PM Modi: తెలంగాణ ప్రజలను గమనిస్తున్నాను... ఈసారి వచ్చేది బీజేపీనే.. Modi: తెలంగాణ అభివృద్ధికి కేంద్రం పూర్తి సహకారం.. రైల్వేలు, రహదారులు, ఉద్యోగాల్లో భారీ పురోగతి! PM Modi: అవకాశవాద రాజకీయాలకు కాంగ్రెస్‌ కేరాఫ్ అడ్రస్.. బెంగళూరు సభలో ప్రధాని నిప్పులు! Chandrababu: చంద్రబాబు నివాసానికి ప్రధాని మోదీ.. రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతున్న భేటీ! Vangalapudi Anitha: మదర్స్ డే వేడుకల్లో వృద్ధ మహిళలతో మమేకమైన హోం మంత్రి అనిత! Nara Lokesh: సింగపూర్‌లో మంత్రి లోకేష్ బిజీ బిజీ.. కీలక కంపెనీల సీఈవోలతో వరుస భేటీలు! షెడ్యూల్ ఇదే.. Tamil Nadu Politics: ఏపీలో టీడీపీ కోసం పనిచేసి... ఇప్పుడు విజయ్ క్యాబినెట్ లో మంత్రి అయింది.. ఎవరు అంటే..? Vijay: ఎంతటి ప్రయాణం.. ఎంతటి రాజకీయ నాటకం! సీఎం విజయ్‌కు రేవంత్ రెడ్డి, మంచు విష్ణు శుభాకాంక్షలు.. Chandrababu: ఢిల్లీ పర్యటనకు సీఎం చంద్రబాబు.. కేంద్ర మంత్రులతో కీలక భేటీలు! PM Modi: తమిళనాడు నూతన సీఎం విజయ్‌కు ప్రధాని మోదీ శుభాకాంక్షలు.. అభివృద్ధిలో కలిసి నడుస్తామని హామీ! PM Modi: తెలంగాణ ప్రజలను గమనిస్తున్నాను... ఈసారి వచ్చేది బీజేపీనే.. Modi: తెలంగాణ అభివృద్ధికి కేంద్రం పూర్తి సహకారం.. రైల్వేలు, రహదారులు, ఉద్యోగాల్లో భారీ పురోగతి! PM Modi: అవకాశవాద రాజకీయాలకు కాంగ్రెస్‌ కేరాఫ్ అడ్రస్.. బెంగళూరు సభలో ప్రధాని నిప్పులు! Chandrababu: చంద్రబాబు నివాసానికి ప్రధాని మోదీ.. రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతున్న భేటీ! Vangalapudi Anitha: మదర్స్ డే వేడుకల్లో వృద్ధ మహిళలతో మమేకమైన హోం మంత్రి అనిత! Nara Lokesh: సింగపూర్‌లో మంత్రి లోకేష్ బిజీ బిజీ.. కీలక కంపెనీల సీఈవోలతో వరుస భేటీలు! షెడ్యూల్ ఇదే.. Tamil Nadu Politics: ఏపీలో టీడీపీ కోసం పనిచేసి... ఇప్పుడు విజయ్ క్యాబినెట్ లో మంత్రి అయింది.. ఎవరు అంటే..? Vijay: ఎంతటి ప్రయాణం.. ఎంతటి రాజకీయ నాటకం! సీఎం విజయ్‌కు రేవంత్ రెడ్డి, మంచు విష్ణు శుభాకాంక్షలు.. Chandrababu: ఢిల్లీ పర్యటనకు సీఎం చంద్రబాబు.. కేంద్ర మంత్రులతో కీలక భేటీలు! PM Modi: తమిళనాడు నూతన సీఎం విజయ్‌కు ప్రధాని మోదీ శుభాకాంక్షలు.. అభివృద్ధిలో కలిసి నడుస్తామని హామీ!

దేశంలోనే తొలి కార్బన్ న్యూట్రల్ నగరంగా తిరుపతి! అటవీ కవరేజీ పెంచేందుకు...!

తిరుపతిని దేశంలో తొలి కార్బన్ న్యూట్రల్ ప్రాంతంగా తీర్చిదిద్దాలని స్వర్ణాంధ్ర-2047 దార్శనిక ప్రణాళికలో లక్ష్యంగా నిర్దేశించారు. అందుకు ప్రాథమికంగా కొన్ని చర్యలు

Published : 2024-12-14 10:54:00

తిరుపతిని దేశంలో తొలి కార్బన్ న్యూట్రల్ ప్రాంతంగా తీర్చిదిద్దాలని స్వర్ణాంధ్ర-2047 దార్శనిక ప్రణాళికలో లక్ష్యంగా నిర్దేశించారు. అందుకు ప్రాథమికంగా కొన్ని చర్యలు చేపట్టాలని ప్రణాళికలో పేర్కొన్నారు.
• శ్రీ వేంకటేశ్వర జాతీయ ఉద్యానవనంలోని అటవీ ప్రాంతంలో కార్బన్ క్రెడిట్లను సృష్టించడం, వాటిని జాతీయ, ప్రపంచ కార్బన్ మార్కెట్లలో ట్రేడింగ్ చేయడం ద్వారా ఆదాయాన్ని సృష్టించడం.
• పర్యావరణ అనుకూల పద్ధతుల్లో వృథాను తగ్గించడం ద్వారా సర్క్యులర్ ఎకానమీ, సమర్థంగా రీసైక్లింగ్, పారిశ్రామిక రంగాల్లో 100% పునరుత్పాదక శక్తి, వ్యర్థాల శాస్త్రీయ శుద్ధి, హరిత భవనాలపై దృష్టి సారించడం.
• ఆగ్రో ఫారెస్ట్రీ, వర్టికల్ ఫారెస్ట్ను అభివృద్ధి చేయడం, బయో ఇన్ఫ్రాస్ట్రక్చర్ను పోత్సహించడం ద్వారా అటవీ, పచ్చని ప్రాంతాల నాణ్యత, కవరేజీని మెరుగుపరచడానికి చర్యలు తీసుకోవాలని సూచించింది.


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి




మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు
:



రఘురామకృష్ణ చిత్రహింసల కేసులో కిలక మలుపు! గుంటూరు జీజీహెచ్లో...!

వైకాపా మాజీ ఎంపీ హౌస్ అరెస్ట్ సంచలనం! పులివెందులలో పోలీసుల ప్రత్యేక నిఘా!

18 వేల మందికి అమెరికా డీపోర్టేషన్! ఆందోళనలో భారతీయులు! టాప్ కేటగిరి తెలుగు వారే!

మోహన్ బాబుకు హైకోర్టులో చుక్కెదురు! అరెస్ట్ చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం!

ఏపీ ప్రజలకు అలర్ట్.. ఇక వారికే పెన్షన్లు - అలా కట్ చేయండి! కలెక్టర్లకు చంద్రబాబు కీలక ఆదేశాలు!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

Spotlight

Read More →