Kollu Ravindra: భీమవరంలో జేడీకే డ్రోన్స్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్ ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర! Promotions: ఏపీలో వారికి ఎడిషనల్ SP లుగా పదోన్నతులు... కీలక ఉత్తర్వులు జారీ! Chandrababu: పవన్ కల్యాణ్‌కు ధన్యవాదాలు తెలిపిన చంద్రబాబు! ఎందుకో తెలుసా.? AP Census 2026: ఏపీలో ఏప్రిల్ 16 నుంచి గృహ గణన ప్రారంభం...‌ పూర్తి వివరాలు ఇవే! Indian Airports: సామాన్య ప్రయాణికులకు బంపర్ ఆఫర్! 57 విమానాశ్రయాల్లో సరికొత్త సౌకర్యాలను ప్రారంభించిన కేంద్రం.. చౌక ధరకే ఫుడ్! AP Government News: సంక్షేమం + అభివృద్ధి: ఏపీలో సరికొత్త పాలన.. చంద్రబాబు విజన్ ఇదే! AP Government: జీతంలో 50% పెన్షన్ గ్యారెంటీ.. యూపీఎస్ (UPS) విధివిధానాలను ఖరారు చేస్తూ జీవో జారీ.! ఉద్యోగులకు ఐచ్ఛికంగా కొత్త స్కీమ్! AP Government: ఏపీ ప్రజలకు భారీ గుడ్‌న్యూస్.. ఆరోగ్యం, అభివృద్ధి లక్ష్యంగా వందల కోట్ల నిధుల విడుదల! AP Nominated posts: ఏపీలో ఉర్దూ అకాడమీ వైస్ చైర్మన్‌గా.. రాష్ట్ర హజ్ కమిటీ పునర్వ్యవస్థీకరణ.. 13 మంది కొత్తగా నియామకం! TIDCO Houses: గాజువాకలో టిడ్కో ఇళ్ల సందడి... పేదల సొంతింటి కల సాకారం! Kollu Ravindra: భీమవరంలో జేడీకే డ్రోన్స్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్ ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర! Promotions: ఏపీలో వారికి ఎడిషనల్ SP లుగా పదోన్నతులు... కీలక ఉత్తర్వులు జారీ! Chandrababu: పవన్ కల్యాణ్‌కు ధన్యవాదాలు తెలిపిన చంద్రబాబు! ఎందుకో తెలుసా.? AP Census 2026: ఏపీలో ఏప్రిల్ 16 నుంచి గృహ గణన ప్రారంభం...‌ పూర్తి వివరాలు ఇవే! Indian Airports: సామాన్య ప్రయాణికులకు బంపర్ ఆఫర్! 57 విమానాశ్రయాల్లో సరికొత్త సౌకర్యాలను ప్రారంభించిన కేంద్రం.. చౌక ధరకే ఫుడ్! AP Government News: సంక్షేమం + అభివృద్ధి: ఏపీలో సరికొత్త పాలన.. చంద్రబాబు విజన్ ఇదే! AP Government: జీతంలో 50% పెన్షన్ గ్యారెంటీ.. యూపీఎస్ (UPS) విధివిధానాలను ఖరారు చేస్తూ జీవో జారీ.! ఉద్యోగులకు ఐచ్ఛికంగా కొత్త స్కీమ్! AP Government: ఏపీ ప్రజలకు భారీ గుడ్‌న్యూస్.. ఆరోగ్యం, అభివృద్ధి లక్ష్యంగా వందల కోట్ల నిధుల విడుదల! AP Nominated posts: ఏపీలో ఉర్దూ అకాడమీ వైస్ చైర్మన్‌గా.. రాష్ట్ర హజ్ కమిటీ పునర్వ్యవస్థీకరణ.. 13 మంది కొత్తగా నియామకం! TIDCO Houses: గాజువాకలో టిడ్కో ఇళ్ల సందడి... పేదల సొంతింటి కల సాకారం!

Liquor Scam: ఏపీ లిక్కర్ స్కామ్‌లో మరో సంచలనం..! ఛార్జ్‌షీట్‌లో ఫేమస్ బ్రాండ్‌ల తయారీ కంపెనీల పేర్లు!

ఆంధ్రప్రదేశ్‌లో సంచలనంగా మారిన లిక్కర్ స్కామ్‌ రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ కేసులో ఇప్పటికే 11 మందిని ప్రత్యేక దర్యాప్తు బృందం అరెస్ట్ చేసింది. తాజాగా వైఎస్సార్‌

Published : 2025-07-22 11:55:00
Dagadarthi New Airports: కేంద్రం కీలక ప్రకటన! ఆ రెండు విమానాశ్రయాలకు గ్రీన్ సిగ్నల్.. భూముల ధరలకు రెక్కలు!

ఆంధ్రప్రదేశ్‌లో సంచలనంగా మారిన లిక్కర్ స్కామ్‌ రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ కేసులో ఇప్పటికే 11 మందిని ప్రత్యేక దర్యాప్తు బృందం అరెస్ట్ చేసింది. తాజాగా వైఎస్సార్‌సీపీ ఎంపీ మిథున్ రెడ్డిని కూడా అరెస్ట్ చేయగా.. కోర్టు రిమాండ్ విధించింది. అయితే తాజాగా ఈ లిక్కర్ స్కామ్‌లో మరో సంచలనం తెరపైకి వచ్చింది. ప్రముఖ మద్యం బ్రాండ్లు తయారు చేసే బడా కంపెనీల పేర్లు బయటకొచ్చాయి.

Farmers Subsidy: ఏపీలో ఆ రైతులందరికి శుభవార్త..! బ్యాంక్ అకౌంట్‌లలోకి డబ్బులు!

