విశాఖ డెయిరీ నిర్వాహకుల దోపిడీని అడ్డుకోవాలని స్పీకర్ అయ్యన్నపాత్రుడు ప్రభుత్వాన్ని కోరారు. స్వలాభమే పరమావధిగా పనిచేస్తోన్న పాలకవర్గం రైతులను నిలువునా ముంచుతోందని ఆరోపించారు. విశాఖపట్నంలో 7.95 ఎకరాల భూమిని విశాఖ డెయిరీ పెద్దలు. ఆక్రమించారన్న జనసేన నేత మూర్తియాదవ్ ఫిర్యాదుపై జిల్లా కలెక్టర్ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఆక్రమణలు నిజమని తేలితే బాధ్యులను కఠినంగా శిక్షించాలన్నారు. మంత్రి అచ్చెన్నాయుడు జోక్యం చేసుకుని రైతులకు న్యాయం చేయాలని కోరారు. ఆవు పాల ధరను ఒక్కసారిగా లీటరుకు రూ.3 తగ్గించడం దారుణమన్నారు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
వైసీపీకి మరో షాక్! మాజీ మంత్రి సహచరుడు పై కేసు నమోదు! లైవ్ లో చూస్తూ వైసీపీ నేత పైశాచికానందం!
భారీ శుభవార్త.. ఏపీలో కొత్త పెన్షన్లు జారీ.. దరఖాస్తు తేదీ ఇదే! అస్సలు మిస్ అవకండి!
ప్రధాని మోదీ ప్రయాణించాల్సిన విమానంలో సాంకేతిక లోపం! ఏమి జరిగింది అంటే!
"ప్రజా వేదిక" కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రులు మరియు నాయకుల షెడ్యూల్! ఎవరో తెలుసా?
నామినేటెడ్ పోస్టుల 5వ లిస్ట్ విడుదల! మరో నాలుగు కార్పొరేషన్లకు... పూర్తి వివరాలు!
ప్రధాని మోదీతో చంద్రబాబు కీలక మంత్రాంగం - ఆహ్వానం! ఎందుకు? ఎప్పుడు అంటే?
నటి శ్రీరెడ్డి రాసిన లేఖకు వెన్నపూసలా కరిగిపోయిన లోకేష్! ఆమెకు బంపర్ ఆఫర్!
గుడ్ న్యూస్ చెప్పిన చంద్రబాబు - కేబినెట్ భేటీ! మహిళలకు ఫ్రీ బస్, రైతుల ఖాతాల్లో రూ 20 వేలు!
వైసీపీకి భారీ షాక్.. టీడీపీలో చేరిన వైసీపీ మాజీ కీలక నేత! 50 మంది వరకు వైసీపీ నేతలు టీడీపీలో!
"ప్రజా వేదిక" కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రులు మరియు నాయకుల షెడ్యూల్! ఎవరు అంటే!
ఏపీ ప్రజలకు మరో గుడ్ న్యూస్! ఆడబిడ్డ నిధి పథకం.. నెల నెలా మహిళల అకౌంట్లో రూ.1,500!
మందుబాబులకు కిక్కే కిక్కు.. మరో కొత్త రకం మందు వచ్చేసింది! అతి తక్కువ ధరకే!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: