Praja Vedika: రేపు(25/03) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! New Flyover: రూ.941 కోట్లతో మెగా ప్రాజెక్టు.. ఆ హైవేపై ట్రాఫిక్ కష్టాలకు చెక్! Gas Supply: 3,540 గ్యాస్ సిలిండర్లు సీజ్! ఇక పై అవి కుదరవు... మంత్రి స్పష్టత! Andhrapradesh: ఏపీలో వర్కింగ్ ఉమెన్స్‌కు తీపికబురు... రాష్ట్రవ్యాప్తంగా 'సఖి నివాస్' పేరుతో 30 కొత్త హాస్టళ్లు! Nara Lokesh Action: పుట్టా మహేష్ కేసులో ట్విస్ట్! లోకేష్ సీరియస్.. కీలక ఆదేశాలు జారీ! AP Government: ఏపీలో మున్సిపల్ వార్డుల పునర్విభజన... ప్రభుత్వం కీలక నోటిఫికేషన్ విడుదల! AP Sadarem Slots: ఏపీ దివ్యాంగులకు తీపి కబురు సదరం సర్టిఫికెట్ స్లాట్లు ఓపెన్.. ఇలా బుక్ చేసుకోండిలా! Ration Cards: ఏపీలో వారికి ప్రత్యేక గుర్తింపు కార్డులు, సింగిల్ రేషన్ కార్డులు! రాయితీపై సీఎన్‌జీ ఆటోలు పంపిణీ... Amaravathi: సీడ్ యాక్సెస్ రోడ్‌కు రాజమార్గం.. స్టీల్ బ్రిడ్జ్ పనుల్లో భారీ మార్పులు! Kuppam: ఏపీలో ఆ ప్రాంతానికి మహర్దశ... రూ. 7,121 కోట్ల పెట్టుబడులతో 17 పరిశ్రమలు! Praja Vedika: రేపు(25/03) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! New Flyover: రూ.941 కోట్లతో మెగా ప్రాజెక్టు.. ఆ హైవేపై ట్రాఫిక్ కష్టాలకు చెక్! Gas Supply: 3,540 గ్యాస్ సిలిండర్లు సీజ్! ఇక పై అవి కుదరవు... మంత్రి స్పష్టత! Andhrapradesh: ఏపీలో వర్కింగ్ ఉమెన్స్‌కు తీపికబురు... రాష్ట్రవ్యాప్తంగా 'సఖి నివాస్' పేరుతో 30 కొత్త హాస్టళ్లు! Nara Lokesh Action: పుట్టా మహేష్ కేసులో ట్విస్ట్! లోకేష్ సీరియస్.. కీలక ఆదేశాలు జారీ! AP Government: ఏపీలో మున్సిపల్ వార్డుల పునర్విభజన... ప్రభుత్వం కీలక నోటిఫికేషన్ విడుదల! AP Sadarem Slots: ఏపీ దివ్యాంగులకు తీపి కబురు సదరం సర్టిఫికెట్ స్లాట్లు ఓపెన్.. ఇలా బుక్ చేసుకోండిలా! Ration Cards: ఏపీలో వారికి ప్రత్యేక గుర్తింపు కార్డులు, సింగిల్ రేషన్ కార్డులు! రాయితీపై సీఎన్‌జీ ఆటోలు పంపిణీ... Amaravathi: సీడ్ యాక్సెస్ రోడ్‌కు రాజమార్గం.. స్టీల్ బ్రిడ్జ్ పనుల్లో భారీ మార్పులు! Kuppam: ఏపీలో ఆ ప్రాంతానికి మహర్దశ... రూ. 7,121 కోట్ల పెట్టుబడులతో 17 పరిశ్రమలు!

Free Electricity: ఏపీలో వారందరికీ ఉచిత విద్యుత్! సర్వే పూర్తి..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేనేత రంగాన్ని ఆదుకోవడమే లక్ష్యంగా ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా చేనేత మగ్గాలకు నెలకు 200 యూనిట్లు, మర

Published : 2025-09-07 08:56:00
Outer Ring Road: ఏపీలో కొత్తగా మరో ఔటర్ రింగ్ రోడ్డు! కీలక ప్రతిపాదనలు.. మారిపోబోతున్న ఆ జిల్లా రూపురేఖలు!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేనేత రంగాన్ని ఆదుకోవడమే లక్ష్యంగా ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా చేనేత మగ్గాలకు నెలకు 200 యూనిట్లు, మరమగ్గాలకు (పవర్ లూమ్స్) నెలకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించనున్నారు. ఈ నిర్ణయాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ప్రకటించారు. అయితే కొన్ని చోట్ల పవర్ లూమ్స్‌కు విద్యుత్ బిల్లులు వస్తున్నాయని వార్తలు రావడంతో సందేహాలు తలెత్తాయి.