ఆ కంపెనీలు మద్యం వ్యాపారంలో అక్రమాలకు పాల్పడ్డాయంటూ అభియోగపత్రంలో పేర్లు ప్రస్తావించారు. ఈ మేరకు విచారణలో కొన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. కొన్ని మద్యం కంపెనీలు లంచాలు ఇచ్చి అక్రమంగా లాభాలు పొందాయని చెబుతున్నారు. వీటిలో తిలక్ ఇండస్ట్రీస్, అంబర్ స్పిరిట్స్, ట్రొపికల్, ఎస్‌ఎన్‌జీ షుగర్స్ సహా 12 మద్యం కంపెనీల పేర్లు దాఖలు చేసిన అభియోగపత్రంలో ప్రస్తావించారు.

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ! ఈ రోజు ఆదాయం?

ఈ మద్యం కుంభకోణంలో తిలక్ నగర్ ఇండస్ట్రీస్ మ్యాన్షన్ హౌస్ బ్రాండ్‌ను అమ్ముతుంది. అంబర్ స్పిరిట్స్, ట్రాపికల్ ఇన్ బెవ్, ఎస్‌ఎన్‌జీ షుగర్స్, బి9 బెవరేజెస్ వంటి కంపెనీలపై ఆరోపణలు ఉన్నాయి. తిలక్ నగర్ ఇండస్ట్రీస్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ ద్వారా దాదాపు ₹1,472 కోట్ల ఆదాయం పొందింది. అందులో ₹218 కోట్లు లంచంగా ఇచ్చిందని అభియోగపత్రంలో ఉంది.

Politics: మాజీ మంత్రి జగన్ కు ఝలక్... పార్టీకి గుడ్ బై!

ఎస్‌ఎన్‌జీ షుగర్స్ దాదాపు ₹350 కోట్లు, యూవీ డిస్టిలరీస్ ₹29.80 కోట్లు, పీవీ స్పిరిట్స్ ₹37.92 కోట్లు లంచంగా ఇచ్చారని పేర్కొన్నారు. బి9 బెవరేజెస్ 2019 నుంచి 2024 మధ్య ఏపీకి భారీ మద్యం సరఫరా చేసింది. బేవరేజెస్ కార్పొరేషన్ ద్వారా దాదాపు ₹360 కోట్లు పొందిందన్న ఆరోపణలు ఉన్నాయి.

New Mandal: ఏపీలో కొత్తగా మరో మండలం ఏర్పాటు.. ఆ జిల్లాలోనే! ఆ మండలాన్ని విభజించి రెండుగా!

దర్యాప్తు బృందం అనుమానాస్పద లావాదేవీలు గుర్తించగా.. తిలక్ నగర్ బేవరేజెస్ కార్పొరేషన్ ద్వారా వచ్చిన డబ్బును నాలుగు జ్యువెలరీ కంపెనీల ద్వారా నకిలీ లెక్కలుగా మార్చిందని చెప్పారు. నగల వ్యాపారుల ద్వారా లాభాలు బంగారంగా మారి సిండికేట్ సభ్యులకు చేరాయని పేర్కొన్నారు. ఇది తెల్ల డబ్బును నల్ల డబ్బుగా మార్చే పద్ధతిగా దర్యాప్తు బృందం అభివర్ణిస్తోంది.

New Airport: ఏపీలో కొత్త ఎయిర్‌పోర్ట్ 1086 ఎకరాల్లో.. డీపీఆర్‌కు రెడీ! ఆ జిల్లాకు మహర్దశ.. భూముల ధరలకు రెక్కలు!

కాగా, తిలక్ నగర్ ఇండస్ట్రీస్ అయితే ఈ ఆరోపణలను ఖండిస్తోంది. తమకు ఎలాంటి సమాచారం రాలేదని చెబుతోంది. ‘ప్రస్తుత ముఖ్యమంత్రి పరిశ్రమ అభివృద్ధికి సహకరించారు. ఈసారి కూడా పరిశ్రమకు మేలు చేసే నిర్ణయాలు తీసుకుంటారని ఆశిస్తున్నాం’ అని కంపెనీ ఛైర్మన్ అమిత్ దహనుకర్ తెలిపారు.

Heavy Rains: వాతావరణ శాఖ హెచ్చరిక! ఏపీలో వచ్చే 3 రోజులు భారీ వర్షాలు!

బి9 బెవరేజెస్‌కు సరుకులు పంపే సంస్థలు ప్యాకేజింగ్ మెటీరియల్స్, ముడి సరుకులు పంపకుండానే నకిలీ బిల్లులు సృష్టించి, డబ్బు మార్చాయని దర్యాప్తు బృందం చెబుతోంది. ఒకప్పుడు ఏపీ మద్యం వినియోగంలో టాప్ 3లో ఉండేది. కానీ ధరలు పెరగడం, లోకల్ కంపెనీలకు ప్రాధాన్యత ఇవ్వడంతో అమ్మకాలు తగ్గాయని చెబుతున్నారు. 2023 అక్టోబర్‌లో అమలు చేసిన కొత్త ఎక్సైజ్ పాలసీ నేపథ్యంలో రిటైల్ అవుట్‌లెట్ల సంఖ్య పెంచారు.

Free Bus: ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం..! బిగ్ అప్‌డేట్ ఇదిగో..!
Movie Event: 'హరిహర వీరమల్లు' ప్రీ రిలీజ్ ఈవెంట్! నేను కూడా ఈ మూవీ కోసం వెయిటింగ్.. మంత్రి కామెంట్స్!

Spotlight

Read More →