టీడీపీ నేత నారా లోకేష్ రెడ్ బుక్ కేసు విచారణ వాయిదా...
లోకేష్ ను అరెస్ట్ చేయాలన్న సీఐడీ పిటిషన్ పై న్యాయస్థానం మంగళవారం విచారణ జరిపింది
రెడ్ బుక్ లో ప్రభుత్వ అధికారుల పేర్లు ఉన్నాయని బెదిరిస్తూ 41ఏ నిబంధనలకు విరుద్ధంగా నారా లోకేశ్ వ్యవహారిస్తున్నారని సీఐడీ అధికారులు పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన విజయవాడ ఏసీబీ కోర్టు తదుపరి విచారణను ఈనెల 30వ తేదీకి వాయిదా వేసింది
తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి