ బొనాంజా…. కేంద్రం గ్రీన్ సిగ్నల్! ఏపీ మ్యాప్‌నే మార్చబోతున్న మెగా ప్రాజెక్టులు! Union Budget: Union Budget: ఈసారి బడ్జెట్ ప్రసంగం ఒక విశేషం! విద్యార్థులకు కేంద్రం ప్రత్యేక... చరిత్ర సృష్టించనున్న నిర్మలా సీతారామన్... నేడు కేంద్ర బడ్జెట్ 2026-27 !

Preethi Case: సుగాలి ప్రీతి కేసు! ప్రభుత్వం సంచలన నిర్ణయం!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలన సృష్టించిన సుగాలి ప్రీతి కేసుపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసును సీబీఐ విచారణకు అప్పగించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఇప

Published : 2025-09-03 10:04:00
Cabinet: ఏపీలో ముగ్గురికి కేబినెట్ హోదా..! A, B కేటగిరీల వారీగా ఖరారు!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలన సృష్టించిన సుగాలి ప్రీతి కేసుపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసును సీబీఐ విచారణకు అప్పగించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఇప్పటికే సంబంధిత అధికారులకు లేఖ రాయడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ కేసుపై ప్రత్యేకంగా దృష్టి సారించి, CID అధికారులకు వేగంగా దర్యాప్తు చేపట్టాలని ఆదేశాలు ఇచ్చారు.

Indian Railways:సికింద్రాబాద్ నుంచి స్పెషల్ రైళ్లు! అక్టోబర్ 31 వరకు... ఏపీలో హాల్ట్ స్టేషన్లు!

సుగాలి ప్రీతి కేసుపై పవన్ కళ్యాణ్ పోరాటం చాలా కాలంగా కొనసాగుతోంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఆయన కర్నూలుకు వెళ్లి ప్రీతి కుటుంబాన్ని పరామర్శించారు. వైసీపీ ప్రభుత్వం కాలంలో కూడా పవన్ ఒత్తిడితో కేసును సీబీఐకి అప్పగించారు. కానీ అప్పటికే సాక్ష్యాధారాలు నాశనం అయ్యాయని అధికారులు గుర్తించారు. దీంతో కూటమి ప్రభుత్వం మరోసారి సీబీఐ విచారణకు అప్పగిస్తూ, కేసును సీరియస్‌గా తీసుకున్నట్లు స్పష్టమవుతోంది. ఎల్లుండి జరిగే కేబినెట్ సమావేశంలో కూడా ఈ అంశం చర్చకు వచ్చే అవకాశం ఉంది.

Bank Holiday: ఆర్బీఐ కీలక ప్రకటన! సెప్టెంబర్ 5 న అన్ని బ్యాంకులు సెలవు!

తాజాగా పవన్ కళ్యాణ్ ఈ కేసుపై చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. తాను చేసిన పోరాటాన్ని ప్రీతి తల్లి మరిచిపోవడం బాధాకరమని ఆయన అన్నారు. ఆపదలో ఉన్నప్పుడు సహాయం చేసిన తననే విమర్శించడం సరైంది కాదని ప్రశ్నించారు. గత ప్రభుత్వాన్ని ప్రశ్నించలేని సమయంలో, ప్రీతి కుటుంబం బాధను చూసి జనసేన పోరాటం చేసిన విషయం ఆయన గుర్తు చేశారు. అదే పోరాటం కారణంగా కేసు సీబీఐ దర్యాప్తుకు వెళ్లిందని పవన్ తెలిపారు.

Vehicle Tax: సుప్రీంకోర్టు కీలక తీర్పు! రూ.22.71 లక్షల పన్ను వెనక్కి.. ఆ వాహనాలు ప్రభుత్వానికి పన్ను కట్టక్కర్లేదు!

జనసేన పార్టీ పోరాటం వల్లే సుగాలి ప్రీతి కుటుంబానికి ప్రభుత్వం ఆస్తులు, సాయం కల్పించిందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. కుటుంబానికి దిన్నెదేవరపాడులో ఐదు ఎకరాల పొలం, కర్నూలులో ఐదు సెంట్ల స్థలం, అలాగే ప్రీతి తండ్రికి ఉద్యోగం వచ్చిందని ఆయన వివరించారు. ఇవన్నీ పార్టీ కృషి ఫలితమని గుర్తుచేశారు.

Trump: ట్రంప్‌కు అమెరికా కోర్టు గట్టి షాక్..! సైన్యం వినియోగం చట్టవిరుద్ధమన్న తీర్పు!

2017 ఆగస్టు 18న కర్నూలు జిల్లాలోని పాఠశాల వసతి గృహంలో సీలింగ్ ఫ్యాన్‌కు వేలాడుతూ సుగాలి ప్రీతి మృతదేహం లభించింది. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. వైసీపీ హయాంలో కేసును సీబీఐకి అప్పగించినా దర్యాప్తు పెద్దగా ముందుకు సాగలేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం మరోసారి కేసును సీబీఐకి అప్పగించడం ద్వారా కుటుంబానికి న్యాయం చేయాలని స్పష్టం చేసింది. ఈ నిర్ణయం రాష్ట్ర రాజకీయాల్లో, ప్రజల్లో మరోసారి చర్చనీయాంశంగా మారింది.

Air Defence: అజేయ గగనతల రక్షణ..! భారత్ మరో ఎస్-400 డీల్‌కి సిద్ధం!
High BP: 46% అమెరికన్లకు హై బీపీ! మరి మన పరిస్థితి ఎలా ఉందో ఊహించగలరా?
Koushalam: నిరుద్యోగులకు శుభవార్త! కౌశలం పోర్టల్‌లో నేరుగా రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం! ఎలాగంటే?
Free Operations: నిమ్స్‌లో ఉచితంగా గుండె ఆపరేషన్లు.. ఈ నెల 21 వరకు వైద్య శిబిరం..
Kiwi- Papaya: కివి vs బొప్పాయి! ఈ రెండిటిలో ఏది బెస్టో మీకు తెలుసా!

Spotlight

Read More →