Europe Direct Flight: గుడ్ న్యూస్! హైదరాబాదు నుండి యూరప్ కు డైరెక్ట్ ఫ్లైట్!

ఈ నేపథ్యంలో ఏపీ చేనేత, జౌళి శాఖ కమిషనర్ రేఖారాణి స్పందించారు. ఉచిత విద్యుత్ పథకం కోసం రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటి సర్వే నిర్వహించామని, అది ఇటీవల పూర్తయ్యిందని తెలిపారు. ఈ సర్వే ఆధారంగా లబ్ధిదారులను ఖరారు చేసి, త్వరలోనే పూర్తి స్థాయిలో ఉచిత విద్యుత్ సరఫరా చేస్తామని స్పష్టం చేశారు. దీంతో చేనేత కార్మికుల కుటుంబాలు, పవర్ లూమ్స్ యజమానులు ఈ పథకం లబ్ధి పొందబోతున్నారు.

Cyber Security: తస్మాత్ జాగ్రత్త ! ఫోన్ లో ఆధార్, పాన్ కార్డు ఫోటోలు పెట్టుకున్నారా? అస్సలు చేయొద్దు!

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 93 వేల చేనేత కుటుంబాలు, 11,488 పవర్ లూమ్స్ ఉన్నాయని కమిషనర్ వివరించారు. వీరందరికీ ప్రభుత్వం హామీ ఇచ్చినట్లుగానే ఉచిత విద్యుత్ అందుతుందని తెలిపారు. ఇందులో ఎలాంటి అపోహలు పెట్టుకోకూడదని సూచించారు. ఈ చర్య చేనేత రంగానికి ఒక పెద్ద ఊరటనిస్తుందని అధికారులు చెబుతున్నారు.

Kankadruga Temple: చంద్రగ్రహణం కారణంగా కనకదుర్గగుడి మూసివేత! ఎప్పటినుండి ఎప్పటివరకంటే!

ఇకపై చేనేత మగ్గాలకు నెలకు 200 యూనిట్ల వరకు పూర్తిగా ఉచిత విద్యుత్, మరమగ్గాలకు నెలకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించనున్నారు. అదనంగా, మరమగ్గాల కోసం 50 శాతం రాయితీతో కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నట్లు గుర్తు చేశారు. ఈ విధంగా చేనేత రంగం ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం తగ్గించేందుకు కృషి చేస్తోంది.

Vijay- Rashmika: టాలీవుడ్‌లో మరో భారీ ప్రాజెక్ట్.. విజయ్, రష్మిక ముచ్చటగా మూడోసారి!

మొత్తానికి, ఈ ఉచిత విద్యుత్ పథకం వల్ల ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న చేనేత కుటుంబాలకు ఉపశమనం లభించనుంది. ఉత్పత్తి ఖర్చులు తగ్గడంతో చేనేత రంగం తిరిగి బలపడే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రణాళిక ప్రకారం, ఉత్సాహవంతమైన చేనేత కార్మికులు మరింత ఉత్పత్తి చేయగలుగుతారు. దీంతో ఒకవైపు వారికీ ఆదాయం పెరగగా, మరోవైపు చేనేత రంగం కూడా క్రమంగా అభివృద్ధి దిశగా పయనించనుంది.

CBN Meets NRIs: సీఎం చంద్రబాబును కలిసిన పలు దేశాల ఎన్నారైలు! విజయవాడ, తిరుపతి నుండి నేరుగా విమాన సర్వీసులకై విజ్ఞప్తి!
Children phones: పిల్లలకు ఫోన్ ఇస్తున్నారా.. అయితే మీరు పెద్ద తప్పు చేస్తున్నారు!
USA Incident: అమెరికా డలాస్ లో ఘోర ప్రమాదం! చావు బ్రతుకుల మధ్య ఆంధ్ర విద్యార్థిని! ఆవేదనలో మధ్య తరగతి కుటుంబం!
Tirumala: వెంకన్న హుండీ రికార్డ్‌..! ఆగస్టులోనే కోట్ల ఆదాయం!
Iyer returned : గాయం నుంచి తిరిగి.. కెప్టెన్సీతో మళ్లీ ఎంట్రీ ఇచ్చిన అయ్యర్!

Spotlight

Read More →