స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కేసు నేడు సుప్రీంకోర్టు లో విచారణ జరిగింది. చంద్రబాబుకు స్కిల్ కేసులో ఏపీ హైకోర్టు ఇచ్చిన బెయిల్ ను సుప్రీం కోర్టులో సవాలు చేసింది ప్రభుత్వం. జస్టిస్ బేలా ఎం త్రివేదీ, జస్టిస్ పంకజ్ మిట్టల్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం విచారించింది.
సింగపూర్ లో తెలుగు వారికి శుభవార్త! హైదరాబాద్ లో పెట్టుబడి అవకాశం మీ ముంగిట్లోకే! ఈ నెల 20 - 21 తేదీలలో! మరిన్ని వివరాల కోసం Click Here
గతంలో విచారణకు వచ్చిన సమయంలో క్వాష్ పిటిషన్ పై తీర్పు వచ్చిన తర్వాత విచారణ జరుపుతామని ధర్మాసనం తెలిపింది. ఆ మేరకు ఇప్పుడు విచారణకు రావడంతో తీర్పును అధ్యయనం చేస్తున్నామని కౌంటర్ దాఖలుకు సమయం కావాలని చంద్రబాబు తరపు లాయర్లు కోరారు. దీంతో విచారణను ధర్మాసనం ధర్మాసనం ఫిబ్రవరి 12కు వాయిదా వేసింది.
తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి