"పల్లె పిలుస్తోంది రా కదలి రా" పేరుతో టీడీపీ కార్యక్రమం - భోగి మంటల్లో ఏపీ సమస్యలపై ఫోటోలు తగలబెట్టాలని పిలుపు - 14, 15 తేదీల్లో కార్యక్రమం చేపట్టాలని పిలుపునిచ్చిన టీడీపీ - ఏపీకి పట్టిన కీడు తొలగాలని కోరుకుంటూ సమస్యల ఫోటోలను భోగిమంటల్లో వేయాలని టీడీపీ నిర్ణయం.
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
14న స్వయంగా కార్యక్రమంలో పాల్గొనే యోచనలో టీడీపీ అధినేత చంద్రబాబు - ఈనెల 15న రాష్ట్రాభివృద్ధిని కాంక్షిస్తూ టీడీపీ ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాలను ముగ్గులుగా వేయాలని టీడీపీ పిలుపు - ముగ్గుల సెల్ఫీలను సోషల్మీడియాలో పోస్ట్ చేయాలన్న టీడీపీ
తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి